తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద ప్రతిష్టాత్మక సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి రూ.151 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న

0
334

తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద ప్రతిష్టాత్మక సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి రూ.151 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న 117 నూతన గేట్ల నిర్మాణ పనులకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. గోదావరి డెల్టా రైతాంగానికి దీర్ఘకాలిక జల భద్రతను కల్పించే ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు రాష్ట్ర అభివృద్ధిలో మరో కీలక మైలురాయిగా నిలవనుంది.

అనంతరం పిచ్చుకలంకలో నిర్వహించిన బహిరంగ సభలో కొత్తపేట నియోజకవర్గ రైతులతో గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖాముఖి నిర్వహించి, వారి అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకుని, రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని రైతులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సహచర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు

Search
Categories
Read More
BMA
Keeping Girls in School: Data-Driven Education News
Female dropout rates in rural India often dominate education headlines. Utilizing the Solutions...
By Tejaswini Komanduru 2026-08-15 04:36:35 0 401
BMA
Satellite Datacasting: Beaming News to Remote Zones
To combat digital censorship, innovative newsrooms are utilizing satellite datacasting to beam...
By Tejaswini Komanduru 2026-08-09 07:03:56 0 305
Technology
డేటా ప్రైవసీ చట్టం ఇంకా అమల్లోకి రాలేదు
డేటా ప్రైవసీ చట్టం ఇంకా అమల్లోకి రాలేదుడిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (DPDP) చట్టం, 2023 రెండు...
By BMA ADMIN 2025-08-11 07:43:18 0 3K
BMA
Chicago News Crew Attacked: Camera Smashed on Duty
A CBS Chicago news crew was violently attacked in June 2026 while preparing for a live broadcast...
By Tejaswini Komanduru 2026-07-13 05:51:16 0 349
BMA
Office Mafias: 'Middlemen' Targeting RTI Reporters
A terrifying trend is emerging across rural India where institutional "middlemen" and touts are...
By Tejaswini Komanduru 2026-08-04 05:57:53 0 330
BMA | Bharat Media Association https://bma.bharatmediaassociation.com