కుత్బుల్లాపూర్ తాసిల్దార్ కార్యాలయంలో పనులు సకాలంలో జరగడం లేదు. ఆరోపించిన ఎన్జీవో భాగ్యలక్ష్మి ఫౌండేషన్ ఫౌండర్ మాణిక్య చారి.
Posted 2025-06-11 15:16:37
0
651

కుత్బుల్లాపూర్ తహసిల్దార్ కార్యాలయం లో గత రెండు నెలల నుండి అధికారులు కుల దృవీకరణ పత్రాలు సకాలంలో అందజేయలేకపోతున్నారని ఎన్జీవో భాగ్యలక్ష్మి పౌండేషన్ ఫౌండర్ మాణిక్య చారి అన్నారు. ముఖ్యంగా కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ లేనందున పనులు సకాలంలో జరగడంలేదని, స్కూల్స్ కాలేజీలు పునః ప్రారంభం అవడంతో విద్యార్థులకు కులం దృవీకరణ, ఆదాయ దృవీకరణ పత్రాలు అవసరం నిమిత్తం వారు తాసిల్దార్ కార్యాలయానికి పోటెత్తారని, కార్యాలయం చుట్టూ బాధితులు తిరగడమే గాని పనులు ఏమాత్రం జరగడం లేదని ఆరోపించారు. కావున సంబంధిత అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకొని తొందరగా వారికి అవసరమైన పత్రాలను అందజేయాలని ఆయన కోరారు.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
జగన్ ఒత్తిడి ఫలితమే... తల్లికి వందనం అమలు వైసిపి నాయకులు సయ్యద్ గౌస్ మోహిద్దీన్,
మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని కూటమి సర్కారుపై ఒత్తిడి తేవడం...
కోడుమూరు నియోజకవర్గ తెలుగుదేశం సీనియర్ నాయకుడు కే డి సి సి చైర్మన్ డి.విష్ణువర్ధన్ రెడ్డి
నియోజకవర్గ తెలుగుదేశం సీనియర్ నాయకుడు కే డి సి సి చైర్మన్ డి.విష్ణువర్ధన్ రెడ్డి గారిని...
కూటమి పాలనలో స్కీంలు లేవు..అన్నీ స్కాంలే
వైయస్ఆర్సీపీ కోడుమూరు నియోజకవర్గ...
రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో పల్లెల్లో ఉపాధి
రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో పల్లెల్లో ‘ఉపాధి’కి బాటలు ఉపాధి హామీలో గతేడాది కంటే ఈసారి...
సికింద్రాబాద్ లో ఆలయాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రభస.
సికింద్రాబాద్...సీతాఫలమండి మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ లో ఆలయాల చెక్కుల పంపిణీ కార్యక్రమనికి...