భారత్ ఆవాజ్ – ప్రజల పక్షాన మాట్లాడే స్వరం!

0
100

భారత్ ఆవాజ్ అనేది స్వతంత్ర మీడియా ఉద్యమం. ఇది నిజమైన వార్తలను, ప్రజల గళాలను, గ్రామీణ సమస్యలను, ప్రభుత్వానికి అప్రియమైన అబద్ధాలను వెలికి తీసేందుకు కలిగిన ఒక ప్రజా వేదిక.

మా విధానం:

·        గ్రౌండ్ రిపోర్టింగ్: ప్రజల సమస్యలపై నేరుగా గ్రామాల్లోకి వెళ్లి కవర్ చేస్తాం.

·        సహాయవాణి మీడియా: మీరు చెప్పే సమస్యను వెలుగు లోకి తేవడానికి మేమున్నాం.

·        యువతకు వేదిక: విద్యార్థులు, యువ జర్నలిస్టులు, సామాజిక మార్పు కోరుకునే వారు ఇది ఒక శక్తివంతమైన వేదిక.

·        వాస్తవాలపై ఆధారపడిన కథనాలు: ఎటువంటి రాజకీయ, కార్పొరేట్ ఒత్తిడికి లోనవకుండా నిజాన్ని ప్రసారం చేయడం మా ధ్యేయం.

🔊 "మీ గళాన్ని దేశం వినాలి అంటే, ఇది మీ వేదిక!"

Search
Categories
Read More
Telangana
శ్రీ రాధాకృష్ణ బాలాజీ దేవాలయ భూమిని కాపాడాలి: మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
మచ్చ బొల్లారం పరిధిలోని శ్రీ రాధాకృష్ణ బాలాజీ దేవాలయము.   సర్వేనెంబర్ 91లో ఒక ఎకరం 10...
By Sidhu Maroju 2025-06-26 10:39:33 0 53
Sports
Delhi Capitals Request Venue Shift for Mumbai Clash Amid Heavy Rain Forecast
Delhi Capitals co-owner Parth Jindal has appealed to the BCCI to consider shifting their crucial...
By BMA ADMIN 2025-05-21 09:48:57 0 726
Business EDGE
🚀 BUSINESS EDGE: Transforming Media Aspirants into Entrepreneurs
🚀 BUSINESS EDGE: Transforming Future Media Leaders into Entrepreneurs Zero Investment. High...
By Business EDGE 2025-04-30 04:55:42 0 1K
Rajasthan
Rajasthan Tragedy: Four Good Samaritans Killed While Assisting Accident Victims in Dungarpur
Jaipur/Dungarpur: In a heartbreaking turn of events, four people lost their lives and eight...
By BMA ADMIN 2025-05-20 06:54:11 0 676
Telangana
బోనాల పండుగకు ప్రత్యేక నిధులు ఇప్పించండి: ఆలయ కమిటీల సభ్యులు
మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి...
By Sidhu Maroju 2025-06-13 14:11:48 0 300
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com