మల్కాజిగిరి ప్రాంత వాసులకు శుభవార్త.

0
839

మల్కాజ్గిరి ప్రజలకు ఏవోసీ సెంటర్ చక్రబంధం నుంచి విముక్తి. త్వరలోనే మల్కాజ్గిరి ప్రజలు శుభవార్త విన బోతున్నారు. కంటోన్మెంట్ ఆర్మీ మిలటరీ ఏరియాలలో అదనపు రోడ్ల ఆర్కే పురం, ఉత్తమ్ నగర్, మహేంద్ర హిల్స్, ఏఓసి సెంటర్ల నుండి కొత్త రోడ్లు నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాను, అదేవిదంగా రక్షణ శాఖ వారికి ప్రభుత్వ భూములు ఇచ్చేందుకు ఒప్పుకున్నారని దీని కోసం చాలా ఎంతో కృషి చేశాను. సికింద్రాబాద్ , తిరుమలగిరి పరిసర ప్రాంతాలకు వెళ్లేందుకు అనుకూలంగా అదనపు రహదారులు నిర్మించబోతున్నారనీ తెలియజేయుటకు సంతోషిస్తున్నాను . అంటూ ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి  తెలియజేశారు.

 

Search
Categories
Read More
Telangana
కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ ను కలిసి తమ కాలనీ సమస్యలను విన్నవించిన రాయల్ ఎన్క్లేవ్ నివాసులు
మల్కాజిగిరి జిల్లా / అల్వాల్.   రాయల్ ఎన్‌క్లేవ్ - కాలనీ నివాసితులు సమావేశమై తమ...
By Sidhu Maroju 2025-08-02 15:16:32 0 227
BMA
When News Stops, Accountability Disappears
When News Stops, Accountability Disappears In a democracy, media is not just a messenger —...
By BMA ADMIN 2025-05-24 06:25:30 0 2K
Telangana
ఫ్రిజ్లో పెట్టిన మటన్ తిని అస్వస్థకు గురైన కుటుంబం
మటన్ తిని ఒకరి మృతి.. ఏడుగురికి సీరియస్ HYD వనస్థలిపురంలో తీవ్ర విషాదం నెలకొంది. ఫ్రిజ్లో నిల్వ...
By Vadla Egonda 2025-07-23 07:14:50 0 583
Andhra Pradesh
కర్నూలు మండలంలోని రేమట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఊరవాకి
కర్నూలు రేమట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఊరవాకిలిని టిడిపి సీనియర్ నాయకులు కె.డి.సి.సి బ్యాంక్...
By mahaboob basha 2025-05-30 10:06:50 0 1K
Rajasthan
Rajasthan Seeks Own Defence Manufacturing Corridor in State
At a military seminar in Jaipur on July 15, Lt Gen Manjinder Singh of Southwestern Command...
By Bharat Aawaz 2025-07-17 07:19:29 0 513
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com