
Iam a normal person. Iam willing to work on honest with public problems and soluetions.
-
-
-
-
-
Class of 12th class
-
-
Experience
3 Years -
Language
Telugu
-
Currently Working For
Bharat aawaz -
Current Position
Constituency In-charge
-
State
Telangana -
Constituency
Malkajgiri -
District
Medchal -
Mandal | Tahasil | Sub Division
Malkajgiri
Pinned Post
Please log in to like, share and comment!
Recent Updates
-
జీడి సంపత్ కుమార్ గౌడ్ చొరవతో స్పందించిన అధికారులు హర్షించిన బస్తీ వాసులుఓల్డ్ మల్కాజిగిరి 140 డివిజన్ ముస్లిం బస్తీలో ఎదుర్కుంటున్న సమస్యలను తక్షణమే అధికారులు దృష్టికి 140 డివిజన్ అధ్యక్షులు జీడి సంపత్ కుమార్ గౌడ్ తీసుకు వెళడంతో ఈ రోజు బస్తీలో మైనంపల్లి హన్మంతరావు అన్న గారి సహకారంతో *బోర్ రిపేర్* మరియు *సి సి రోడ్* పనులు ప్రారంభించడం జరిగినది.0 Comments 0 Shares 15 Views 0 Reviews
-
జీడి సంపత్ కుమార్ గౌడ్ చొరవతో స్పందించిన అధికారులు హర్షించిన బస్తీ వాసులుఓల్డ్ మల్కాజిగిరి 140 డివిజన్ ముస్లిం బస్తీలో ఎదుర్కుంటున్న సమస్యలను తక్షణమే అధికారులు దృష్టికి 140 డివిజన్ అధ్యక్షులు జీడి సంపత్ కుమార్ గౌడ్ తీసుకు వెళడంతో ఈ రోజు బస్తీలో మైనంపల్లి హన్మంతరావు అన్న గారి సహకారంతో *బోర్ రిపేర్* మరియు *సి సి రోడ్* పనులు ప్రారంభించడం జరిగినది.0 Comments 1 Shares 97 Views 0 Reviews
-
బాధితునికి అండగా నిలిచిన 138 డివిజన్ ప్రెసిడెంట్ పోతుల వినోద్ యాదవ్ఈరోజు అనగా 14–07–2025, సోమవారం రోజున, 138 డివిజన్ ప్రెసిడెంట్ పోతుల వినోద్ యాదవ్ గారి మరియు సీనియర్ నాయకులు నర్సింగరావు గారి ఆధ్వర్యంలో వద్దరబస్తి లోని లక్ష్మయ్య గారికి ఉచిత కంటి ఆపరేషన్ చేయిస్తామని బరోసా ఇస్తూ ఖర్చుల నిమిత్తం కొంత అమౌంట్ను ఇవ్వడం జరిగింది. వద్దరబస్తి లో నివాసం ఉంటున్న లక్ష్మయ్య గారు వికలాంగులు మరియు ఆర్థికంగా కూడా బలహీనులు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్...0 Comments 0 Shares 18 Views 0 Reviews
-
బాధితునికి అండగా నిలిచిన 138 డివిజన్ ప్రెసిడెంట్ పోతుల వినోద్ యాదవ్ఈరోజు అనగా 14–07–2025, సోమవారం రోజున, 138 డివిజన్ ప్రెసిడెంట్ పోతుల వినోద్ యాదవ్ గారి మరియు సీనియర్ నాయకులు నర్సింగరావు గారి ఆధ్వర్యంలో వద్దరబస్తి లోని లక్ష్మయ్య గారికి ఉచిత కంటి ఆపరేషన్ చేయిస్తామని బరోసా ఇస్తూ ఖర్చుల నిమిత్తం కొంత అమౌంట్ను ఇవ్వడం జరిగింది. వద్దరబస్తి లో నివాసం ఉంటున్న లక్ష్మయ్య గారు వికలాంగులు మరియు ఆర్థికంగా కూడా బలహీనులు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్...0 Comments 1 Shares 104 Views 0 Reviews
-
బస్తీ వాసులకు అండగా జీడి సంపత్ కుమార్ గౌడ్మల్కాజిగిరి ముస్లిం బస్తివాసులు తమ బస్తి లో ప్రధానంగా నాలుగు సమస్యలు చాలా రోజులుగా ఎదుర్కొంటున్నారు. 01. నీటి బోర్ సమస్య 02. బస్తీలో సిసి రోడ్ సమస్య 03. అస్త వస్థంగా పెరిగిన చెట్ల సమస్య 04. మంచి నీటి సమస్య పై సమస్యల పరిష్కారానికై బస్తీ వాసులు మల్కాజిగిరి 140 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జీడి సంపత్ కుమార్ గౌడ్ గారి దృష్టికి తీసుకురవడంతో ఈరోజు డివిజన్ అధ్యక్షులు ముస్లిం బస్తీ సందర్శించి,...0 Comments 0 Shares 24 Views 0 Reviews
-
బస్తీ వాసులకు అండగా జీడి సంపత్ కుమార్ గౌడ్మల్కాజిగిరి ముస్లిం బస్తివాసులు తమ బస్తి లో ప్రధానంగా నాలుగు సమస్యలు చాలా రోజులుగా ఎదుర్కొంటున్నారు. 01. నీటి బోర్ సమస్య 02. బస్తీలో సిసి రోడ్ సమస్య 03. అస్త వస్థంగా పెరిగిన చెట్ల సమస్య 04. మంచి నీటి సమస్య పై సమస్యల పరిష్కారానికై బస్తీ వాసులు మల్కాజిగిరి 140 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జీడి సంపత్ కుమార్ గౌడ్ గారి దృష్టికి తీసుకురవడంతో ఈరోజు డివిజన్ అధ్యక్షులు ముస్లిం బస్తీ సందర్శించి,...0 Comments 1 Shares 192 Views 0 Reviews
-
ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఫిష్ వెంకట్ను పరామర్శించిన మైనంపల్లి హనుమంత్ అన్న
ఆరోగ్య సమస్యలు మరియు మూత్రపిండాల సంబంధిత చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన ప్రముఖ హాస్య నటుడు ఫిష్ వెంకట్ గారిని, మెదక్ నేత శ్రీ మైనంపల్లి హనుమంత్ అన్న పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆయన కేవలం పరామర్శించడమే కాకుండా, ఆర్థిక సహాయం కూడా అందించారు.
ఈ సహాయ సహకారంతో ఫిష్ వెంకట్ త్వరగా కోలుకోవాలని అందరూ ఆశిస్తున్నారు. ప్రజల సమస్యల పట్ల మైనంపల్లి కుటుంబం చూపిస్తున్న మానవతా ధోరణి అభినందనీయం. మేము ఎల్లప్పుడూ ప్రజల పక్షాన్నే ఉండి పనిచేస్తాం.0 Comments 0 Shares 56 Views 20 0 Reviews -
ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఫిష్ వెంకట్ను పరామర్శించిన మైనంపల్లి హనుమంత్ అన్న
ఆరోగ్య సమస్యలు మరియు మూత్రపిండాల సంబంధిత చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన ప్రముఖ హాస్య నటుడు ఫిష్ వెంకట్ గారిని, మెదక్ నేత శ్రీ మైనంపల్లి హనుమంత్ అన్న పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆయన కేవలం పరామర్శించడమే కాకుండా, ఆర్థిక సహాయం కూడా అందించారు.
ఈ సహాయ సహకారంతో ఫిష్ వెంకట్ త్వరగా కోలుకోవాలని అందరూ ఆశిస్తున్నారు. ప్రజల సమస్యల పట్ల మైనంపల్లి కుటుంబం చూపిస్తున్న మానవతా ధోరణి అభినందనీయం. మేము ఎల్లప్పుడూ ప్రజల పక్షాన్నే ఉండి పనిచేస్తాం.ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ఫిష్ వెంకట్ను పరామర్శించిన మైనంపల్లి హనుమంత్ అన్న ఆరోగ్య సమస్యలు మరియు మూత్రపిండాల సంబంధిత చికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన ప్రముఖ హాస్య నటుడు ఫిష్ వెంకట్ గారిని, మెదక్ నేత శ్రీ మైనంపల్లి హనుమంత్ అన్న పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆయన కేవలం పరామర్శించడమే కాకుండా, ఆర్థిక సహాయం కూడా అందించారు. ఈ సహాయ సహకారంతో ఫిష్ వెంకట్ త్వరగా కోలుకోవాలని అందరూ ఆశిస్తున్నారు. ప్రజల సమస్యల పట్ల మైనంపల్లి కుటుంబం చూపిస్తున్న మానవతా ధోరణి అభినందనీయం. మేము ఎల్లప్పుడూ ప్రజల పక్షాన్నే ఉండి పనిచేస్తాం.2 Comments 1 Shares 268 Views 20 0 Reviews -
మల్కాజిగిరిలో హిందూ ముస్లిం సోదరులు అందరూ ఏకమై ఘనంగా నిర్వహించిన పీర్ల పండుగ. ప్రజలు అనేక సంఖ్యలో హాజరై ఈ పండుగని ఆనందంగా జరుపుకున్నారు. మహనీయుల త్యాగాలకు గుర్తింపుగా ఈ పండుగని ముస్లిం సోదరులు జరుపుకుంటారు.
-
మల్కాజిగిరిలో హిందూ ముస్లిం సోదరులు అందరూ ఏకమై ఘనంగా నిర్వహించిన పీర్ల పండుగ. ప్రజలు అనేక సంఖ్యలో హాజరై ఈ పండుగని ఆనందంగా జరుపుకున్నారు. మహనీయుల త్యాగాలకు గుర్తింపుగా ఈ పండుగని ముస్లిం సోదరులు జరుపుకుంటారు.మల్కాజిగిరిలో హిందూ ముస్లిం సోదరులు అందరూ ఏకమై ఘనంగా నిర్వహించిన పీర్ల పండుగ. ప్రజలు అనేక సంఖ్యలో హాజరై ఈ పండుగని ఆనందంగా జరుపుకున్నారు. మహనీయుల త్యాగాలకు గుర్తింపుగా ఈ పండుగని ముస్లిం సోదరులు జరుపుకుంటారు.0 Comments 1 Shares 209 Views 26 0 Reviews
-
తెలంగాణ రాష్ట్రంలో పెరగనున్న నియోజకవర్గాల సంఖ్య 34తెలంగాణలో కొత్తగా పెరుగనున్న 34 నియోజకవర్గాలు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నియోజకవర్గాలు 119 కొత్తగా పెరగనున్న నియోజకవర్గాలు 34 కలిపితే మొత్తం తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య 153. 2029 సంవత్సరానికి పూర్తికావాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. 1. 2029 సంవత్సరం నాటికి పూర్తి కానున్న నియోజకవర్గాలు. 2. నియోజకవర్గాల పెరుగుదలతో మారనున్న రాజకీయ సమీకరణాలు. 3. కొత్త నాయకులు రావాలంటూ సీఎం...0 Comments 0 Shares 63 Views 0 Reviews
-
తెలంగాణ రాష్ట్రంలో పెరగనున్న నియోజకవర్గాల సంఖ్య 34తెలంగాణలో కొత్తగా పెరుగనున్న 34 నియోజకవర్గాలు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నియోజకవర్గాలు 119 కొత్తగా పెరగనున్న నియోజకవర్గాలు 34 కలిపితే మొత్తం తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య 153. 2029 సంవత్సరానికి పూర్తికావాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. 1. 2029 సంవత్సరం నాటికి పూర్తి కానున్న నియోజకవర్గాలు. 2. నియోజకవర్గాల పెరుగుదలతో మారనున్న రాజకీయ సమీకరణాలు. 3. కొత్త నాయకులు రావాలంటూ సీఎం...0 Comments 1 Shares 351 Views 0 Reviews
-
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య గారి విగ్రహ ఆవిష్కరణలక్డీకాపూల్ లో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ,సీఎం రేవంత్ రెడ్డి గారు,డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్,మంత్రులు శ్రీధర్ బాబు,కోమటిరెడ్డి వెంకటరెడ్డి,పొన్నం ప్రభాకర్,రోశయ్య కుటుంబ సభ్యులు.0 Comments 0 Shares 70 Views 0 Reviews
-
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య గారి విగ్రహ ఆవిష్కరణలక్డీకాపూల్ లో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ,సీఎం రేవంత్ రెడ్డి గారు,డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్,మంత్రులు శ్రీధర్ బాబు,కోమటిరెడ్డి వెంకటరెడ్డి,పొన్నం ప్రభాకర్,రోశయ్య కుటుంబ సభ్యులు.0 Comments 1 Shares 300 Views 0 Reviews
-
మధ్యతరగతి ప్రజలకు ఊరట ధరలు తగ్గే అవకాశం*మధ్యతరగతి ప్రజలకు జీఎస్టీ పన్ను రిలీఫ్ చేసిన మోడీ గారు.. భారీగా రేట్లు తగ్గే వస్తువుల లిస్ట్ ఇదే..!* మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాట్ స్థానంలో జీఎస్టీ పన్ను విధానాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇది ప్రభుత్వానికి ఆదాయం పెరగటానికి తోడ్పడింది. అయితే ప్రస్తుతం మధ్యతరగతి భారతీయులకు అనుగుణంగా పన్ను రేట్లలో తగ్గింపును అందించబోతున్నట్లు వెల్లడైంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం...0 Comments 0 Shares 70 Views 0 Reviews
-
మధ్యతరగతి ప్రజలకు ఊరట ధరలు తగ్గే అవకాశం*మధ్యతరగతి ప్రజలకు జీఎస్టీ పన్ను రిలీఫ్ చేసిన మోడీ గారు.. భారీగా రేట్లు తగ్గే వస్తువుల లిస్ట్ ఇదే..!* మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాట్ స్థానంలో జీఎస్టీ పన్ను విధానాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇది ప్రభుత్వానికి ఆదాయం పెరగటానికి తోడ్పడింది. అయితే ప్రస్తుతం మధ్యతరగతి భారతీయులకు అనుగుణంగా పన్ను రేట్లలో తగ్గింపును అందించబోతున్నట్లు వెల్లడైంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం...0 Comments 1 Shares 315 Views 0 Reviews
-
జాగ్రత్త సుమా కుక్క కాటుతో వచ్చే రెబిస్ వ్యాధి ని నయం చేయలేరురేబిస్ను నయం చేయలేము. ప్రపంచవ్యాప్తంగా జరిగే రేబిస్ మరణాలలో భారతదేశం 36% వాటా కలిగి ఉంది. భారతదేశం ఏటా 20,000 రేబిస్ మరణాలను చవిచూస్తుందని అంచనా. వర్షాకాలం కుక్కలకు పిచ్చి ఎక్కుతుంది. కుక్క కాటు వల్ల రాబిస్ వ్యాధి మనుషులకు సోకుతుంది, కుక్కల పట్ల జాగ్రత్త వహించండి, పిల్లలను ఒంటరిగా స్కూల్స్కు, రోడ్లమీదకు పంపకండి.0 Comments 0 Shares 68 Views 0 Reviews
-
జాగ్రత్త సుమా కుక్క కాటుతో వచ్చే రెబిస్ వ్యాధి ని నయం చేయలేరురేబిస్ను నయం చేయలేము. ప్రపంచవ్యాప్తంగా జరిగే రేబిస్ మరణాలలో భారతదేశం 36% వాటా కలిగి ఉంది. భారతదేశం ఏటా 20,000 రేబిస్ మరణాలను చవిచూస్తుందని అంచనా. వర్షాకాలం కుక్కలకు పిచ్చి ఎక్కుతుంది. కుక్క కాటు వల్ల రాబిస్ వ్యాధి మనుషులకు సోకుతుంది, కుక్కల పట్ల జాగ్రత్త వహించండి, పిల్లలను ఒంటరిగా స్కూల్స్కు, రోడ్లమీదకు పంపకండి.0 Comments 1 Shares 329 Views 0 Reviews
More Stories