సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ చరిత్ర.

0
270

1813వ సంవత్సరంలో మిలటరీలో పనిచేస్తున్న సికింద్రాబాద్‌కు చెందిన సూరీటి అయ్యప్ప మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ టవర్‌కు బదిలీ అయ్యాడు. బదిలీ అయిన కొన్ని రోజులకు కలరా వ్యాధి సోకి వేలాది మంది మరణించారు. ఆ సమయంలో అయ్యప్ప అనుచరులు ఉజ్జయినీలో శ్రీ మహంకాళి దేవీని దర్శించి కలరా వ్యాధి నుండి కాపాడాలని, పరిస్థితులు అనుకూలించిన అనంతరం సికింద్రాబాద్‌లో విగ్రహా ప్రతిష్టచేయించి ఆలయం నిర్మిస్తామని ప్రార్థించారు. అనంతరం కలరా వ్యాధి నుండి వేలాది మంది రక్షింపబడ్డారు. అనంతరం సూరిటీ అయ్యప్ప వారి అనుచరులతో సికింద్రాబాద్ తిరిగి వచ్చిన తదుపరి 1815లో కట్టెతో అమ్మవారి విగ్రహన్ని చేయించి ప్రతిష్ఠచేసి నిత్యం పూజలు చేయుస్తున్నారు. 1864వ సంవత్సరంలో కట్టె విగ్రహం తీసివేసి ఇప్పుడు ఉన్న మహంకాళి, మాణిక్యాలదేవీ విగ్రహాలు ప్రతిష్టించి ఆలయ నిర్మాణం చేపట్టారు.

Search
Categories
Read More
BMA
“What Does Journalism With Purpose Mean Today?”
“What Does Journalism With Purpose Mean Today?” In today’s age of reels,...
By Media Academy 2025-05-04 09:02:00 0 2K
Media Academy
Research Skills: Digging Deeper for the Truth
Research Skills: Digging Deeper for the Truth A journalist’s job is to go beyond...
By Media Academy 2025-04-29 07:49:05 0 1K
Telangana
బోరు పాయింట్లు పరిశీలన
*మల్కాజ్గిరి డివిజన్, గౌతమ్ నగర్ డివిజన్ లలో బోరెవెల్ పాయింట్ల పరిశీలన చేసిన మల్కాజ్గిరి...
By Vadla Egonda 2025-06-11 00:47:35 0 996
Telangana
ఆల్వాల్ డివిజన్ లోని హరిజనబస్తిలో సమస్యల పరిష్కారంపై ద్రుష్టి సారించిన, కార్పొరేటర్. ఎమ్మెల్యే,
  అల్వాల్ డివిజన్లోని హరిజన బస్తి లో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు స్థానిక కార్పొరేటర్...
By Sidhu Maroju 2025-07-12 16:50:14 0 210
Assam
23 get life term for killing woman on suspicion of practising witchcraft in Assam
23 get life term for killing woman on suspicion of practising witchcraft in Assam. The court...
By BMA ADMIN 2025-05-19 17:36:23 0 766
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com