news retorter
  • 9 Posts
  • 3 Photos
  • 1 Videos
  • reporter at gudur
  • Followed by 2 people
Basic Info
  • Experience
    5+ Years
  • Language
    Telugu
Work Info
  • Currently Working For
    gudur
  • Current Position
    Reporter
Location Info
  • State
    Andhra Pradesh (AP)
  • Constituency
    kodumor
  • District
    kurnool
  • Mandal | Tahasil | Sub Division
    gudur kodumor
Search
Recent Updates
  • రేషన్ డీలర్లు సరిగ్గా స్పందించకపోతే ఫిర్యాదు చేయండి.. కర్నూలు జేసీ డాక్టర్ నవ్య..
    రేషన్ డీలర్లపై ఫిర్యాదులు వస్తే చర్యలు: కర్నూలు JC   రేషన్ సరుకుల పంపిణీ విధానంలో రేషన్ డీలర్లపై ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని కర్నూలు జేసీ డాక్టర్ బి.నవ్య శనివారం తెలిపారు. కార్డుదారులు ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేది వరకు రేషన్ పొందవచ్చని, 65ఏళ్ల పైబడినవారికి ఇంటికే సరుకులు చేరుస్తామన్నారు. ఫిర్యాదుల కోసం షాప్ ఎదుట బోర్డులు ఏర్పాటు చేశామని, ఇకపై డీలర్లు బాధ్యతగా రేషన్ సరుకుల పంపిణీ...
    0 Comments 0 Shares 60 Views 0 Reviews
  • కర్నూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కామెంట్స్
    దేవాలయం భూములను కొల్లగొట్టేందుకు కూటమి ప్రభుత్వం చీకటి జీవోను తీసుకోస్తున్నారు దీనిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము న్యాయ పోరాటానికి తాము సిద్ధంగా ఉన్నాము, ప్రజలను సమీకరించి ఆందోళన నిర్వహించాము రాష్ట్ర ప్రభుత్వానికి ఎండోమెంట్ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు ఎటువంటి హక్కు లేదు. ప్రతి ఒక్కరికి స్పందించాలి పొప్పులు, బెల్లం అని దేవాలయాల భూములను పంచుకుంటే తాము...
    Like
    2
    0 Comments 0 Shares 200 Views 0 Reviews
  • కర్నూలు మండలంలోని రేమట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఊరవాకి
    కర్నూలు రేమట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఊరవాకిలిని టిడిపి సీనియర్ నాయకులు కె.డి.సి.సి బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారితో కలిసి కర్నూలు ఎం.పి. బస్తిపాటి నాగరాజుప్రారంభించారు అనంతరం గ్రామంలోని గ్రామ ప్రజలను ఆప్యాయంగా పలకరించి, గ్రామంలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సర్పంచ్ పెద్ద వెంకన్న గ్రామ టిడిపి నాయకులు ఊరవాకిలి వెంకటేశ్వర్లు శేఖర్ రాఘవరెడ్డి నిర్వహించారు
    0 Comments 0 Shares 154 Views 0 Reviews
  • తాడేపల్లి.వక్ఫ్‌ భూములను అప్పనంగాఅప్పజెబుతున్నారు :మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ ఫైర్‌
    తాడేపల్లి.వక్ఫ్‌ భూములను అప్పనంగాఅప్పజెబుతున్నారు :మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ ఫైర్‌
    0 Comments 0 Shares 117 Views 57 0 Reviews
  • కర్నూలు: నలుగురు అధికారులకు షోకాజ్ నోటీసులు
    ఉపాధి హామీ పనుల్లో లక్ష్యాలు సాధించని అధికారులపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా హెచ్చరించారు. బుధవారం ఉపాధి హామీ పథకం అమలుపై స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవో, ఏపీడీలు, ఏపీవోలు, అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. హాలహర్వి, కౌతాళం, హోళగుంద, గోనెగండ్ల మండలాల ఎంపీడీవో, ఏపీవోలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ డ్వామా పీడీని ఆదేశించారు.
    0 Comments 0 Shares 124 Views 0 Reviews
  • 0 Comments 0 Shares 237 Views 0 Reviews
  • గూడూరు పట్టణం కొత్తగేరిలో టీడీపీ సభ్యత్వ గుర్తింపు కార్డుల పంపిణీ..కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరు నగర పంచాయతీ 1వ వార్డు పరిధిలోని కొత్తగేరిలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని టీడీపీ సీనియర్ నాయకులు,డీసీసీబీ ఛైర్మన్ డి.విష్ణువర్ధన్ రెడ్డి మరియు కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారి ఆదేశాల మేరకు, యువ నాయకుడు బోజుగు సృజన్ ఆధ్వర్యంలో వార్డు కౌన్సిలర్ మల్లాపు బుడ్డంగలి గారి చేతులమీదుగా సభ్యత్వ కార్డులు పంపిణీ చేయబడ్డాయి.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, టీడీపీ పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, సభ్యత్వం పొందిన వారికి 5 లక్షల రూపాయల భీమా మరియు సహాయ కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయని సభ్యత్వం తీసుకోని వారు ఎవరైనా ఉంటే కొత్తగా టీడీపీ పార్టీ సభ్యత్వం తీసుకోని ప్రమాద భీమా [ఇన్సూరెన్స్] ద్వారా తమ కుటుంబాలకు అండగా మరియు ఆసరాగా ఉండొచ్చని తెలిపారు.టీడీపీ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి సభ్యుడికి గుర్తింపు కార్డు అందించడమే లక్ష్యమని చెప్పారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు అడివేప్ప,కాజా ఖాన్ నాయకులు ఆంజనేయులు,చిరంజీవి,బోజుగు వినోద్,మధుబాబు,సంజీవయ్య,ఇషాకు, ఆంజనేయులు,యేసేపు,అబ్రహం, జక్రి,దానేలు,హనుమంతు,సుధాకర్,పవన్ మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు విష్ణుసేన అభిమానులు పాల్గొన్నారు.
    గూడూరు పట్టణం కొత్తగేరిలో టీడీపీ సభ్యత్వ గుర్తింపు కార్డుల పంపిణీ..కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరు నగర పంచాయతీ 1వ వార్డు పరిధిలోని కొత్తగేరిలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని టీడీపీ సీనియర్ నాయకులు,డీసీసీబీ ఛైర్మన్ డి.విష్ణువర్ధన్ రెడ్డి మరియు కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారి ఆదేశాల మేరకు, యువ నాయకుడు బోజుగు సృజన్ ఆధ్వర్యంలో వార్డు కౌన్సిలర్ మల్లాపు బుడ్డంగలి గారి చేతులమీదుగా సభ్యత్వ కార్డులు పంపిణీ చేయబడ్డాయి.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, టీడీపీ పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, సభ్యత్వం పొందిన వారికి 5 లక్షల రూపాయల భీమా మరియు సహాయ కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయని సభ్యత్వం తీసుకోని వారు ఎవరైనా ఉంటే కొత్తగా టీడీపీ పార్టీ సభ్యత్వం తీసుకోని ప్రమాద భీమా [ఇన్సూరెన్స్] ద్వారా తమ కుటుంబాలకు అండగా మరియు ఆసరాగా ఉండొచ్చని తెలిపారు.టీడీపీ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి సభ్యుడికి గుర్తింపు కార్డు అందించడమే లక్ష్యమని చెప్పారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు అడివేప్ప,కాజా ఖాన్ నాయకులు ఆంజనేయులు,చిరంజీవి,బోజుగు వినోద్,మధుబాబు,సంజీవయ్య,ఇషాకు, ఆంజనేయులు,యేసేపు,అబ్రహం, జక్రి,దానేలు,హనుమంతు,సుధాకర్,పవన్ మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు విష్ణుసేన అభిమానులు పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 257 Views 0 Reviews
  • Like
    Love
    2
    0 Comments 0 Shares 310 Views 0 Reviews
More Stories
BMA (Bharat Media Association) | By IINNSIDE https://bma.bharatmediaassociation.com