ఈరోజు అనగా 18-06-2025, బుధవారం రోజున, మౌలాలి డివిజన్ లోని హనుమాన్ నగర్ కాలనీ లో రోడ్ పనులు మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ మైనంపల్లి హనుమంత్ అన్న గారి సాకారంతో మంజూరు కాబడి పనులు ప్రారంభమయ్యాయి.
ఈ కార్యక్రమానికి హనుమాన్ నగర్ కాలనీవాసులు బిక్షపతి, లక్ష్మణ్, శోభ, రాణి ,చారి, రేఖ, శివ, అబ్దుల్, సన్నీ రెడ్డి ,షబ్బీర్, ఖలీల్ ,అంజన్న, చంద్రయ్య
మరియ కాలనీవాసులు పాల్గొని కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నామని ఎన్నోసార్లు ప్రస్తుత కార్పొరేటర్ని, స్థానిక అధికారులను అందర్నీ అడిగిన కూడా నేటి వరకు పనులు కాకపోవడము , మమ్ములను నిర్లక్ష్యం చేయడం జరిగింది. అటు తర్వాత లోకల్ కాంగ్రెస్ పెద్దలను కలవడం మా బాధ చెప్పుకోవడం వారు హనుమంతన్న దగ్గరికి తీసుకువెళ్లి రోడ్డు పనుల గురించి ప్రత్యేకంగా అడగడం వెంటనే హనుమంతన్న స్థానిక అధికారులకు ఫోన్ చేసి పనులు ప్రారంభించాలని చెప్పడం వాటికి కావాల్సిన నిధులు కూడా వచ్చేస్తాయని భరోసా ఇవ్వడం జరిగింది. పనులు ప్రారంభమైనందుకు స్థానిక ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ధన్యవాదాలు చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమానికి 138 డివిజన్ ప్రెసిడెంట్ పోతుల వినోద్ యాదవ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు వెంకన్న, హమీద్, నరసింగరావు, సలీం, నరసింహ, జగదీష్, పాండురంగచారి,అజయ్,మల్లేష్, ప్రేమ్,మరియు ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొని పనుల గురించి వాటి మంజూరు మరియు ప్రారంభం గురించి మాట్లాడడం జరిగింది.
ఈ సందర్భంగా 138 డివిజన్ ప్రెసిడెంట్ పోతుల వినోద్ యాదవ్ గారు మాట్లాడుతూ హనుమంతన్న చొరవతో మరియు సహాయ సహకారాలతోనే పనులు అవుతున్నాయని గుర్తు చేస్తూ, స్థానిక ప్రజలు ప్రజాపాలనలో దరఖాస్తు చేయడం మరియు ప్రత్యేకంగా హనుమంతనను కలవడం మొదలగున ప్రయత్నాలు చేయడం వలన ఈరోజు పనులు ప్రారంభమయ్యాయని అంతేగాని ఏలాంటి ప్రయత్నాలు చేయకుండా అడిగినా పట్టించుకోకుండా కేవలం కొబ్బరికాయ కొట్టే రాజకీయాలు చేయడం ఎంతవరకు సబబు. కష్టపడి పనులు తెచ్చుకున్న వారిపై కాలనీ ప్రెసిడెంట్ అని కూడా భావింపగా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఒక కార్పొరేట్ స్థాయిలో ఉన్నవారికి తగున? ఎంపీ ఈటల రాజేంద్ర గారి ఫండ్ అని అంటున్నారు అది ఎంతవరకు నిజం?, ఒక్కసారైనా ఎంపీ గారు మౌలాలికి వచ్చి ప్రత్యేకంగా అందరి సమస్యలు తెలుసుకున్నారా?, అసలు మౌలాలి ముఖం చూసాడా? దత్తత గురించి మాట్లాడం కూడా చాలా విడ్డూరంగా ఉంది. అవసరానికి రాజకీయాల కోసం ఎంపీ గారు పేరుని వాడుకోవడం నిజానికి చాలా దూరంగా ఉన్న మాటలు మాట్లాడడం, ఎదుటివారిని పనులు చేసే వారిపై అనుచితంగా మాట్లాడడం వారిని నిరుషాపరచడం ఇదేనా మీ బాధ్యత? పనులు చేయడం వల్ల కార్యకర్తలు ప్రజలు చేరి గుంపులో కనబడతారు... మీవల్ల ఏది కాకపోవడం మరియు అసలే చేతకాకపోవడం వల్ల ఇద్దరు ముగ్గురే ఉంటారు ఇది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు....అని అడుగుతూ...కాంగ్రెస్ పాలనలోని పథకాలు, సన్న బియ్యం, మైనార్టీ లకు కుట్టు మిషన్ల పంపిణీ, బీసీలకు 42 పర్సంటేజ్ రిజర్వేషన్ చేసిన ఏకైక ప్రభుత్వం అని, రేషన్ కార్డుల పంపిణీ మొదలగు కార్యక్రమాల గురించి వివరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్పుతూ ప్రజలకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని చాలా ప్రస్ఫుటంగా చెప్పడం జరుగుతుంది.
ఈరోజు అనగా 18-06-2025, బుధవారం రోజున, మౌలాలి డివిజన్ లోని హనుమాన్ నగర్ కాలనీ లో రోడ్ పనులు మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ మైనంపల్లి హనుమంత్ అన్న గారి సాకారంతో మంజూరు కాబడి పనులు ప్రారంభమయ్యాయి.
ఈ కార్యక్రమానికి హనుమాన్ నగర్ కాలనీవాసులు బిక్షపతి, లక్ష్మణ్, శోభ, రాణి ,చారి, రేఖ, శివ, అబ్దుల్, సన్నీ రెడ్డి ,షబ్బీర్, ఖలీల్ ,అంజన్న, చంద్రయ్య
మరియ కాలనీవాసులు పాల్గొని కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నామని ఎన్నోసార్లు ప్రస్తుత కార్పొరేటర్ని, స్థానిక అధికారులను అందర్నీ అడిగిన కూడా నేటి వరకు పనులు కాకపోవడము , మమ్ములను నిర్లక్ష్యం చేయడం జరిగింది. అటు తర్వాత లోకల్ కాంగ్రెస్ పెద్దలను కలవడం మా బాధ చెప్పుకోవడం వారు హనుమంతన్న దగ్గరికి తీసుకువెళ్లి రోడ్డు పనుల గురించి ప్రత్యేకంగా అడగడం వెంటనే హనుమంతన్న స్థానిక అధికారులకు ఫోన్ చేసి పనులు ప్రారంభించాలని చెప్పడం వాటికి కావాల్సిన నిధులు కూడా వచ్చేస్తాయని భరోసా ఇవ్వడం జరిగింది. పనులు ప్రారంభమైనందుకు స్థానిక ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ధన్యవాదాలు చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమానికి 138 డివిజన్ ప్రెసిడెంట్ పోతుల వినోద్ యాదవ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు వెంకన్న, హమీద్, నరసింగరావు, సలీం, నరసింహ, జగదీష్, పాండురంగచారి,అజయ్,మల్లేష్, ప్రేమ్,మరియు ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొని పనుల గురించి వాటి మంజూరు మరియు ప్రారంభం గురించి మాట్లాడడం జరిగింది.
ఈ సందర్భంగా 138 డివిజన్ ప్రెసిడెంట్ పోతుల వినోద్ యాదవ్ గారు మాట్లాడుతూ హనుమంతన్న చొరవతో మరియు సహాయ సహకారాలతోనే పనులు అవుతున్నాయని గుర్తు చేస్తూ, స్థానిక ప్రజలు ప్రజాపాలనలో దరఖాస్తు చేయడం మరియు ప్రత్యేకంగా హనుమంతనను కలవడం మొదలగున ప్రయత్నాలు చేయడం వలన ఈరోజు పనులు ప్రారంభమయ్యాయని అంతేగాని ఏలాంటి ప్రయత్నాలు చేయకుండా అడిగినా పట్టించుకోకుండా కేవలం కొబ్బరికాయ కొట్టే రాజకీయాలు చేయడం ఎంతవరకు సబబు. కష్టపడి పనులు తెచ్చుకున్న వారిపై కాలనీ ప్రెసిడెంట్ అని కూడా భావింపగా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఒక కార్పొరేట్ స్థాయిలో ఉన్నవారికి తగున? ఎంపీ ఈటల రాజేంద్ర గారి ఫండ్ అని అంటున్నారు అది ఎంతవరకు నిజం?, ఒక్కసారైనా ఎంపీ గారు మౌలాలికి వచ్చి ప్రత్యేకంగా అందరి సమస్యలు తెలుసుకున్నారా?, అసలు మౌలాలి ముఖం చూసాడా? దత్తత గురించి మాట్లాడం కూడా చాలా విడ్డూరంగా ఉంది. అవసరానికి రాజకీయాల కోసం ఎంపీ గారు పేరుని వాడుకోవడం నిజానికి చాలా దూరంగా ఉన్న మాటలు మాట్లాడడం, ఎదుటివారిని పనులు చేసే వారిపై అనుచితంగా మాట్లాడడం వారిని నిరుషాపరచడం ఇదేనా మీ బాధ్యత? పనులు చేయడం వల్ల కార్యకర్తలు ప్రజలు చేరి గుంపులో కనబడతారు... మీవల్ల ఏది కాకపోవడం మరియు అసలే చేతకాకపోవడం వల్ల ఇద్దరు ముగ్గురే ఉంటారు ఇది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు....అని అడుగుతూ...కాంగ్రెస్ పాలనలోని పథకాలు, సన్న బియ్యం, మైనార్టీ లకు కుట్టు మిషన్ల పంపిణీ, బీసీలకు 42 పర్సంటేజ్ రిజర్వేషన్ చేసిన ఏకైక ప్రభుత్వం అని, రేషన్ కార్డుల పంపిణీ మొదలగు కార్యక్రమాల గురించి వివరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్పుతూ ప్రజలకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని చాలా ప్రస్ఫుటంగా చెప్పడం జరుగుతుంది.