• విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి
    రేగోడు: విద్యార్థులు మంచి నడవడికతో విద్యనభ్యసిస్తే బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవచ్చని, విద్యార్థి దశలో సైబర్‌ నేరాలకు, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని రేగోడు మండల ఎస్‌ఐ పోచయ్య అన్నారు. మోడల్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు ప్రవీణ అధ్యక్షతన ‘సైబర్‌ నేరాలు-డ్రగ్స్‌ వాడకం’ అనే అంశంతో పాటు మహిళలపై జరుగుతున్న నేరాల గురించి అవగాహన సదస్సు మంగళవారం నిర్వహిం చారు. రేగోడు ఎస్‌ఐ మాట్లాడుతూ సమాజంలో మహిళలపై జరిగే సైబర్‌ క్రైమ్‌ గురించి విద్యార్థులు అవగాహన కలిగి ఉండాల న్నారు. విద్యార్థి దశలో డ్రగ్స్‌ అలవాటు చేసుకుని ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడంతో పాటు అనేక నేరాలకు దగ్గరవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంచిగా నడుచుకోవాలన్నారు. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఈ పాఠశాలలో చదివిన అనేక మంది మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్నారని, వారు విద్యార్థి దశ నుంచి మంచి ప్రవర్తనతో మెలిగారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సోమవారం పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఫోన్‌కి మెసేజ్‌లు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. సైబర్‌ క్రైమ్‌కు గురైన వెంటనే 1930కి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఈవ్‌టీజింగ్‌ చేయరాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ , కళాశాల ప్రిన్సిపాల్‌ విద్యార్థులు పాల్గొన్నారు.
    విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి రేగోడు: విద్యార్థులు మంచి నడవడికతో విద్యనభ్యసిస్తే బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవచ్చని, విద్యార్థి దశలో సైబర్‌ నేరాలకు, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని రేగోడు మండల ఎస్‌ఐ పోచయ్య అన్నారు. మోడల్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు ప్రవీణ అధ్యక్షతన ‘సైబర్‌ నేరాలు-డ్రగ్స్‌ వాడకం’ అనే అంశంతో పాటు మహిళలపై జరుగుతున్న నేరాల గురించి అవగాహన సదస్సు మంగళవారం నిర్వహిం చారు. రేగోడు ఎస్‌ఐ మాట్లాడుతూ సమాజంలో మహిళలపై జరిగే సైబర్‌ క్రైమ్‌ గురించి విద్యార్థులు అవగాహన కలిగి ఉండాల న్నారు. విద్యార్థి దశలో డ్రగ్స్‌ అలవాటు చేసుకుని ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడంతో పాటు అనేక నేరాలకు దగ్గరవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంచిగా నడుచుకోవాలన్నారు. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఈ పాఠశాలలో చదివిన అనేక మంది మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్నారని, వారు విద్యార్థి దశ నుంచి మంచి ప్రవర్తనతో మెలిగారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సోమవారం పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఫోన్‌కి మెసేజ్‌లు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. సైబర్‌ క్రైమ్‌కు గురైన వెంటనే 1930కి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఈవ్‌టీజింగ్‌ చేయరాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ , కళాశాల ప్రిన్సిపాల్‌ విద్యార్థులు పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 81 Views 0 Reviews
  • సఫిల్ గూడ మినీ ట్యాంక్ బండ్ వద్ద మహనీయుల విగ్రహాల స్థాపనను వ్యతిరేకించిన బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ వ్యాఖ్యలు రాజకీయ వేడిని రగిల్చాయి. ఈ విషయంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మౌలాఅలీ డివిజన్‌కు చెందిన దూలం మహేష్ గౌడ్ శ్రవణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. శ్రవణ్, తన వ్యాఖ్యలను ఖండించిన బీసీ నాయకులను 'చిల్లర గాళ్లు', 'బేకార్ గాళ్లు' అంటూ అవమానించి, అగ్రకుల అహంకారాన్ని బహిర్గతం చేశారని మహేష్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
    "నీకు చిత్తశుద్ధి ఉంటే, అందరినీ కలుపుకుని నువ్వు విగ్రహాల ప్రతిష్టాపనకు వ్యతిరేకం కాదని నిరూపించు! మహనీయుల విగ్రహాలను వ్యతిరేకిస్తున్నావని పత్రికల్లో వచ్చిన వార్తలను ఖండించు. నోటికొచ్చినట్లు బీసీ కులాలపై దాడి చేయడం నీ అసలు రంగును చూపిస్తుంది," అని ఆయన సవాల్ విసిరారు. "నీవు కష్టపడి చదువుకున్నావంటావు, ఆ చదువుకు గౌరవం ఇవ్వు. నీకు మంచి భవిష్యత్తు, గౌరవం ఉన్నాయి. అహంకారంతో వాటిని నాశనం చేసుకోకు," అని హితవు పలికారు.
    ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చుట్టూ ఉన్నవారిని 'చిల్లర గాళ్లు' అనడం, ఎమ్మెల్యే ఈ వివాదానికి కారణమని ఆరోపించడంపై మహేష్ గౌడ్ మండిపడ్డారు. "ఎమ్మెల్యే కుల వివక్షతో ఉంటే, అరుంధతి హాస్పిటల్‌లో రోజూ 5-6 లక్షలు ఖర్చు చేస్తూ, కులం, ప్రాంతం తెలియకుండా నిరుపేదలకు వైద్యం ఎలా అందిస్తారు? నీకు దమ్ము ఉంటే, ఒక్క పేదవాడికైనా 10,000 రూపాయలు ఖర్చు చేసి చూపించు. విమర్శలు చేయడం తేలిక, కానీ ఎందుకు చేస్తున్నావో కారణం చెప్పు," అని ఆయన ప్రశ్నించారు.
    "పెద్దలను విమర్శిస్తే నీవు ఎప్పటికీ పెద్దోడివి కాలేవు. నీ బీజేపీలోని బీసీ నాయకులు ఎవరూ నిన్ను సమర్థించడం లేదు. ఇప్పటికైనా ఆలోచించి సరిదిద్దుకో," అని మహేష్ గౌడ్ గట్టిగా చెప్పారు.
    సఫిల్ గూడ మినీ ట్యాంక్ బండ్ వద్ద మహనీయుల విగ్రహాల స్థాపనను వ్యతిరేకించిన బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ వ్యాఖ్యలు రాజకీయ వేడిని రగిల్చాయి. ఈ విషయంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మౌలాఅలీ డివిజన్‌కు చెందిన దూలం మహేష్ గౌడ్ శ్రవణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. శ్రవణ్, తన వ్యాఖ్యలను ఖండించిన బీసీ నాయకులను 'చిల్లర గాళ్లు', 'బేకార్ గాళ్లు' అంటూ అవమానించి, అగ్రకుల అహంకారాన్ని బహిర్గతం చేశారని మహేష్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. "నీకు చిత్తశుద్ధి ఉంటే, అందరినీ కలుపుకుని నువ్వు విగ్రహాల ప్రతిష్టాపనకు వ్యతిరేకం కాదని నిరూపించు! మహనీయుల విగ్రహాలను వ్యతిరేకిస్తున్నావని పత్రికల్లో వచ్చిన వార్తలను ఖండించు. నోటికొచ్చినట్లు బీసీ కులాలపై దాడి చేయడం నీ అసలు రంగును చూపిస్తుంది," అని ఆయన సవాల్ విసిరారు. "నీవు కష్టపడి చదువుకున్నావంటావు, ఆ చదువుకు గౌరవం ఇవ్వు. నీకు మంచి భవిష్యత్తు, గౌరవం ఉన్నాయి. అహంకారంతో వాటిని నాశనం చేసుకోకు," అని హితవు పలికారు. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చుట్టూ ఉన్నవారిని 'చిల్లర గాళ్లు' అనడం, ఎమ్మెల్యే ఈ వివాదానికి కారణమని ఆరోపించడంపై మహేష్ గౌడ్ మండిపడ్డారు. "ఎమ్మెల్యే కుల వివక్షతో ఉంటే, అరుంధతి హాస్పిటల్‌లో రోజూ 5-6 లక్షలు ఖర్చు చేస్తూ, కులం, ప్రాంతం తెలియకుండా నిరుపేదలకు వైద్యం ఎలా అందిస్తారు? నీకు దమ్ము ఉంటే, ఒక్క పేదవాడికైనా 10,000 రూపాయలు ఖర్చు చేసి చూపించు. విమర్శలు చేయడం తేలిక, కానీ ఎందుకు చేస్తున్నావో కారణం చెప్పు," అని ఆయన ప్రశ్నించారు. "పెద్దలను విమర్శిస్తే నీవు ఎప్పటికీ పెద్దోడివి కాలేవు. నీ బీజేపీలోని బీసీ నాయకులు ఎవరూ నిన్ను సమర్థించడం లేదు. ఇప్పటికైనా ఆలోచించి సరిదిద్దుకో," అని మహేష్ గౌడ్ గట్టిగా చెప్పారు.
    0 Comments 0 Shares 119 Views 11 0 Reviews
  • ఇది దమ్మాయిగూడ లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ ప్రభుత్వము జీవో జారీ చేసి పైన లేయర్ ఎయ్యద్దు అని చెప్పినా కూడా చిత్త వేసి ఇంకో లేయర్ తయారు చేస్తున్నటువంటి వైనం. ప్రభుత్వాధికారులు చెప్పినా నాయకులు చెప్పిన డంపింగ్ యార్డ్ కాంట్రాక్టర్ యాజమాన్యం పట్టించుకోకుండా ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతున్నటువంటి పరిస్థితి. ఆరోగ్య సమస్యలతో దిక్కులేని చావు చస్తున్నటువంటి జనాలు అయినా నిమ్మకు నీరెత్తిన అధికార గణం నాయకులు. ఇంతకుముందే ప్రభుత్వం జీవో జారీ అక్కడ మంచినీరు వాడకూడదు. గాలి కాలుష్యం అయిపోయింది. రోజువారి కూలికి పోయి సంపాదించుకుంటున్నటువంటి జనం ఆ సంపాదన రోగాలకు పెట్టే పరిస్థితి. మరి ఎలా జీవనం గడపాలి వచ్చిన సంపాదన రోగాలకు పోతే ఎలా బతకాలి. ఓట్ల కోసం జనం కావాలి పన్నుల కోసం జనం కావాలి. మరి వీరిని పట్టించుకునే నాధుడు ఎవరు. రాత్రి వేళల్లో విపరీతమైన దుర్వాసన రావడం వల్ల వాంతులు, విరోచనాలు మరియు కడుపు నొప్పితో బాధపడుతున్నటువంటి పిల్లలు పెద్దలు. అక్కడ పరిసర ప్రాంతాల్లో నీరు వాడితే చర్మ వ్యాధులు, ఎలర్జీలు మరియు వింత రకాల వ్యాధులు. దిక్కుతోచని పరిస్థితి అనుభవిస్తున్నటువంటి ప్రజలు ముఖ్యమంత్రి దగ్గరికి ఒక వెళ్లలేనటువంటి సామాన్యుడు. మరి ఎవరికి చెప్పుకోవాలి బాధ మమ్మల్ని ఎవరు ఆదుకుంటారని ఆశతో ఎదురుచూస్తున్నటువంటి ప్రజలు. దీనికి సమాధానం ఎవరు చెప్తారు.
    ఇది దమ్మాయిగూడ లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ ప్రభుత్వము జీవో జారీ చేసి పైన లేయర్ ఎయ్యద్దు అని చెప్పినా కూడా చిత్త వేసి ఇంకో లేయర్ తయారు చేస్తున్నటువంటి వైనం. ప్రభుత్వాధికారులు చెప్పినా నాయకులు చెప్పిన డంపింగ్ యార్డ్ కాంట్రాక్టర్ యాజమాన్యం పట్టించుకోకుండా ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతున్నటువంటి పరిస్థితి. ఆరోగ్య సమస్యలతో దిక్కులేని చావు చస్తున్నటువంటి జనాలు అయినా నిమ్మకు నీరెత్తిన అధికార గణం నాయకులు. ఇంతకుముందే ప్రభుత్వం జీవో జారీ అక్కడ మంచినీరు వాడకూడదు. గాలి కాలుష్యం అయిపోయింది. రోజువారి కూలికి పోయి సంపాదించుకుంటున్నటువంటి జనం ఆ సంపాదన రోగాలకు పెట్టే పరిస్థితి. మరి ఎలా జీవనం గడపాలి వచ్చిన సంపాదన రోగాలకు పోతే ఎలా బతకాలి. ఓట్ల కోసం జనం కావాలి పన్నుల కోసం జనం కావాలి. మరి వీరిని పట్టించుకునే నాధుడు ఎవరు. రాత్రి వేళల్లో విపరీతమైన దుర్వాసన రావడం వల్ల వాంతులు, విరోచనాలు మరియు కడుపు నొప్పితో బాధపడుతున్నటువంటి పిల్లలు పెద్దలు. అక్కడ పరిసర ప్రాంతాల్లో నీరు వాడితే చర్మ వ్యాధులు, ఎలర్జీలు మరియు వింత రకాల వ్యాధులు. దిక్కుతోచని పరిస్థితి అనుభవిస్తున్నటువంటి ప్రజలు ముఖ్యమంత్రి దగ్గరికి ఒక వెళ్లలేనటువంటి సామాన్యుడు. మరి ఎవరికి చెప్పుకోవాలి బాధ మమ్మల్ని ఎవరు ఆదుకుంటారని ఆశతో ఎదురుచూస్తున్నటువంటి ప్రజలు. దీనికి సమాధానం ఎవరు చెప్తారు.
    Love
    1
    0 Comments 1 Shares 1K Views 36 0 Reviews
  • ప్రమాదాల నివారణ చర్యలు.
    లోతుకుంట చౌరస్తాలో భారీ రావి చెట్టు తొలగింపు.

    రాజీవ్ రహదారి పైన లోతుకుంట చౌరస్తా బొల్లారం రాష్ట్రపతి నిర్ణయం టర్నింగ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం కాంపౌండ్ వాల్ లో ఉన్న భారీ రావి చెట్టును నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసిపి. శంకర్ రాజు మరియు తిరుమలగిరి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మధు నాయకత్వంలో, బుధవారం ఉదయం నుండి ట్రాఫిక్ ను ఒకవైపు నియంత్రిస్తూ.. కంటోన్మెంట్ అధికారులు, విద్యుత్ శాఖ, హార్టికల్చర్ విభాగం అధికారులు సిబ్బందిసహాయంతో ట్రాఫిక్ ని నియంత్రిస్తూ భారీ రావి చెట్టును లోతుగా వేర్ల నుండి తీసి దానిని తిరిగి పునర్జీవనం కోసం అల్వాల్ లోని ప్రభుత్వ ఐటిఐ కళాశాల ఆవరణలో పునర్ వృద్ధి కి లోతైన గుంత తీసి భూమిలో పాతిపెట్టారు తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని , హకీంపేట్ వై-జంక్షన్ నుండి తిరుమలగిరి ఆర్టిఏ కార్యాలయం దాకా ఉన్న రాజీవ్ రహదారి వెంబడి కీలక భాగంగా ఉంటుంది. ఇది సికింద్రాబాద్‌ను కరీంనగర్, రామగుండంను కలుపుతూ సిద్ధిపేట, కరీంనగర్ వైపు అధిక ట్రాఫిక్ ఉంటుంది. ప్రతిరోజు ఇక్కడ అనేకప్రమాదాలుజరుగుతున్నాయి లోతుకుంట జంక్షన్ వద్ద ఉన్న ఒక పెద్ద చెట్టు తీవ్ర ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతూ, దాని కొమ్మలు ప్రయాణికులకూ ప్రమాదంగా మారాయి. ఈ చెట్టు వల్ల ప్రమాదాలు సంభవించినఘటనలు
    గతంలోపలుమార్లుచోటుచేసుకు న్నాయి. పెద్ద వాహనాలకు అడ్డంగా ఉండే కొమ్మలు ట్రాఫిక్కు ఆటంకంగా మారి, ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగించాయి. సంవత్సర కాలంలో లోతుకుంట నుండి బొల్లారం రాష్ట్రపతి నిలయం వైపు వెళ్తున్న వాహనాల వద్ద ప్రమాదాలుజరుగుతున్నాయి.
    అందువల్ల, సంబంధిత అధికారుల అనుమతి పొందిన తరువాత లోతుకుంట జంక్షన్ వద్ద ఉన్న రావి చెట్టును విజయవంతంగా అల్వాల్లోని ఐటీఐ కాలేజీ ప్రాంగణానికి తరలించబడింది. ఈ చెట్టు ఎదుగుదల పునర్వృద్ధి ని పర్యవేక్షిస్తూ,చర్యలుతీసుకోబడతాయి.ఈ రావి చెట్టు తరలింపుతో ట్రాఫిక్ అంతరాయం లేకుండా సాగుతుంది. ఇప్పుడు ఆర్.పి. నిలయం రోడ్డుపై నుంచి వచ్చిన వాహనదారులు అడ్డంకులు లేకుండా అల్వాల్ వైపు యూ టర్న్ తీసుకోగలుగుతున్నారు. అలాగే, అల్వాల్ నుండి ఆర్.పి. నిలయం వైపు వచ్చే వాహనాలు సులభంగా ఫ్రీ లెఫ్ట్ తీసుకోగలుగుతున్నాయి.
    అదేవిధంగా, అంబేద్కర్ విగ్రహం కమిటీ సభ్యులతో చర్చించిన తర్వాత, ట్రాఫిక్ నిరవధికంగా పనులు చేపట్టారు. భారీ క్రేన్లు జెసిబి లు సహాయంతో విజయవంతంగా పనులు పూర్తి చేశారు . పనులు జరుగుతున్నంత సమయం పాటు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా నియంత్రించారు .
    ప్రమాదాల నివారణ చర్యలు. లోతుకుంట చౌరస్తాలో భారీ రావి చెట్టు తొలగింపు. రాజీవ్ రహదారి పైన లోతుకుంట చౌరస్తా బొల్లారం రాష్ట్రపతి నిర్ణయం టర్నింగ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం కాంపౌండ్ వాల్ లో ఉన్న భారీ రావి చెట్టును నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసిపి. శంకర్ రాజు మరియు తిరుమలగిరి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మధు నాయకత్వంలో, బుధవారం ఉదయం నుండి ట్రాఫిక్ ను ఒకవైపు నియంత్రిస్తూ.. కంటోన్మెంట్ అధికారులు, విద్యుత్ శాఖ, హార్టికల్చర్ విభాగం అధికారులు సిబ్బందిసహాయంతో ట్రాఫిక్ ని నియంత్రిస్తూ భారీ రావి చెట్టును లోతుగా వేర్ల నుండి తీసి దానిని తిరిగి పునర్జీవనం కోసం అల్వాల్ లోని ప్రభుత్వ ఐటిఐ కళాశాల ఆవరణలో పునర్ వృద్ధి కి లోతైన గుంత తీసి భూమిలో పాతిపెట్టారు తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని , హకీంపేట్ వై-జంక్షన్ నుండి తిరుమలగిరి ఆర్టిఏ కార్యాలయం దాకా ఉన్న రాజీవ్ రహదారి వెంబడి కీలక భాగంగా ఉంటుంది. ఇది సికింద్రాబాద్‌ను కరీంనగర్, రామగుండంను కలుపుతూ సిద్ధిపేట, కరీంనగర్ వైపు అధిక ట్రాఫిక్ ఉంటుంది. ప్రతిరోజు ఇక్కడ అనేకప్రమాదాలుజరుగుతున్నాయి లోతుకుంట జంక్షన్ వద్ద ఉన్న ఒక పెద్ద చెట్టు తీవ్ర ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతూ, దాని కొమ్మలు ప్రయాణికులకూ ప్రమాదంగా మారాయి. ఈ చెట్టు వల్ల ప్రమాదాలు సంభవించినఘటనలు గతంలోపలుమార్లుచోటుచేసుకు న్నాయి. పెద్ద వాహనాలకు అడ్డంగా ఉండే కొమ్మలు ట్రాఫిక్కు ఆటంకంగా మారి, ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగించాయి. సంవత్సర కాలంలో లోతుకుంట నుండి బొల్లారం రాష్ట్రపతి నిలయం వైపు వెళ్తున్న వాహనాల వద్ద ప్రమాదాలుజరుగుతున్నాయి. అందువల్ల, సంబంధిత అధికారుల అనుమతి పొందిన తరువాత లోతుకుంట జంక్షన్ వద్ద ఉన్న రావి చెట్టును విజయవంతంగా అల్వాల్లోని ఐటీఐ కాలేజీ ప్రాంగణానికి తరలించబడింది. ఈ చెట్టు ఎదుగుదల పునర్వృద్ధి ని పర్యవేక్షిస్తూ,చర్యలుతీసుకోబడతాయి.ఈ రావి చెట్టు తరలింపుతో ట్రాఫిక్ అంతరాయం లేకుండా సాగుతుంది. ఇప్పుడు ఆర్.పి. నిలయం రోడ్డుపై నుంచి వచ్చిన వాహనదారులు అడ్డంకులు లేకుండా అల్వాల్ వైపు యూ టర్న్ తీసుకోగలుగుతున్నారు. అలాగే, అల్వాల్ నుండి ఆర్.పి. నిలయం వైపు వచ్చే వాహనాలు సులభంగా ఫ్రీ లెఫ్ట్ తీసుకోగలుగుతున్నాయి. అదేవిధంగా, అంబేద్కర్ విగ్రహం కమిటీ సభ్యులతో చర్చించిన తర్వాత, ట్రాఫిక్ నిరవధికంగా పనులు చేపట్టారు. భారీ క్రేన్లు జెసిబి లు సహాయంతో విజయవంతంగా పనులు పూర్తి చేశారు . పనులు జరుగుతున్నంత సమయం పాటు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా నియంత్రించారు .
    Like
    1
    0 Comments 0 Shares 494 Views 0 Reviews
  • You must be 18+ to view this content
  • *సీఎం పర్యటన ఏర్పాట్లు పూర్తి*

    *సీఎం కు ఘనంగా స్వాగతం పలుకుదాం*

    *వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ*

    ఈనెల 23 న సీఎం పర్యటన ఏర్పాట్లు పూర్తి అయినట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షట్కార్ , జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, శాసనసభ్యులు సంజీవరెడ్డి తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొనే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు.

    హెలిపాడ్ ను,సీఎం చేతుల మీదుగా ప్రారంభించే బసవేశ్వర విగ్రహం, నిమ్జ్ రోడ్, కేంద్రీయ విద్యాలయ భవనం, సభ స్థలంను మంత్రి దామోదర్ రాజనర్సింహ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

    ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... హెలిప్యాడ్ పనులు, ప్రజా వేదిక సభ వేదిక, వి ఐ పి గ్యాలరీ, మీడియా గ్యాలరీ ,వాహనాల పార్కింగ్ పనులు, రూట్ల వారీగా ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రణాళిక వివరాలు, గ్రీనరీ, స్టేజి ఏర్పాట్లు, స్టేజి అలంకరణ, పరిశుభ్రత, మిషన్ భగీరథ త్రాగునీరు, టాయిలెట్స్ అన్ని పనులు పూర్తి అయ్యాయన్నారు.

    సభకు హాజరయ్యే ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

    ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఎస్పీ పంకజ్ పరితోష్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, ఆర్డీవోలు,జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులుపాల్గొన్నారు.
    *సీఎం పర్యటన ఏర్పాట్లు పూర్తి* *సీఎం కు ఘనంగా స్వాగతం పలుకుదాం* *వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ* ఈనెల 23 న సీఎం పర్యటన ఏర్పాట్లు పూర్తి అయినట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షట్కార్ , జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, శాసనసభ్యులు సంజీవరెడ్డి తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొనే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. హెలిపాడ్ ను,సీఎం చేతుల మీదుగా ప్రారంభించే బసవేశ్వర విగ్రహం, నిమ్జ్ రోడ్, కేంద్రీయ విద్యాలయ భవనం, సభ స్థలంను మంత్రి దామోదర్ రాజనర్సింహ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... హెలిప్యాడ్ పనులు, ప్రజా వేదిక సభ వేదిక, వి ఐ పి గ్యాలరీ, మీడియా గ్యాలరీ ,వాహనాల పార్కింగ్ పనులు, రూట్ల వారీగా ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రణాళిక వివరాలు, గ్రీనరీ, స్టేజి ఏర్పాట్లు, స్టేజి అలంకరణ, పరిశుభ్రత, మిషన్ భగీరథ త్రాగునీరు, టాయిలెట్స్ అన్ని పనులు పూర్తి అయ్యాయన్నారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఎస్పీ పంకజ్ పరితోష్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, ఆర్డీవోలు,జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులుపాల్గొన్నారు.
    0 Comments 1 Shares 3K Views 0 Reviews
  • కళలు మరియు సాంస్కృతికం:

    "భారత అవాజ్‌తో కలయికగా కళలు మరియు సాంస్కృతికం యొక్క ధనవంతమైన ఆవరణలో మునిగితే." భారత అవాజ్‌లో, కళలు మరియు సాంస్కృతికం మన సమాజం యొక్క హృదయాన్ని మరియు ఆత్మను రూపొందిస్తాయని మేము విశ్వసిస్తున్నాము, ఇది మన గుర్తింపులను ఆకృతీకరించే విభిన్న కథలను బంధిస్తుంది. మేము జీవన పథాలను దాటి కళాకారుల అద్భుతమైన వివిధత్వం మరియు సృజనాత్మకతను జరుపుకుంటాము, వివిధ కళా మాధ్యమాల ద్వారా వారు తమను వ్యక్తం చేసే వ్యక్తుల ప్రత్యేక కృషిని వెలుగులోకి తీసుకువస్తాము.

    మా కవర్ సంగీతం, సినిమా, సాహిత్యం మరియు దృశ్య కళలలో తాజా పద్ధతులు మరియు అభివృద్ధులను కవర్ చేస్తుంది, మన కాలం యొక్క ఉత్సాహభరితమైన సృజనాత్మక దృశ్యాన్ని మీకు దగ్గరగా తీసుకువస్తుంది. కొత్తగా పరిచయమైన సంగీతకారులను కనుగొనడం, విప్లవాత్మక సినిమాలను అన్వేషించడం, ఆకర్షణీయమైన సాహిత్యాన్ని లోతుగా పరిగణించడం లేదా అద్భుతమైన దృశ్య కళలను మెచ్చుకోవడం ద్వారా, మేము మీకు అవగాహన మరియు ప్రేరణను అందించాలనుకుంటున్నాము.

    ఆధునిక కళాకారిత్వానికి అదనంగా, మేము మూడవ తరగతి కల్పనలను గౌరవించే కథనాలను పరిశీలిస్తాము, ఇది తరాలుగా ఆవిష్కరించబడిన పండుగలు మరియు ఆచారాలను సత్కరించడానికి దారితీస్తుంది. ఈ కథనాలు మన సాంస్కృతిక వ్యక్తీకరణల యొక్క ధనవంతత్వం మరియు ఈ వ్యక్తీకరణలను భవిష్యత్తు తరాలకు నిలుపుకోవాల్సిన అవసరం గురించి గుర్తు చేస్తాయి.

    భారత అవాజ్‌లో, మనం కళలు మరియు సాంస్కృతికం యొక్క అందాలను ఆహ్వానించడానికి మీకు ఆహ్వానిస్తున్నాము. సృజనాత్మకతను జరుపుకుని చర్చను ప్రోత్సహించడం ద్వారా, మేము కళాత్మక వ్యక్తీకరణను విలువైన సమాజాన్ని పెంపొందించడంలో సహాయపడవచ్చు. కలసి, కళలు మన జీవితాలను ఎలా సంతోషంగా పండిస్తాయో అన్వేషిద్దాం మరియు మన సమాజంగా సన్నిహితంగా పండవచ్చు.

    సృజనాత్మకత యొక్క శక్తిని మరియు సాంస్కృతిక వారసత్వం యొక్క ప్రాధాన్యతను గుర్తించడంలో మాతో చేరండి. మనదేశంలో కళాత్మక ఆత్మను స్వీకరించడానికి మరియు మరింత ప్రోత్సహించే సాంస్కృతిక భవిష్యత్తు కోసం పనిచేయడానికి ఈ ప్రయాణంలో మాతో చేరండి.

    #భారతఅవాజ్ #కళల#సృజనాత్మకభారత్

    కళలు మరియు సాంస్కృతికం: "భారత అవాజ్‌తో కలయికగా కళలు మరియు సాంస్కృతికం యొక్క ధనవంతమైన ఆవరణలో మునిగితే." భారత అవాజ్‌లో, కళలు మరియు సాంస్కృతికం మన సమాజం యొక్క హృదయాన్ని మరియు ఆత్మను రూపొందిస్తాయని మేము విశ్వసిస్తున్నాము, ఇది మన గుర్తింపులను ఆకృతీకరించే విభిన్న కథలను బంధిస్తుంది. మేము జీవన పథాలను దాటి కళాకారుల అద్భుతమైన వివిధత్వం మరియు సృజనాత్మకతను జరుపుకుంటాము, వివిధ కళా మాధ్యమాల ద్వారా వారు తమను వ్యక్తం చేసే వ్యక్తుల ప్రత్యేక కృషిని వెలుగులోకి తీసుకువస్తాము. మా కవర్ సంగీతం, సినిమా, సాహిత్యం మరియు దృశ్య కళలలో తాజా పద్ధతులు మరియు అభివృద్ధులను కవర్ చేస్తుంది, మన కాలం యొక్క ఉత్సాహభరితమైన సృజనాత్మక దృశ్యాన్ని మీకు దగ్గరగా తీసుకువస్తుంది. కొత్తగా పరిచయమైన సంగీతకారులను కనుగొనడం, విప్లవాత్మక సినిమాలను అన్వేషించడం, ఆకర్షణీయమైన సాహిత్యాన్ని లోతుగా పరిగణించడం లేదా అద్భుతమైన దృశ్య కళలను మెచ్చుకోవడం ద్వారా, మేము మీకు అవగాహన మరియు ప్రేరణను అందించాలనుకుంటున్నాము. ఆధునిక కళాకారిత్వానికి అదనంగా, మేము మూడవ తరగతి కల్పనలను గౌరవించే కథనాలను పరిశీలిస్తాము, ఇది తరాలుగా ఆవిష్కరించబడిన పండుగలు మరియు ఆచారాలను సత్కరించడానికి దారితీస్తుంది. ఈ కథనాలు మన సాంస్కృతిక వ్యక్తీకరణల యొక్క ధనవంతత్వం మరియు ఈ వ్యక్తీకరణలను భవిష్యత్తు తరాలకు నిలుపుకోవాల్సిన అవసరం గురించి గుర్తు చేస్తాయి. భారత అవాజ్‌లో, మనం కళలు మరియు సాంస్కృతికం యొక్క అందాలను ఆహ్వానించడానికి మీకు ఆహ్వానిస్తున్నాము. సృజనాత్మకతను జరుపుకుని చర్చను ప్రోత్సహించడం ద్వారా, మేము కళాత్మక వ్యక్తీకరణను విలువైన సమాజాన్ని పెంపొందించడంలో సహాయపడవచ్చు. కలసి, కళలు మన జీవితాలను ఎలా సంతోషంగా పండిస్తాయో అన్వేషిద్దాం మరియు మన సమాజంగా సన్నిహితంగా పండవచ్చు. సృజనాత్మకత యొక్క శక్తిని మరియు సాంస్కృతిక వారసత్వం యొక్క ప్రాధాన్యతను గుర్తించడంలో మాతో చేరండి. మనదేశంలో కళాత్మక ఆత్మను స్వీకరించడానికి మరియు మరింత ప్రోత్సహించే సాంస్కృతిక భవిష్యత్తు కోసం పనిచేయడానికి ఈ ప్రయాణంలో మాతో చేరండి. #భారతఅవాజ్ #కళలు #సృజనాత్మకభారత్
    0 Comments 0 Shares 961 Views 0 Reviews
  • సామాజిక న్యాయం మరియు సమానత్వం:

    "భారత అవాజ్‌లో, మేము న్యాయమైన మరియు సమానమైన సమాజాన్ని విశ్వసిస్తున్నాము." నిజంగా సమానమైన సమాజం అనేది ప్రతి ఒక్కరికీ అభివృద్ధి చెందడానికి అవకాశాన్ని అందించే సమాజమే, ఇది వారి నేపథ్యం, గుర్తింపు లేదా పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా. మా అంకితభావంతో కూడిన బృందం సామాజిక న్యాయం, మానవ హక్కులు మరియు సమానత్వం వంటి అత్యంత ముఖ్యమైన అంశాలపై శక్తివంతమైన కథనాలను మీకు అందించడానికి ఉన్నది, ఇవి న్యాయమైన మరియు సమర్థవంతమైన సమాజాన్ని పెంపొందించడానికి అత్యవసరమైనవి.

    మేము దేశీయ ఉద్యమాలు, పరిమిత వర్గాల హక్కుల కోసం పోరాటం చేస్తున్న సంఘాలు మరియు వ్యవస్థాగత అసమానతలను తొలగించడానికి లక్ష్యంగా ఉన్న ప్రముఖ చట్ట మార్పుల వంటి విస్తృత అంశాలను పరిశీలిస్తాము. ఈ కథనాలు, మన సమాజంలో దృష్టికి రాని సమూహాల హక్కుల కోసం నిస్సందేహంగా పోరాటం చేస్తున్న వ్యక్తులు మరియు సంస్థల ధైర్యం మరియు పట్టుదలని ప్రతిబింబిస్తాయి.

    భారత అవాజ్‌లో, మేము పరిమిత వర్గాల నినాదాలను పరిగణలోకి తీసుకుంటూ, వారి అనుభవాలు, కష్టాలు మరియు విజయం పంచుకోవడానికి వారికి ఒక వేదికను అందించడం విశ్వసిస్తున్నాము. మా కవర్ ద్వారా, సామాజిక న్యాయాన్ని సమర్థించడానికి మరియు ఈ ముఖ్యమైన అంశాల చుట్టూ చర్చను ప్రేరేపించడానికి మీకు అవగాహన కల్పించడమే మా లక్ష్యం.

    సామాజిక న్యాయానికి మేము ఇచ్చిన వాగ్దానం కేవలం నివేదిక చేయడం కాదు, అది న్యాయానికి advocacy మరియు మార్పు కోసం సృష్టించబడిన ఉద్యమం గురించి. న్యాయమైన ప్రపంచాన్ని నిర్మించడంలో మాతో చేరండి, సమానత్వం కేవలం లక్ష్యం కాకుండా ప్రతి ఒక్కరి కోసం జీవించబడే వాస్తవంగా మారాలి.

    మనం కలసి స్థితిని సవాల్ చేసి, ప్రతి ఒక్కరి హక్కులు గౌరవించబడే సమాజం నిర్మించడానికి పనిచేద్దాం. మీ మద్దతు, అవగాహన మరియు కృషి ఒక మార్పు తీసుకురావచ్చు.

    #భారతఅవాజ్ #సామాజికన్యాయం #సమానత్వంకోసమే
    సామాజిక న్యాయం మరియు సమానత్వం: "భారత అవాజ్‌లో, మేము న్యాయమైన మరియు సమానమైన సమాజాన్ని విశ్వసిస్తున్నాము." నిజంగా సమానమైన సమాజం అనేది ప్రతి ఒక్కరికీ అభివృద్ధి చెందడానికి అవకాశాన్ని అందించే సమాజమే, ఇది వారి నేపథ్యం, గుర్తింపు లేదా పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా. మా అంకితభావంతో కూడిన బృందం సామాజిక న్యాయం, మానవ హక్కులు మరియు సమానత్వం వంటి అత్యంత ముఖ్యమైన అంశాలపై శక్తివంతమైన కథనాలను మీకు అందించడానికి ఉన్నది, ఇవి న్యాయమైన మరియు సమర్థవంతమైన సమాజాన్ని పెంపొందించడానికి అత్యవసరమైనవి. మేము దేశీయ ఉద్యమాలు, పరిమిత వర్గాల హక్కుల కోసం పోరాటం చేస్తున్న సంఘాలు మరియు వ్యవస్థాగత అసమానతలను తొలగించడానికి లక్ష్యంగా ఉన్న ప్రముఖ చట్ట మార్పుల వంటి విస్తృత అంశాలను పరిశీలిస్తాము. ఈ కథనాలు, మన సమాజంలో దృష్టికి రాని సమూహాల హక్కుల కోసం నిస్సందేహంగా పోరాటం చేస్తున్న వ్యక్తులు మరియు సంస్థల ధైర్యం మరియు పట్టుదలని ప్రతిబింబిస్తాయి. భారత అవాజ్‌లో, మేము పరిమిత వర్గాల నినాదాలను పరిగణలోకి తీసుకుంటూ, వారి అనుభవాలు, కష్టాలు మరియు విజయం పంచుకోవడానికి వారికి ఒక వేదికను అందించడం విశ్వసిస్తున్నాము. మా కవర్ ద్వారా, సామాజిక న్యాయాన్ని సమర్థించడానికి మరియు ఈ ముఖ్యమైన అంశాల చుట్టూ చర్చను ప్రేరేపించడానికి మీకు అవగాహన కల్పించడమే మా లక్ష్యం. సామాజిక న్యాయానికి మేము ఇచ్చిన వాగ్దానం కేవలం నివేదిక చేయడం కాదు, అది న్యాయానికి advocacy మరియు మార్పు కోసం సృష్టించబడిన ఉద్యమం గురించి. న్యాయమైన ప్రపంచాన్ని నిర్మించడంలో మాతో చేరండి, సమానత్వం కేవలం లక్ష్యం కాకుండా ప్రతి ఒక్కరి కోసం జీవించబడే వాస్తవంగా మారాలి. మనం కలసి స్థితిని సవాల్ చేసి, ప్రతి ఒక్కరి హక్కులు గౌరవించబడే సమాజం నిర్మించడానికి పనిచేద్దాం. మీ మద్దతు, అవగాహన మరియు కృషి ఒక మార్పు తీసుకురావచ్చు. #భారతఅవాజ్ #సామాజికన్యాయం #సమానత్వంకోసమే
    0 Comments 0 Shares 659 Views 0 Reviews
  • సాంకేతిక విజ్ఞానం మరియు నూతనత:

    "సాంకేతికత మరియు నూతనతపై తాజా నవీకరణలతో ముందువరకు ఉండండి." ఈ వేగవంతమైన ప్రపంచంలో, సాంకేతిక పురోగతులపై దృష్టి పెట్టడం అంతకంటే ముఖ్యమైనది లేదు. భారత అవాజ్‌లో, మేము సాంకేతికతలో తాజా పద్ధతులు మరియు విప్లవాత్మక పరిణామాలను అందించడానికి అంకితభావంతో ఉన్నాము. మేము కటింగ్-ఎజ్ గాడ్జెట్‌లు మరియు మోబైల్ అప్లికేషన్లు వంటి విస్తృత అంశాలను కవర్ చేస్తూ, ఇవి మన దైనందిన జీవితాలను మెరుగుపరుస్తాయి మరియు సాంకేతిక విజ్ఞానం ద్వారా సాధ్యం అయ్యే విప్లవాత్మక శాస్త్ర విజ్ఞానం పట్ల మన దృష్టిని సారించాము.

    సాంకేతిక పరిశ్రమ యొక్క వేగంగా అభివృద్ధి చెందుతున్న పర్యావరణంలో మేము లోతుగా ప్రవేశిస్తాము. మార్కెట్ ట్రెండ్లను విశ్లేషించడం, కొత్త సాంకేతికతలను అన్వేషించడం మరియు మన భవిష్యత్తును ఆకృతీకరించే సృజనాత్మక పరిష్కారాలను ప్రదర్శించడం ద్వారా, మేము ఈ అభివృద్ధులు ఎలా జరిగిస్తాయో మీకు తెలియజేస్తాము. కృత్రిమ మేథస్సు, పునరుత్పత్తి శక్తి లేదా ఆరోగ్య సంరక్షణ సాంకేతికతలోని పురోగతి వంటి అంశాలను ప్రస్తావిస్తే, ఇవన్నీ మన జీవితాలు, పనిభవిష్యత్తు మరియు ఒకరికొకరు కనెక్ట్ అవ్వడం ఎలా మారుస్తున్నాయో మేము మీకు అందిస్తాము.

    సాంకేతికత మన ప్రపంచాన్ని ప్రభావితం చేసే విషయాలను లోతుగా అర్థం చేసుకోవడానికి మా ప్రాధమిక లక్ష్యం మీకు జ్ఞానం మరియు సమచారం అందించడం. మనం స్నేహపూర్వకమైన భవిష్యత్తుకు ఈ ఉత్సాహకరమైన ప్రయాణంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. కొత్త ఆవిష్కరణలు, విజ్ఞానం మరియు పురోగతి యొక్క కథలతో మనం కలిసి భవిష్యత్తును స్వీకరించుకుందాం, ఇవి ఆలోచనలను ప్రేరేపించి, సాంకేతికతపై ఆసక్తిని పెంచుతాయి.

    సాంకేతికత యొక్క ఉత్కృష్ట ప్రపంచాన్ని తెలుసుకోవడం మరియు ప్రేరణ పొందడం ద్వారా ముందుకు వెళ్ళండి. భారత అవాజ్‌తో, మీరు ఎప్పుడూ ఒక అడుగు ముందుగా ఉండి, భవిష్యత్తులో నమ్మకంగా నడవడానికి కావలసిన జ్ఞానం పొందుతారు.

    #సాంకేతికవిజ్ఞానం #భవిష్యత్తునేడు #భారతఅవాజ్

    సాంకేతిక విజ్ఞానం మరియు నూతనత: "సాంకేతికత మరియు నూతనతపై తాజా నవీకరణలతో ముందువరకు ఉండండి." ఈ వేగవంతమైన ప్రపంచంలో, సాంకేతిక పురోగతులపై దృష్టి పెట్టడం అంతకంటే ముఖ్యమైనది లేదు. భారత అవాజ్‌లో, మేము సాంకేతికతలో తాజా పద్ధతులు మరియు విప్లవాత్మక పరిణామాలను అందించడానికి అంకితభావంతో ఉన్నాము. మేము కటింగ్-ఎజ్ గాడ్జెట్‌లు మరియు మోబైల్ అప్లికేషన్లు వంటి విస్తృత అంశాలను కవర్ చేస్తూ, ఇవి మన దైనందిన జీవితాలను మెరుగుపరుస్తాయి మరియు సాంకేతిక విజ్ఞానం ద్వారా సాధ్యం అయ్యే విప్లవాత్మక శాస్త్ర విజ్ఞానం పట్ల మన దృష్టిని సారించాము. సాంకేతిక పరిశ్రమ యొక్క వేగంగా అభివృద్ధి చెందుతున్న పర్యావరణంలో మేము లోతుగా ప్రవేశిస్తాము. మార్కెట్ ట్రెండ్లను విశ్లేషించడం, కొత్త సాంకేతికతలను అన్వేషించడం మరియు మన భవిష్యత్తును ఆకృతీకరించే సృజనాత్మక పరిష్కారాలను ప్రదర్శించడం ద్వారా, మేము ఈ అభివృద్ధులు ఎలా జరిగిస్తాయో మీకు తెలియజేస్తాము. కృత్రిమ మేథస్సు, పునరుత్పత్తి శక్తి లేదా ఆరోగ్య సంరక్షణ సాంకేతికతలోని పురోగతి వంటి అంశాలను ప్రస్తావిస్తే, ఇవన్నీ మన జీవితాలు, పనిభవిష్యత్తు మరియు ఒకరికొకరు కనెక్ట్ అవ్వడం ఎలా మారుస్తున్నాయో మేము మీకు అందిస్తాము. సాంకేతికత మన ప్రపంచాన్ని ప్రభావితం చేసే విషయాలను లోతుగా అర్థం చేసుకోవడానికి మా ప్రాధమిక లక్ష్యం మీకు జ్ఞానం మరియు సమచారం అందించడం. మనం స్నేహపూర్వకమైన భవిష్యత్తుకు ఈ ఉత్సాహకరమైన ప్రయాణంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. కొత్త ఆవిష్కరణలు, విజ్ఞానం మరియు పురోగతి యొక్క కథలతో మనం కలిసి భవిష్యత్తును స్వీకరించుకుందాం, ఇవి ఆలోచనలను ప్రేరేపించి, సాంకేతికతపై ఆసక్తిని పెంచుతాయి. సాంకేతికత యొక్క ఉత్కృష్ట ప్రపంచాన్ని తెలుసుకోవడం మరియు ప్రేరణ పొందడం ద్వారా ముందుకు వెళ్ళండి. భారత అవాజ్‌తో, మీరు ఎప్పుడూ ఒక అడుగు ముందుగా ఉండి, భవిష్యత్తులో నమ్మకంగా నడవడానికి కావలసిన జ్ఞానం పొందుతారు. #సాంకేతికవిజ్ఞానం #భవిష్యత్తునేడు #భారతఅవాజ్
    0 Comments 0 Shares 648 Views 0 Reviews
  • పర్యావరణ అవగాహన:

    మన గ్రహం కేవలం మన నివసించే ప్రదేశం కాదు; ఇది మన ప్రియమైన ఇల్లు, మరియు దీన్ని కాపాడటం మనందరి బాధ్యత. భారత ఆవాజ్‌లో, మేము పర్యావరణ సమస్యలపై అవగాహన పెంచడం మరియు స్థిరమైన జీవన శైలిని ప్రోత్సహించడంలో తీవ్రంగా నిబద్ధత వ్యక్తం చేస్తున్నాము.

    మన గ్రహం ఆరోగ్యానికి అత్యంత కీలకమైన వివిధ అంశాలను పరిశీలిస్తూ, ఈ ముఖ్యమైన ప్రయాణంలో మాతో కలసి రాబోమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. వాతావరణ మార్పు కలిగించే భయానక ప్రభావాలు, పునరుత్పాదక శక్తి మూలాల అత్యవసర అవసరం, పాండిత్యం సంరక్షణ మరియు జీవవైవిధ్యంపై ముఖ్యమైన అంశాల వరకు, మన పర్యావరణంతో మమ్మల్ని అనుసంధానించే సంక్లిష్ట సంబంధాలను పరిశీలిస్తాము.

    ఈ సవాళ్ళ గురించి లోతుగా అవగాహన పెంచి, వ్యావహారిక పరిష్కారాలను అమలుచేసేందుకు మనం కలిసి పనిచేస్తే, మాకు మాత్రమే కాదు, రాబోయే తరాల కోసం కూడా సానుకూల ప్రభావం కలగడం సాధ్యం.

    మనుషుల మరియు ప్రకృతి మధ్య సమతుల్యత ఏర్పడే విధంగా ఒక స్థిరమైన భవిష్యత్తు సృష్టించడంలో మన కృషిని ఏకీకృతం చేద్దాం. అవగాహన వ్యాప్తి చేసి, చర్యలతో ముందుకు సాగితే, మా గ్రహం అన్ని జీవరాసులకు మరింత సజీవమైన మరియు పుష్టితో కూడిన ఇల్లు గా ఉండాలని మేము నిర్ధారించవచ్చు. ఈ ముఖ్యమైన మిషన్‌లో మాతో చేరండి!

    #భారతఆవాజ్#పర్యావరణఅవగాహన #స్థిరత్వం
    పర్యావరణ అవగాహన: మన గ్రహం కేవలం మన నివసించే ప్రదేశం కాదు; ఇది మన ప్రియమైన ఇల్లు, మరియు దీన్ని కాపాడటం మనందరి బాధ్యత. భారత ఆవాజ్‌లో, మేము పర్యావరణ సమస్యలపై అవగాహన పెంచడం మరియు స్థిరమైన జీవన శైలిని ప్రోత్సహించడంలో తీవ్రంగా నిబద్ధత వ్యక్తం చేస్తున్నాము. మన గ్రహం ఆరోగ్యానికి అత్యంత కీలకమైన వివిధ అంశాలను పరిశీలిస్తూ, ఈ ముఖ్యమైన ప్రయాణంలో మాతో కలసి రాబోమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. వాతావరణ మార్పు కలిగించే భయానక ప్రభావాలు, పునరుత్పాదక శక్తి మూలాల అత్యవసర అవసరం, పాండిత్యం సంరక్షణ మరియు జీవవైవిధ్యంపై ముఖ్యమైన అంశాల వరకు, మన పర్యావరణంతో మమ్మల్ని అనుసంధానించే సంక్లిష్ట సంబంధాలను పరిశీలిస్తాము. ఈ సవాళ్ళ గురించి లోతుగా అవగాహన పెంచి, వ్యావహారిక పరిష్కారాలను అమలుచేసేందుకు మనం కలిసి పనిచేస్తే, మాకు మాత్రమే కాదు, రాబోయే తరాల కోసం కూడా సానుకూల ప్రభావం కలగడం సాధ్యం. మనుషుల మరియు ప్రకృతి మధ్య సమతుల్యత ఏర్పడే విధంగా ఒక స్థిరమైన భవిష్యత్తు సృష్టించడంలో మన కృషిని ఏకీకృతం చేద్దాం. అవగాహన వ్యాప్తి చేసి, చర్యలతో ముందుకు సాగితే, మా గ్రహం అన్ని జీవరాసులకు మరింత సజీవమైన మరియు పుష్టితో కూడిన ఇల్లు గా ఉండాలని మేము నిర్ధారించవచ్చు. ఈ ముఖ్యమైన మిషన్‌లో మాతో చేరండి! #భారతఆవాజ్#పర్యావరణఅవగాహన #స్థిరత్వం
    0 Comments 0 Shares 616 Views 0 Reviews
  • విపత్తు మండలాల్లో నిశ్శబ్ద సాక్షులు

    ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రిపోర్టర్లు తరచుగా విపత్తు ప్రాంతాలలో నిశ్శబ్ద సాక్షులుగా మారతారు, అత్యవసర ప్రతిస్పందనదారులతో పాటు సంఘటనా స్థలానికి చేరుకుంటారు. సత్యాన్ని నివేదించాలనే వారి లక్ష్యం వారిని వరదలున్న గ్రామాలు, భూకంపం-ధ్వంసమైన పట్టణాలు మరియు తుఫాను-బాధతో కొట్టుమిట్టాడుతున్న తీరాల గుండా తీసుకువెళుతుంది, అక్కడ వారు ప్రపంచానికి కనిపించే విధ్వంసం మరియు మానవ స్థితిస్థాపకతను డాక్యుమెంట్ చేస్తారు. గడ్డకట్టే ఉష్ణోగ్రతలు లేదా విపరీతమైన వేడిని భరించడం నుండి శిధిలాలు, అసురక్షిత నిర్మాణాలు మరియు ప్రమాదకరమైన ప్రకృతి దృశ్యాల ద్వారా నావిగేట్ చేయడం వరకు రిపోర్టర్లు ఎదుర్కొనే కష్టాలను ఈ కథనాలు హైలైట్ చేస్తాయి. వారి స్వంత భయాలు మరియు శారీరక సవాళ్లు ఉన్నప్పటికీ, వారు ఈ విపత్తుల వాస్తవికతను చూపించడానికి కట్టుబడి ఉన్నారు. ఈ క్షణాలలో వారి ఉనికిని సహాయం మరియు సహాయం కోసం తక్షణ అవసరాన్ని తెలియజేయడానికి సహాయం చేస్తుంది, బాధిత సంఘాల పోరాటాన్ని సంగ్రహిస్తుంది మరియు ప్రతిదీ కోల్పోయిన వారికి వాయిస్ ఇస్తుంది.
    #BharatAawaz
    విపత్తు మండలాల్లో నిశ్శబ్ద సాక్షులు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రిపోర్టర్లు తరచుగా విపత్తు ప్రాంతాలలో నిశ్శబ్ద సాక్షులుగా మారతారు, అత్యవసర ప్రతిస్పందనదారులతో పాటు సంఘటనా స్థలానికి చేరుకుంటారు. సత్యాన్ని నివేదించాలనే వారి లక్ష్యం వారిని వరదలున్న గ్రామాలు, భూకంపం-ధ్వంసమైన పట్టణాలు మరియు తుఫాను-బాధతో కొట్టుమిట్టాడుతున్న తీరాల గుండా తీసుకువెళుతుంది, అక్కడ వారు ప్రపంచానికి కనిపించే విధ్వంసం మరియు మానవ స్థితిస్థాపకతను డాక్యుమెంట్ చేస్తారు. గడ్డకట్టే ఉష్ణోగ్రతలు లేదా విపరీతమైన వేడిని భరించడం నుండి శిధిలాలు, అసురక్షిత నిర్మాణాలు మరియు ప్రమాదకరమైన ప్రకృతి దృశ్యాల ద్వారా నావిగేట్ చేయడం వరకు రిపోర్టర్లు ఎదుర్కొనే కష్టాలను ఈ కథనాలు హైలైట్ చేస్తాయి. వారి స్వంత భయాలు మరియు శారీరక సవాళ్లు ఉన్నప్పటికీ, వారు ఈ విపత్తుల వాస్తవికతను చూపించడానికి కట్టుబడి ఉన్నారు. ఈ క్షణాలలో వారి ఉనికిని సహాయం మరియు సహాయం కోసం తక్షణ అవసరాన్ని తెలియజేయడానికి సహాయం చేస్తుంది, బాధిత సంఘాల పోరాటాన్ని సంగ్రహిస్తుంది మరియు ప్రతిదీ కోల్పోయిన వారికి వాయిస్ ఇస్తుంది. #BharatAawaz
    0 Comments 0 Shares 609 Views 0 Reviews
  • జర్నలిజం ఒక వృత్తి మాత్రమే కాదు; ఇది సమాజానికి సేవ చేయాలనే పిలుపు. మీరు వెలికితీసే ప్రతి కథ, మీరు వెల్లడించే ప్రతి సత్యం, మార్పును ప్రేరేపించే మరియు ఆశను రేకెత్తించే శక్తిని కలిగి ఉంటుంది. అన్యాయం, అసమానతల నీడలపై వెలుగులు నింపుతూ నీతి జ్యోతులు మీరు. మీ పదాలు వినని వారి గొంతులను విస్తరించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి మరియు యథాతథ స్థితిని సవాలు చేస్తాయి.

    గుర్తుంచుకోండి, మీరు వ్రాసే ప్రతి నివేదిక మరింత సమాచారం మరియు సాధికారత కలిగిన సమాజం వైపు ఒక అడుగు. కథకులుగా, ప్రజాస్వామ్యానికి సంరక్షకులుగా మరియు పరివర్తన ఏజెంట్లుగా మీ పాత్రను స్వీకరించండి. ప్రపంచానికి మీ ధైర్యం, మీ చిత్తశుద్ధి మరియు మీ అభిరుచి అవసరం. సత్యం మరియు పారదర్శకత పట్ల మీ అచంచలమైన నిబద్ధత ద్వారా ఉజ్వల భవిష్యత్తును రూపొందించే శక్తి మీకు ఉంది కాబట్టి, నిటారుగా నిలబడండి
    #Bharat Aawaz
    జర్నలిజం ఒక వృత్తి మాత్రమే కాదు; ఇది సమాజానికి సేవ చేయాలనే పిలుపు. మీరు వెలికితీసే ప్రతి కథ, మీరు వెల్లడించే ప్రతి సత్యం, మార్పును ప్రేరేపించే మరియు ఆశను రేకెత్తించే శక్తిని కలిగి ఉంటుంది. అన్యాయం, అసమానతల నీడలపై వెలుగులు నింపుతూ నీతి జ్యోతులు మీరు. మీ పదాలు వినని వారి గొంతులను విస్తరించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి మరియు యథాతథ స్థితిని సవాలు చేస్తాయి. గుర్తుంచుకోండి, మీరు వ్రాసే ప్రతి నివేదిక మరింత సమాచారం మరియు సాధికారత కలిగిన సమాజం వైపు ఒక అడుగు. కథకులుగా, ప్రజాస్వామ్యానికి సంరక్షకులుగా మరియు పరివర్తన ఏజెంట్లుగా మీ పాత్రను స్వీకరించండి. ప్రపంచానికి మీ ధైర్యం, మీ చిత్తశుద్ధి మరియు మీ అభిరుచి అవసరం. సత్యం మరియు పారదర్శకత పట్ల మీ అచంచలమైన నిబద్ధత ద్వారా ఉజ్వల భవిష్యత్తును రూపొందించే శక్తి మీకు ఉంది కాబట్టి, నిటారుగా నిలబడండి #Bharat Aawaz
    0 Comments 0 Shares 377 Views 0 Reviews
More Results
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com