ఆత్మకూరులో పట్టపగలే భారీ చోరీ

0
113

నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని సాయిబాబానగర్ లో సోమవారం పట్టపగలే ఇంట్లో చోరి జరిగింది. ఈ చోరీలో ఇంట్లో ఉన్న నగదు రూ.20 లక్షలు, బంగారు 65 తులాలు చోరికి సమాచారం. ఆత్మకూరు చెందిన వెలుగోడు తెలుగు గంగ ప్రాజెక్టులో ఏఈఈగా పనిచేస్తున్న శరభారెడ్డి ఇంట్లో ఈ దొంగతనం జరిగింది. శరమారెడ్డి విధుల నిమిత్తం నంద్యాల వెళ్ళగా ఇంట్లో కుటుంబ సభ్యులు వైయస్సార్ స్మృతి వనంలో ఫోటో షూటింగ్ కోసం వెళ్లారు. ఏఈఈ పనిచేస్తున్న శరభారెడ్డి కుమార్తె వివాహం గత నెలలో జరగడంతో ఈ రోజు ఫోటో షూటింగ్ కోసం వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో ఉన్న నగదు బంగారం ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న ఆత్మకూరు సీఐ రాము చోరీ జరిగిన ఇంటి వద్దకు వెళ్లి పరిశీలించారు. నంద్యాల నుంచి క్లూస్ టీమ్, కర్నూల్ నుండి డాగ్ స్క్వాడ్ వచ్చి ఆధారాలు సేకరించారు. చోరీ జరిగిన ఇంట్లో నుంచి బయలుదేరిన డాగ్ స్క్వాడ్ హైవే వైపు వెళ్ళింది 

Search
Categories
Read More
Telangana
పూర్ణచందర్ ను జడ్జి ముందు హాజరు పరిచిన పోలీసులు
స్వేచ్ఛ మృతి కేసులో పూర్ణ చందర్ కు రిమాండ్ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్. పూర్ణ చందర్ ను చంచల్...
By Sidhu Maroju 2025-06-29 14:56:56 0 365
Bharat Aawaz
Bharat Aawaz – A People’s Voice Media Platform Goes Live
📰 Bharat Aawaz – A People’s Voice Media Platform Goes Live India's ground-level...
By Bharat Aawaz 2025-06-27 12:14:59 0 497
Bharat Aawaz
Be the Voice. Join the Awaaz.
Be the Voice. Join the Awaaz. Change doesn't happen by watching from the sidelines. It happens...
By Bharat Aawaz 2025-07-08 18:42:41 0 375
BMA
BMA
Bharat Media Association
By Bharat Aawaz 2025-06-17 17:54:17 0 829
Assam
23 get life term for killing woman on suspicion of practising witchcraft in Assam
23 get life term for killing woman on suspicion of practising witchcraft in Assam. The court...
By BMA ADMIN 2025-05-19 17:36:23 0 883
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com