విద్యార్థులు డ్రగ్స్కు దూరంగా ఉండాలి
రేగోడు: విద్యార్థులు మంచి నడవడికతో విద్యనభ్యసిస్తే బంగారు భవిష్యత్కు బాటలు వేసుకోవచ్చని, విద్యార్థి దశలో సైబర్ నేరాలకు, డ్రగ్స్కు దూరంగా ఉండాలని రేగోడు మండల ఎస్ఐ పోచయ్య అన్నారు. మోడల్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు ప్రవీణ అధ్యక్షతన ‘సైబర్ నేరాలు-డ్రగ్స్ వాడకం’ అనే అంశంతో పాటు మహిళలపై జరుగుతున్న నేరాల గురించి అవగాహన సదస్సు మంగళవారం నిర్వహిం చారు. రేగోడు ఎస్ఐ మాట్లాడుతూ సమాజంలో మహిళలపై జరిగే సైబర్ క్రైమ్ గురించి విద్యార్థులు అవగాహన కలిగి ఉండాల న్నారు. విద్యార్థి దశలో డ్రగ్స్ అలవాటు చేసుకుని ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడంతో పాటు అనేక నేరాలకు దగ్గరవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంచిగా నడుచుకోవాలన్నారు. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఈ పాఠశాలలో చదివిన అనేక మంది మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్నారని, వారు విద్యార్థి దశ నుంచి మంచి ప్రవర్తనతో మెలిగారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సోమవారం పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఫోన్కి మెసేజ్లు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. సైబర్ క్రైమ్కు గురైన వెంటనే 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఈవ్టీజింగ్ చేయరాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ , కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థులు పాల్గొన్నారు.
రేగోడు: విద్యార్థులు మంచి నడవడికతో విద్యనభ్యసిస్తే బంగారు భవిష్యత్కు బాటలు వేసుకోవచ్చని, విద్యార్థి దశలో సైబర్ నేరాలకు, డ్రగ్స్కు దూరంగా ఉండాలని రేగోడు మండల ఎస్ఐ పోచయ్య అన్నారు. మోడల్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు ప్రవీణ అధ్యక్షతన ‘సైబర్ నేరాలు-డ్రగ్స్ వాడకం’ అనే అంశంతో పాటు మహిళలపై జరుగుతున్న నేరాల గురించి అవగాహన సదస్సు మంగళవారం నిర్వహిం చారు. రేగోడు ఎస్ఐ మాట్లాడుతూ సమాజంలో మహిళలపై జరిగే సైబర్ క్రైమ్ గురించి విద్యార్థులు అవగాహన కలిగి ఉండాల న్నారు. విద్యార్థి దశలో డ్రగ్స్ అలవాటు చేసుకుని ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడంతో పాటు అనేక నేరాలకు దగ్గరవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంచిగా నడుచుకోవాలన్నారు. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఈ పాఠశాలలో చదివిన అనేక మంది మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్నారని, వారు విద్యార్థి దశ నుంచి మంచి ప్రవర్తనతో మెలిగారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సోమవారం పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఫోన్కి మెసేజ్లు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. సైబర్ క్రైమ్కు గురైన వెంటనే 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఈవ్టీజింగ్ చేయరాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ , కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులు డ్రగ్స్కు దూరంగా ఉండాలి
రేగోడు: విద్యార్థులు మంచి నడవడికతో విద్యనభ్యసిస్తే బంగారు భవిష్యత్కు బాటలు వేసుకోవచ్చని, విద్యార్థి దశలో సైబర్ నేరాలకు, డ్రగ్స్కు దూరంగా ఉండాలని రేగోడు మండల ఎస్ఐ పోచయ్య అన్నారు. మోడల్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు ప్రవీణ అధ్యక్షతన ‘సైబర్ నేరాలు-డ్రగ్స్ వాడకం’ అనే అంశంతో పాటు మహిళలపై జరుగుతున్న నేరాల గురించి అవగాహన సదస్సు మంగళవారం నిర్వహిం చారు. రేగోడు ఎస్ఐ మాట్లాడుతూ సమాజంలో మహిళలపై జరిగే సైబర్ క్రైమ్ గురించి విద్యార్థులు అవగాహన కలిగి ఉండాల న్నారు. విద్యార్థి దశలో డ్రగ్స్ అలవాటు చేసుకుని ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడంతో పాటు అనేక నేరాలకు దగ్గరవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంచిగా నడుచుకోవాలన్నారు. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఈ పాఠశాలలో చదివిన అనేక మంది మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్నారని, వారు విద్యార్థి దశ నుంచి మంచి ప్రవర్తనతో మెలిగారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సోమవారం పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఫోన్కి మెసేజ్లు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. సైబర్ క్రైమ్కు గురైన వెంటనే 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఈవ్టీజింగ్ చేయరాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ , కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థులు పాల్గొన్నారు.
0 Comments
0 Shares
81 Views
0 Reviews