ఉచిత వైద్య శిబిరం – గూడూరు మండలం

0
71

గూడూరు మండలంలో పని చేస్తున్న రెవెన్యూ సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యుల కోసం,

నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్), హైదరాబాద్

వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించబడింది.

ఈ వైద్య శిబిరం కార్యక్రమం తహశీల్దార్ వెంకటేష్ నాయక్ 

డిప్యూటీ తహశీల్దార్ ధనుంజయ,

ఆర్.ఎస్. డిప్యూటీ తహశీల్దార్ లోకేష్

మరియు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సందీప్ నాయక్ 

వారి సమన్వయంతో విజయవంతంగా జరిగింది.ఈ కార్యక్రమంలో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు వీఆర్ఏలు), విలేజ్ రెవెన్యూ అధికారులు ( వీఆర్వో లు) తో పాటు.వి ఎస్ ఇతర రెవెన్యూ సిబ్బంది సైతం పెద్దఎత్తున పాల్గొన్నారు.

Search
Categories
Read More
Bharat Aawaz
Mumbai Senior Doctor Trapped in “Digital Detention” & Swindled of ₹3 Crore
A 70-year-old doctor from Mumbai was tricked into believing her bank accounts were frozen due to...
By Citizen Rights Council 2025-06-28 12:45:55 0 143
Telangana
అభివృద్ధి పనులు చేసేది కేంద్రం. మా ప్రభుత్వమే చేస్తుందని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
 నడిచే సిసి రోడ్డు, పారే కాలువ, పెరిగే మొక్కలు, తినే బియ్యం మా ప్రభుత్వ పథకాలే అని,...
By Sidhu Maroju 2025-06-09 13:06:28 0 503
Andhra Pradesh
కర్నూలు: నలుగురు అధికారులకు షోకాజ్ నోటీసులు
ఉపాధి హామీ పనుల్లో లక్ష్యాలు సాధించని అధికారులపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా...
By mahaboob basha 2025-05-29 15:25:22 0 627
Telangana
సి. సి.రోడ్డు పనులకు శంకుస్థాపన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
మచ్చ బొల్లారం డివిజన్ అల్వాల్ హిల్స్ (St .Pious school) సెయింట్ పాయిస్ స్కూల్ సమీపంలో రూ.30.50...
By Sidhu Maroju 2025-06-07 09:18:04 0 497
Bharat Aawaz
Telangana Announces 2025 SSC Supplementary Results
Hyderabad, June 27, 2025: The Telangana Board of Secondary Education (BSE Telangana) has declared...
By Bharat Aawaz 2025-06-27 11:11:22 0 178
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com