అండగా నిలిచినా మైనంపల్లి హనుమంతన్న

0
370

ఈరోజు మౌలాలిలో నివాసం ఉండటం వంటి జాన్ టర్నల్ కి గత కొద్దిరోజులుగా యాక్సిడెంట్ కారణంగా అతని కాలు తీసేయడం జరిగింది చికిత్స నిమిత్తం జాలి హృదయంతో పేదల పెన్నిధి మన ప్రియతమ నాయకుడు మైనంపల్లి హనుమంతన్న గారు అక్షరాల 100000 లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రేమ్ కుమార్ గారూ, ఆల్వాల్ కార్పొరేటర్ జితేందర్ అన్న గారు, మరియు బి బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ అన్న గారు, 141 డివిజన్ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్, మైనార్టీ అధ్యక్షుడు ఫరీద్ గారు, శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చైర్మన్ సనాది శంకర్ అన్న గారు, కాంగ్రెస్ పార్టీ లీడర్ శ్రీకాంత్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

Search
Categories
Read More
Telangana
తాజా వార్త మరో ముగ్గురు తో మంత్రివర్గ కూర్పు
*_నూతన మంత్రులుగా బాధ్యతలు స్వీకరించబోతున్న వివేక్ వెంకట స్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి...
By Vadla Egonda 2025-06-08 06:17:46 0 585
Telangana
ఘనంగా రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలు
మల్కాజ్గిరి చౌరస్తాలో రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ...
By Vadla Egonda 2025-06-19 10:07:38 0 300
Telangana
పేకాటరాయుళ్ల అరెస్ట్
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైకేల్ సెయింట్ మైకేల్ స్కూల్ సమీపంలో ఓ ఇంట్లో గుట్టు చప్పుడు...
By Sidhu Maroju 2025-06-06 16:10:13 0 460
Andaman & Nikobar Islands
Atal Pension Yojana Empowers 14,079 Citizens in A&N Islands with Social Security
Atal Pension Yojana Empowers 14,079 Citizens in A&N Islands with Social Security Port Blair...
By BMA ADMIN 2025-05-22 12:48:14 0 726
Andhra Pradesh
కర్నూలు: నలుగురు అధికారులకు షోకాజ్ నోటీసులు
ఉపాధి హామీ పనుల్లో లక్ష్యాలు సాధించని అధికారులపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా...
By mahaboob basha 2025-05-29 15:25:22 0 541
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com