Journalist with 30 Years of Experience
-
-
-
-
-
Class of B.A. JMC
-
-
Experience
5+ Years -
Language
Telugu
-
Currently Working For
Bharat Aawaz -
Current Position
Journalist
-
State
Telangana -
Constituency
Malkajgiri -
District
Medchal malkajgiri -
Mandal | Tahasil | Sub Division
Mandal alwal.
Recent Updates
-
HYDRAA Commissioner Inspects Flood-Affected Areas as Patny Nala overflows.
Hyderabad : In the wake of heavy rains lashing the city, Hyderabad Commissioner conducted a field inspection of the flood-affected areas on Thursday night . The situation turned critical after the 'Patny Nala' in Secunderabad overflowed, inundating several low-lying colonies and disrupting normal life.
As a precautionary measure, the "HYDRAA Disaster Response Teams"& "Greater Hyderabad Municipal Corporation (GHMC) launched emergency evacuation efforts. Boats were deployed to rescue stranded residents and shift them to safer locations.
Authorities reported that several homes were submerged, and traffic movement was severely affected in multiple localities. The Commissioner instructed officials to remain on high alert, ensure proper drainage clearance, and provide relief support including food and temporary shelter to the affected.
Citizens are advised to avoid unnecessary travel and stay updated through official alerts.HYDRAA Commissioner Inspects Flood-Affected Areas as Patny Nala overflows. Hyderabad : In the wake of heavy rains lashing the city, Hyderabad Commissioner conducted a field inspection of the flood-affected areas on Thursday night . The situation turned critical after the 'Patny Nala' in Secunderabad overflowed, inundating several low-lying colonies and disrupting normal life. As a precautionary measure, the "HYDRAA Disaster Response Teams"& "Greater Hyderabad Municipal Corporation (GHMC) launched emergency evacuation efforts. Boats were deployed to rescue stranded residents and shift them to safer locations. Authorities reported that several homes were submerged, and traffic movement was severely affected in multiple localities. The Commissioner instructed officials to remain on high alert, ensure proper drainage clearance, and provide relief support including food and temporary shelter to the affected. Citizens are advised to avoid unnecessary travel and stay updated through official alerts.0 Comments 0 Shares 7 Views 2 0 ReviewsPlease log in to like, share and comment! -
వర్షంతో ఇబ్బందులు పడుతున్న బస్తీ వాసులను పరామర్శించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్మల్కాజిగిరి జిల్లా/ కంటోన్మెంట్ ఈరోజు కంటోన్మెంట్ నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షానికి బస్తీలు కాలనీల లోకి వర్షపు నీరు చేరి ఇళ్ళలోకి కూడా రావడంతో ఆయా బస్తీ, కాలనీల వాసులు తీవ్ర ఇక్కట్లకు గురి అయ్యారు. ఇళ్ళలోకి నీళ్ళు వచ్చిన విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే శ్రీగణేష్ కార్ఖానా లోని నారాయణ స్వామి టెంపుల్ ఏరియాలో పర్యటించి అక్కడి ప్రజలను పరామర్శించారు.ఇళ్ళలోకి నీరు చేరడంతో ఇళ్ళలోని...0 Comments 0 Shares 24 Views 0 Reviews
-
మల్కాజిగిరి జిల్లా/అల్వాల్
సినీ తార నిధి అగర్వాల్ ఓల్డ్ ఆల్వాల్ లో సందడి చేశారు
ఓల్డ్ ఆల్వాల్ లో నూతనంగా ఏర్పాటుచేసిన అనుటెక్స్ షాపింగ్ మాల్ ను ప్రముఖ సినీనటి నిధి అగర్వాల్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు లు ప్రారంభించారు.
ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి షాపింగ్ మాల్ లో ఉన్న వివిధ రకాల పట్టుచీరలు, వస్త్రలను తిలకించారు.
అల్వాల్ ప్రాంత వాసులకు చుట్టుపక్కల వారికి నాణ్యమైన చీరలు దుస్తులు సరసమైన ధరలకే అందించనునట్లు తెలిపారు.
ఈనెల 24న విడుదల కానున్న హరిహర వీరమల్లు లో పంచమి అనే పాత్రను పోషించినట్లు ఆమె తెలిపారు. హరిహర వీరమల్లు సినిమాను ప్రతి ఒక్కరూ వీక్షించాలని విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు షాపింగ్ మాల్ యజమానులకు అభినందనలు తెలియజేసి భవిష్యత్తులో మరిన్ని షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. నగరంలోనే ఏడవ అనుటెక్స్ షాపింగ్ మాల్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు.
-sidhumarojuమల్కాజిగిరి జిల్లా/అల్వాల్ సినీ తార నిధి అగర్వాల్ ఓల్డ్ ఆల్వాల్ లో సందడి చేశారు ఓల్డ్ ఆల్వాల్ లో నూతనంగా ఏర్పాటుచేసిన అనుటెక్స్ షాపింగ్ మాల్ ను ప్రముఖ సినీనటి నిధి అగర్వాల్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు లు ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి షాపింగ్ మాల్ లో ఉన్న వివిధ రకాల పట్టుచీరలు, వస్త్రలను తిలకించారు. అల్వాల్ ప్రాంత వాసులకు చుట్టుపక్కల వారికి నాణ్యమైన చీరలు దుస్తులు సరసమైన ధరలకే అందించనునట్లు తెలిపారు. ఈనెల 24న విడుదల కానున్న హరిహర వీరమల్లు లో పంచమి అనే పాత్రను పోషించినట్లు ఆమె తెలిపారు. హరిహర వీరమల్లు సినిమాను ప్రతి ఒక్కరూ వీక్షించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు షాపింగ్ మాల్ యజమానులకు అభినందనలు తెలియజేసి భవిష్యత్తులో మరిన్ని షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. నగరంలోనే ఏడవ అనుటెక్స్ షాపింగ్ మాల్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. -sidhumaroju -
రాచకొండ సిపి. ప్రెస్ మీట్ : సీపీఐ మావోయిస్టు జన నాట్యమండలి వ్యవస్థాపక సభ్యులు సీనియర్ మావోయిస్టు జంట. తెలంగాణ పోలీస్ ఎదుట లొంగుబాటు...
ఈ సందర్బంగా సిపి మాట్లాడుతూ..
దాదాపు 45 ఎండ్లుగా అజ్ఞాత లో ఉన్న సీనియర్ మావోయిస్టు నాయకుడు గద్దర్ సమాలికుడు DKSZC సెక్రటేరియట్ నెంబర్ (SCM) అగు మాల సంజీవ్, అతని భార్య దీనా స్టేట్ కమిటీ మెంబర్ (SCM) తో కలిసి జన జీవన స్రవంతిలో కలవటం,తెలంగాణ పోలీస్ మావోయిస్టు పార్టీ పట్ల అవలంబిస్తున్న సమగ్ర అయిన విధానాన్ని ఒక నైతిక విజయం భావిస్తున్నాము. సీపీఐ మావోయిస్టు ఉద్యమాన్ని వదిలి జనజీవన స్రవంతిలోకి వచ్చిన ప్రతి మావోయిస్టుకు తెలంగాణ ప్రభుత్వం అందించే పునరావాస పథకం కింద లభించే ఫలితాలు అందిస్తాం.Cpi మావోయిస్టు పార్టీకి చెందిన ఇరు సీనియర్ అజ్ఞాత నాయకులు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పోలీసుల ఎదుట జనజీవన స్రవంతిలో కలవడం జరుగుతుందని సిపిఐ మావోయిస్టు మల్లు సంజీవ్ అన్నారు....
SIDHUMAROJUరాచకొండ సిపి. ప్రెస్ మీట్ : సీపీఐ మావోయిస్టు జన నాట్యమండలి వ్యవస్థాపక సభ్యులు సీనియర్ మావోయిస్టు జంట. తెలంగాణ పోలీస్ ఎదుట లొంగుబాటు... ఈ సందర్బంగా సిపి మాట్లాడుతూ.. దాదాపు 45 ఎండ్లుగా అజ్ఞాత లో ఉన్న సీనియర్ మావోయిస్టు నాయకుడు గద్దర్ సమాలికుడు DKSZC సెక్రటేరియట్ నెంబర్ (SCM) అగు మాల సంజీవ్, అతని భార్య దీనా స్టేట్ కమిటీ మెంబర్ (SCM) తో కలిసి జన జీవన స్రవంతిలో కలవటం,తెలంగాణ పోలీస్ మావోయిస్టు పార్టీ పట్ల అవలంబిస్తున్న సమగ్ర అయిన విధానాన్ని ఒక నైతిక విజయం భావిస్తున్నాము. సీపీఐ మావోయిస్టు ఉద్యమాన్ని వదిలి జనజీవన స్రవంతిలోకి వచ్చిన ప్రతి మావోయిస్టుకు తెలంగాణ ప్రభుత్వం అందించే పునరావాస పథకం కింద లభించే ఫలితాలు అందిస్తాం.Cpi మావోయిస్టు పార్టీకి చెందిన ఇరు సీనియర్ అజ్ఞాత నాయకులు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పోలీసుల ఎదుట జనజీవన స్రవంతిలో కలవడం జరుగుతుందని సిపిఐ మావోయిస్టు మల్లు సంజీవ్ అన్నారు.... SIDHUMAROJU0 Comments 0 Shares 81 Views 11 0 Reviews -
సికింద్రాబాద్.. భారీ వర్షానికి సికింద్రాబాద్ లోని పలు ప్రాంతాలు జలమయంగా మారాయి, రహదారులన్నీ వరద నీటితో నిండిపోయి వాహన దారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలల వద్ద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సికింద్రాబాద్ నుండి బేగంపేట్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు నరక యాతన పడ్డారు. మోకాళ్ల లోతు నీటితో వాహనాలు మొరయించి ఇక్కట్ల పాలయ్యారు. విద్యార్థులు.. ఉద్యోగులు ఇళ్లకు తిరిగి వెళ్లే సమయంలో ఈ వర్షం వారికి తీవ్రఇబ్బందిని కలిగించింది.
-sidhumarojuసికింద్రాబాద్.. భారీ వర్షానికి సికింద్రాబాద్ లోని పలు ప్రాంతాలు జలమయంగా మారాయి, రహదారులన్నీ వరద నీటితో నిండిపోయి వాహన దారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలల వద్ద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సికింద్రాబాద్ నుండి బేగంపేట్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు నరక యాతన పడ్డారు. మోకాళ్ల లోతు నీటితో వాహనాలు మొరయించి ఇక్కట్ల పాలయ్యారు. విద్యార్థులు.. ఉద్యోగులు ఇళ్లకు తిరిగి వెళ్లే సమయంలో ఈ వర్షం వారికి తీవ్రఇబ్బందిని కలిగించింది. -sidhumaroju0 Comments 0 Shares 71 Views 8 0 Reviews -
ఆలయాల చెక్కుల పంపిణీ కార్యక్రమం లో తీవ్ర ఉద్రిక్తత. కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకుల పరస్పర దాడులుమేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్ సర్కిల్ లో ఆషాడ మాస బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం దేవాలయములకు ఆర్థిక సహకార చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలోని అల్వాల్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించారు. చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ...0 Comments 0 Shares 134 Views 0 Reviews
-
జేజే నగర్ లో నూతనంగా వేస్తున్న రోడ్డు పనులను పరిశీలించిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డిఅల్వాల్ డివిజన్ లోని జేజే నగర్ కాలనీలో నూతన రోడ్డు పనులను కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. నాణ్యమైన రోడ్డుని వేయాలని కంట్రాక్టర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు, ఏఈ వరుణ్. రామారావు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు సయ్యద్ సాజిద్ లింగారెడ్డి ప్రశాంత్ పాల్గొన్నారు0 Comments 0 Shares 174 Views 0 Reviews
-
కంటోన్మెంట్ బోర్డు సిఈఓ మధుకర్ నాయక్ తో ఎమ్మెల్యేశ్రీగణేష్ భేటీసికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంటోన్మెంట్ బోర్డు సీఈవో మధుకర్ నాయక్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యి నియోజకవర్గం లోని పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో పలు అంశాలను ఎమ్మెల్యే సీఈఓ తో చర్చించారు. ప్రధానంగా మర్రి రాంరెడ్డి కాలనీలో వర్షాకాలం నేపథ్యంలో ఎగువ ప్రాంతం నుండి వచ్చే వర్షపు నీటితో ముంపునకు గురవుతున్న తరుణంలో నాల విస్తరణ పనులు చేపట్టి ముంపు ప్రాంతాలకు...0 Comments 0 Shares 177 Views 0 Reviews
-
రైల్ కళారంగ్ లో జరిగిన రోజ్ గార్ మేళకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.సికింద్రాబాద్: యువతే మన భారతదేశానికి బలం అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు... సికింద్రాబాద్ లోని రైల్ కళారంగ్ లో జరిగిన రోజ్ గార్ మేళా లో కిషన్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు... మోడీ కలలు కంటున్న వికసిత భారత్ 2047 లక్ష్యాలను చేరుకోవడం లో యువత పాత్ర కీలకం అన్నారు... ఇప్పటివరకు 15 విడతలలో దేశ వ్యాప్తంగా సుమారు 10లక్షల 50 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, ఈరోజు మరో 51 వేల మందికి కేంద్ర...0 Comments 0 Shares 253 Views 0 Reviews
-
సికింద్రాబాద్ లో ఆలయాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రభస.సికింద్రాబాద్...సీతాఫలమండి మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లో ఆలయాల చెక్కుల పంపిణీ కార్యక్రమనికి ఏర్పాట్లు. ముఖ్యఅతిధిగా హాజరు కానున్న ముఖ్యమంత్రి సలహాదారు వేంనరేందర్ రెడ్డి. కాంగ్రెస్ నేతలకు, బీఆర్ఎస్ కార్పొరేటర్లకు మధ్య వాగ్వివాదం. మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ ఆవరణలో ఏర్పాటు చేసిన బీ ఆర్ ఎస్ ఫ్లెక్సీల పట్ల కాంగ్రెస్ నేతల అభ్యంతరం. ఇది మా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, మా...0 Comments 0 Shares 267 Views 0 Reviews
-
ఆల్వాల్ డివిజన్ లోని హరిజనబస్తిలో సమస్యల పరిష్కారంపై ద్రుష్టి సారించిన, కార్పొరేటర్. ఎమ్మెల్యే,అల్వాల్ డివిజన్లోని హరిజన బస్తి లో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి. జలమండలి, ఇంజనీరింగ్, అధికారులతో కలిసి పర్యటించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. ఈ పర్యటనల్లో స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి పలు సమస్యలు తీసుకువచ్చారు. బస్తిలో నీటి బకాయి బిల్లులు మాఫీ చేయాలి. ఓల్డ్ ఆల్వాల్ లోని హరిజన బస్తి గ్రామ కంఠం...0 Comments 0 Shares 257 Views 0 Reviews
-
రోడ్ సేప్టి డ్రైవ్ కార్యక్రమంలో కార్పొరేటర్ సబితఅనిల్ కిషోర్ఆల్వాల్ సర్కిల్ పరిది సుభాష్నగర్లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అదేశాలమేరకు రోడ్ సేఫ్టీ డ్రైవ్ కార్యక్రమం ను సబితఅనిల్ కిషోర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమములో AE. అరుణ్, వర్క్ ఇన్స్పెక్టర్ వెంకట్ రావు,నవీన్ Brs నాయకులు మోసిన్, విజయశేఖర్, వీరేష్,మురళి గౌడ్,జమధర్, కన్న పాల్గొన్నారు0 Comments 0 Shares 265 Views 0 Reviews
-
ఆల్వాల్ SHO ప్రశాంత్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి.ఆల్వాల్ పోలీస్ స్టేషన్ లో నూతన భాద్యతలు స్వీకరించిన SHO ప్రశాంత్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి. ఆయనను షాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియచేసారు. ఈ కార్యక్రమం లో సీనియర్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు డోలి రమేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
-
రాజాసింగ్ రాజీనామాను ఆమోదించిన బిజెపి.BREAKING గోశామహల్ ఎమ్మెల్యే, రాజాసింగ్ బీజేపీ పార్టీ కి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన దానిపై నిర్ణయం తీసుకున్న బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. రాజీనామా ఆమోదం.
-
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ చరిత్ర.1813వ సంవత్సరంలో మిలటరీలో పనిచేస్తున్న సికింద్రాబాద్కు చెందిన సూరీటి అయ్యప్ప మధ్యప్రదేశ్లోని ఉజ్జయినీ టవర్కు బదిలీ అయ్యాడు. బదిలీ అయిన కొన్ని రోజులకు కలరా వ్యాధి సోకి వేలాది మంది మరణించారు. ఆ సమయంలో అయ్యప్ప అనుచరులు ఉజ్జయినీలో శ్రీ మహంకాళి దేవీని దర్శించి కలరా వ్యాధి నుండి కాపాడాలని, పరిస్థితులు అనుకూలించిన అనంతరం సికింద్రాబాద్లో విగ్రహా ప్రతిష్టచేయించి ఆలయం...0 Comments 0 Shares 321 Views 0 Reviews
-
నేరాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కార్డెన్ అండ్ సెర్చ్ తనిఖీలు తూప్రాన్ డిఎస్పీ. జే.నరేందర్ గౌడ్మెదక్ జిల్లా: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవు. కొత్త వ్యక్తుల కదలికను పోలీసులకు సమాచారం ఇవ్వాలి. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న 280 చలాన్లకు 87,895 వేల రూపాయను చాలాన్ రూపంలో కట్టించడం జరిగింది. జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావ్ ఐపీఎస్. ఆదేశాల మేరకు తూప్రాన్ డీఎస్పీ శ్రీ.నరేందర్ గౌడ్, తూప్రాన్ సీఐ,రంగ క్రిష్ణ, మనోహరాబాద్ ఎస్సై, సుభాష్ గౌడ్ ,గార్ల...0 Comments 0 Shares 290 Views 0 Reviews
-
ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల నేపథ్యంలో భారీ బందోబస్తు : నార్త్ జోన్ డిసిపి రష్మీ పెరుమాళ్సికింద్రాబాద్.. ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల నేపథ్యంలో శాంతిభద్రత దృష్ట్యా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర మండల డీసీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. అమ్మవారి బోనాల జాతర జయప్రదం చేసేందుకు వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించినట్లు వెల్లడించారు. పోలీసు శాఖ తరపున 2000 మంది సిబ్బంది బోనాలు, రంగం...0 Comments 0 Shares 267 Views 0 Reviews
-
శ్రీ చైతన్య పాఠశాల సుచిత్ర బ్రాంచ్ స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాం - గ్రీన్ ఇండియా మిషన్.కొంపల్లి జోన్ ,సుచిత్ర బ్రాంచ్ లో స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాంలో భాగంగా గ్రీన్ ఇండియా మిషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో చెట్లను నాటి పచ్చదనం పట్ల అవగాహన కల్పించారు.విద్యార్థుల చేత ర్యాలీని నిర్వహించి మొక్కలు పెంచడం పట్ల అవగాహన కల్పించే విధంగా విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏ.జీ.యం రమణారావు మాట్లాడుతూ ,మొక్కలను నాటి వాటిని సంరక్షించడమే మన...0 Comments 0 Shares 271 Views 0 Reviews
More Stories