విద్యార్థుల బంగారు భవిష్యత్తే ఎన్డీయే ప్రభుత్వం ధ్యేయం : ఎమ్మెల్యే బుడ్డా

0
37

 

 

బండి ఆత్మకూరులో ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం 

 

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశాలతో విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి సూచనతో శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో గౌరవ శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారు హాజరయ్యారు.

 

అనంతరం ఎమ్మెల్యే బుడ్డా రాజన్న మాట్లాడుతూ విద్యతోనే విద్యార్థుల భవిష్యత్తు కు బంగారు బాటలు వేయవచ్చని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలల స్థాయిలో విద్యాశాఖలో అనేక మార్పులు తీసుకొచ్చారు. నాణ్యమైన విద్య, యూనిఫాం, పుస్తకాలు, సన్న బియ్యంతో రోజుకో మెనుతో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించినట్లు అన్నారు. పాఠశాలలో విద్యార్థులు ఎలా చదువుతున్నారు అనే విషయమై తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు వివరించేందుకు ఈ ఆత్మీయ సమావేశంలో ప్రోగ్రెస్ రిపోర్టులు సైతం అందజేస్తున్నట్లు తెలిపారు.

 

ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఎంతోమంది ఉన్నత స్థాయికి ఎదిగారని, భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లకు సీట్లు లేవు అని చెప్పే రోజులు వస్తాయని, అందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చర్యలు తీసుకున్నారని అన్నారు.

 

Search
Categories
Read More
Media Academy
The Influence Of Journalism On Society
The Influence Of Journalism On Society Journalism Isn’t Just About Reporting News. It...
By Media Academy 2025-04-28 18:46:37 0 1K
Bharat Aawaz
🏳️‍⚧️ Transgender Rights in Delhi: A Step Forward
The Delhi government has introduced the Transgender Persons (Protection of Rights) Rules,...
By Citizen Rights Council 2025-07-23 13:54:43 0 83
Business EDGE
🌍 Rural to Global: No City Needed to Succeed
🌍 Rural to Global: No City Needed to Succeed Even a Mobile and a Voice Can Start Your Media...
By Business EDGE 2025-04-30 07:44:28 0 2K
Jammu & Kashmir
Forest Fire Sparks Landmine Explosions Near LoC in Poonch
Forest Fire Sparks Landmine Explosions Near LoC in Poonch A raging forest fire near the Line of...
By BMA ADMIN 2025-05-23 10:44:43 0 1K
Andhra Pradesh
చంద్రబాబు ఏడాది పాలన చీకటి రోజులు - రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో అరాచకం హామీల పేరుతో 5కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు
కోడుమూరు వైఎస్ఆర్సిపి ఇంచార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ కూటమి ప్రభుత్వ ఏడాది పాలనా వైఫల్యాలపై...
By mahaboob basha 2025-06-16 15:26:34 0 725
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com