• ఆ కొద్దిమందిలో నేను ఒకడిని కావడం అదృష్టం: శుభాంశు శుక్లా



    అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి భూమిని చూసే అవకాశం లభించిన కొద్దిమందిలో తాను ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు శుభాంశు శుక్లా పేర్కొన్నారు. ఐఎస్‌ఎస్‌లోకి తొలిసారి ప్రవేశించిన ఆయన.. అక్కడున్న వ్యోమగాములతో కలిసి మాట్లాడారు. అంతకుముందు భూమి నుంచి 28గంటల ప్రయాణం తర్వాత ఐఎస్‌ఎస్‌ చేరుకున్న శుభాంశు శుక్లా.. అంతరిక్షంలోకి వెళ్లిన 634వ వ్యోమగామి కావడం విశేషం.
    ఆ కొద్దిమందిలో నేను ఒకడిని కావడం అదృష్టం: శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి భూమిని చూసే అవకాశం లభించిన కొద్దిమందిలో తాను ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు శుభాంశు శుక్లా పేర్కొన్నారు. ఐఎస్‌ఎస్‌లోకి తొలిసారి ప్రవేశించిన ఆయన.. అక్కడున్న వ్యోమగాములతో కలిసి మాట్లాడారు. అంతకుముందు భూమి నుంచి 28గంటల ప్రయాణం తర్వాత ఐఎస్‌ఎస్‌ చేరుకున్న శుభాంశు శుక్లా.. అంతరిక్షంలోకి వెళ్లిన 634వ వ్యోమగామి కావడం విశేషం.
    Love
    1
    0 Comments 0 Shares 14 Views 5 0 Reviews
  • ఆరోగ్యశాఖలో మరో 2 జాబ్ నోటిఫికేషన్లు విడుదల

    డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ ఫాథాలజిస్ట్ పోస్టులకు వెలువడిన నోటిఫికేషన్లు

    స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులకు జూలై 12 నుంచి, డెంటల్ అసిస్టెంట్ సర్జన్స్‌కు జూలై 14 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు ఆహ్వానం

    ప్రభుత్వ హాస్పిటల్స్‌లో గడిచిన 17 నెలల్లో 8 వేలకుపైగా పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం

    మరో 6 వేలకుపైగా పోస్టులకు కొనసాగుతున్న భర్తీ ప్రక్రియ

    ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి మరో 2 నోటిఫికేషన్లను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు గురువారం విడుదల చేసింది. ఇందులో డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులు ఉన్నాయి. డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు 48 ఉండగా, స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులు 4 ఉన్నాయి. స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులకు జూలై 12 నుంచి 26వ తేదీ వరకూ.. డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు జూలై 14 నుంచి 25వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు, విద్యార్హతలు, ఇతర వివరాలను బోర్డు వెబ్‌సైట్‌లో (https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm) అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు.

    గత 18 నెలల కాలంలో ప్రభుత్వ దవాఖాన్లలో 8 వేలకుపైగా పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. ఇందులో డాక్టర్స్‌, స్టాఫ్‌ నర్స్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్స్‌, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్‌ తదితర పోస్టులు ఉన్నాయి. మరో 6 వేలకుపైగా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో ల్యాబ్ టెక్నీషియన్ 1284, మల్టీ పర్పస్ ఫీమేల్ హెల్త్ అసిస్టెంట్, 1930, ఫార్మసిస్ట్ 732, నర్సింగ్ ఆఫీసర్(స్టాఫ్ నర్స్‌) 2322, తదితర పోస్టులు ఉన్నాయి. తాజాగా 48 డెంటల్ అసిస్టెంట్ సర్జన్, 4 స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులకు బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. త్వరలో మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అవనుంది.
    ఆరోగ్యశాఖలో మరో 2 జాబ్ నోటిఫికేషన్లు విడుదల డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ ఫాథాలజిస్ట్ పోస్టులకు వెలువడిన నోటిఫికేషన్లు స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులకు జూలై 12 నుంచి, డెంటల్ అసిస్టెంట్ సర్జన్స్‌కు జూలై 14 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు ఆహ్వానం ప్రభుత్వ హాస్పిటల్స్‌లో గడిచిన 17 నెలల్లో 8 వేలకుపైగా పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం మరో 6 వేలకుపైగా పోస్టులకు కొనసాగుతున్న భర్తీ ప్రక్రియ ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి మరో 2 నోటిఫికేషన్లను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు గురువారం విడుదల చేసింది. ఇందులో డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులు ఉన్నాయి. డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు 48 ఉండగా, స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులు 4 ఉన్నాయి. స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులకు జూలై 12 నుంచి 26వ తేదీ వరకూ.. డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు జూలై 14 నుంచి 25వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు, విద్యార్హతలు, ఇతర వివరాలను బోర్డు వెబ్‌సైట్‌లో (https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm) అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు. గత 18 నెలల కాలంలో ప్రభుత్వ దవాఖాన్లలో 8 వేలకుపైగా పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. ఇందులో డాక్టర్స్‌, స్టాఫ్‌ నర్స్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్స్‌, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్‌ తదితర పోస్టులు ఉన్నాయి. మరో 6 వేలకుపైగా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో ల్యాబ్ టెక్నీషియన్ 1284, మల్టీ పర్పస్ ఫీమేల్ హెల్త్ అసిస్టెంట్, 1930, ఫార్మసిస్ట్ 732, నర్సింగ్ ఆఫీసర్(స్టాఫ్ నర్స్‌) 2322, తదితర పోస్టులు ఉన్నాయి. తాజాగా 48 డెంటల్ అసిస్టెంట్ సర్జన్, 4 స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులకు బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. త్వరలో మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అవనుంది.
    0 Comments 0 Shares 12 Views 0 Reviews
  • రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సంగారెడ్డి జిల్లా ఆందోల్ వ్యవసాయ క్లస్టర్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రైతు పండుగ సంబరాలలో పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ... వ్యవసాయం దండగ నుంచి పండుగగా మార్చింది ప్రజా ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏ రాష్ట్రం లో లేని విధంగా 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలను రైతు భరోసా కార్యక్రమం ద్వారా రైతులకు పెట్టుబడిని అందించి అండగా నిలిచిందన్నారు. సంగారెడ్డి జిల్లాలో 3 లక్షల 75 వేల 932 మంది రైతుల ఖాతాలో 425.17 కోట్ల రూపాయలను ఎకరాకు 6 వేల రూపాయలు పెట్టుబడి నీ గతం లో ఏ ప్రభుత్వం చేయని విధంగా పూర్తిస్థాయిలో జమ చేసిందన్నారు.

    ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లో రైతు సుభిక్షంగా ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రైతే రాజుగా ఉండేలా వ్యవసాయాన్ని పండుగల తీర్చి దిద్దుతున్నామన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత కరెంటు, సాగునీరు, ప్రాజెక్టులు అందుబాటులోకి తెచ్చి వ్యవసాయాన్ని పండగల చేస్తున్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. గత 18 నెలల్లో రాష్ట్రంలో సుమారు 75 నుండి 80 వేల కోట్ల రూపాయలను వ్యవసాయ అభివృద్ధికి వేచ్చించామన్నారు. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశామన్నారు. ధాన్యం కొనుగోల్లు, సన్నాలకు బోనస్ లు అందించి వ్యవసాయాన్ని పండగల మార్చింది రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఘనత అన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ.
    రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సంగారెడ్డి జిల్లా ఆందోల్ వ్యవసాయ క్లస్టర్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రైతు పండుగ సంబరాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ... వ్యవసాయం దండగ నుంచి పండుగగా మార్చింది ప్రజా ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏ రాష్ట్రం లో లేని విధంగా 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలను రైతు భరోసా కార్యక్రమం ద్వారా రైతులకు పెట్టుబడిని అందించి అండగా నిలిచిందన్నారు. సంగారెడ్డి జిల్లాలో 3 లక్షల 75 వేల 932 మంది రైతుల ఖాతాలో 425.17 కోట్ల రూపాయలను ఎకరాకు 6 వేల రూపాయలు పెట్టుబడి నీ గతం లో ఏ ప్రభుత్వం చేయని విధంగా పూర్తిస్థాయిలో జమ చేసిందన్నారు. ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లో రైతు సుభిక్షంగా ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రైతే రాజుగా ఉండేలా వ్యవసాయాన్ని పండుగల తీర్చి దిద్దుతున్నామన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత కరెంటు, సాగునీరు, ప్రాజెక్టులు అందుబాటులోకి తెచ్చి వ్యవసాయాన్ని పండగల చేస్తున్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. గత 18 నెలల్లో రాష్ట్రంలో సుమారు 75 నుండి 80 వేల కోట్ల రూపాయలను వ్యవసాయ అభివృద్ధికి వేచ్చించామన్నారు. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశామన్నారు. ధాన్యం కొనుగోల్లు, సన్నాలకు బోనస్ లు అందించి వ్యవసాయాన్ని పండగల మార్చింది రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఘనత అన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ.
    0 Comments 0 Shares 63 Views 0 Reviews
  • విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి
    రేగోడు: విద్యార్థులు మంచి నడవడికతో విద్యనభ్యసిస్తే బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవచ్చని, విద్యార్థి దశలో సైబర్‌ నేరాలకు, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని రేగోడు మండల ఎస్‌ఐ పోచయ్య అన్నారు. మోడల్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు ప్రవీణ అధ్యక్షతన ‘సైబర్‌ నేరాలు-డ్రగ్స్‌ వాడకం’ అనే అంశంతో పాటు మహిళలపై జరుగుతున్న నేరాల గురించి అవగాహన సదస్సు మంగళవారం నిర్వహిం చారు. రేగోడు ఎస్‌ఐ మాట్లాడుతూ సమాజంలో మహిళలపై జరిగే సైబర్‌ క్రైమ్‌ గురించి విద్యార్థులు అవగాహన కలిగి ఉండాల న్నారు. విద్యార్థి దశలో డ్రగ్స్‌ అలవాటు చేసుకుని ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడంతో పాటు అనేక నేరాలకు దగ్గరవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంచిగా నడుచుకోవాలన్నారు. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఈ పాఠశాలలో చదివిన అనేక మంది మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్నారని, వారు విద్యార్థి దశ నుంచి మంచి ప్రవర్తనతో మెలిగారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సోమవారం పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఫోన్‌కి మెసేజ్‌లు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. సైబర్‌ క్రైమ్‌కు గురైన వెంటనే 1930కి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఈవ్‌టీజింగ్‌ చేయరాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ , కళాశాల ప్రిన్సిపాల్‌ విద్యార్థులు పాల్గొన్నారు.
    విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి రేగోడు: విద్యార్థులు మంచి నడవడికతో విద్యనభ్యసిస్తే బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవచ్చని, విద్యార్థి దశలో సైబర్‌ నేరాలకు, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని రేగోడు మండల ఎస్‌ఐ పోచయ్య అన్నారు. మోడల్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు ప్రవీణ అధ్యక్షతన ‘సైబర్‌ నేరాలు-డ్రగ్స్‌ వాడకం’ అనే అంశంతో పాటు మహిళలపై జరుగుతున్న నేరాల గురించి అవగాహన సదస్సు మంగళవారం నిర్వహిం చారు. రేగోడు ఎస్‌ఐ మాట్లాడుతూ సమాజంలో మహిళలపై జరిగే సైబర్‌ క్రైమ్‌ గురించి విద్యార్థులు అవగాహన కలిగి ఉండాల న్నారు. విద్యార్థి దశలో డ్రగ్స్‌ అలవాటు చేసుకుని ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడంతో పాటు అనేక నేరాలకు దగ్గరవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంచిగా నడుచుకోవాలన్నారు. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఈ పాఠశాలలో చదివిన అనేక మంది మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్నారని, వారు విద్యార్థి దశ నుంచి మంచి ప్రవర్తనతో మెలిగారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సోమవారం పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఫోన్‌కి మెసేజ్‌లు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. సైబర్‌ క్రైమ్‌కు గురైన వెంటనే 1930కి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఈవ్‌టీజింగ్‌ చేయరాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ , కళాశాల ప్రిన్సిపాల్‌ విద్యార్థులు పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 84 Views 0 Reviews
  • సికింద్రాబాద్..ఇటీవల మోండా మార్కెట్ లో జరిగిన దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు

    సినీ ఫక్కి లో జరిగిన దోపిడీని చాకచక్యంగా ఛేదించిన పోలీసులు
    72 లక్షల రూపాయలతో పరారైన ఇద్దరు వ్యక్తులను గోవాలో పట్టుకున్న పోలీసులు. ఈ కేసుకు సంబంధం ఉన్న మరి కొంతమందిని కర్ణాటకలో అరెస్టు చేసిన పోలీసులు. ఈ కేసులో మొత్తం 18 మంది నిందితులను గుర్తించి ఎఫ్ఐఅర్ లో చేర్చిన పోలీసులు.
    మార్కెట్లో దోపిడీ చేసిన డబ్బులతో జేబీఎస్ నుండి వాహనంలో పరారైన భాను ప్రకాష్ రాంబాబులను పట్టుకున్న పోలీసులు. ఎస్ఓటి పోలీసుల పేరుతో డబ్బును అపహరించుకుని పరారైన దుండగులు. పథకం ప్రకారం ఎనిమిదవ బెటాలియన్ కానిస్టేబుల్ కేశవ్ ను వాడుకున్న ముఠా సభ్యులు
    సీసీ కెమెరాలు సెల్ ఫోన్ సిగ్నల్స్ ద్వారా నిందితులను పట్టుకున్న పోలీసులు.
    సికింద్రాబాద్..ఇటీవల మోండా మార్కెట్ లో జరిగిన దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు సినీ ఫక్కి లో జరిగిన దోపిడీని చాకచక్యంగా ఛేదించిన పోలీసులు 72 లక్షల రూపాయలతో పరారైన ఇద్దరు వ్యక్తులను గోవాలో పట్టుకున్న పోలీసులు. ఈ కేసుకు సంబంధం ఉన్న మరి కొంతమందిని కర్ణాటకలో అరెస్టు చేసిన పోలీసులు. ఈ కేసులో మొత్తం 18 మంది నిందితులను గుర్తించి ఎఫ్ఐఅర్ లో చేర్చిన పోలీసులు. మార్కెట్లో దోపిడీ చేసిన డబ్బులతో జేబీఎస్ నుండి వాహనంలో పరారైన భాను ప్రకాష్ రాంబాబులను పట్టుకున్న పోలీసులు. ఎస్ఓటి పోలీసుల పేరుతో డబ్బును అపహరించుకుని పరారైన దుండగులు. పథకం ప్రకారం ఎనిమిదవ బెటాలియన్ కానిస్టేబుల్ కేశవ్ ను వాడుకున్న ముఠా సభ్యులు సీసీ కెమెరాలు సెల్ ఫోన్ సిగ్నల్స్ ద్వారా నిందితులను పట్టుకున్న పోలీసులు.
    0 Comments 1 Shares 75 Views 17 0 Reviews
  • మీ కథను ప్రచురించేందుకు ఒత్తిడి ఎదురైనా, మీరు ఎంతవరకు వెళ్తారు?


    మీ అభిప్రాయాన్ని తెలపండి – నిజాయితీకి మీరు ఎంత విలువ ఇస్తారు అనేది ఇక్కడ కనిపిస్తుంది!
    మీ కథను ప్రచురించేందుకు ఒత్తిడి ఎదురైనా, మీరు ఎంతవరకు వెళ్తారు? మీ అభిప్రాయాన్ని తెలపండి – నిజాయితీకి మీరు ఎంత విలువ ఇస్తారు అనేది ఇక్కడ కనిపిస్తుంది!
    0
    0
    0
    0
    0 Comments 0 Shares 44 Views 0 Reviews
  • సఫిల్ గూడ మినీ ట్యాంక్ బండ్ వద్ద మహనీయుల విగ్రహాల స్థాపనను వ్యతిరేకించిన బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ వ్యాఖ్యలు రాజకీయ వేడిని రగిల్చాయి. ఈ విషయంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మౌలాఅలీ డివిజన్‌కు చెందిన దూలం మహేష్ గౌడ్ శ్రవణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. శ్రవణ్, తన వ్యాఖ్యలను ఖండించిన బీసీ నాయకులను 'చిల్లర గాళ్లు', 'బేకార్ గాళ్లు' అంటూ అవమానించి, అగ్రకుల అహంకారాన్ని బహిర్గతం చేశారని మహేష్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
    "నీకు చిత్తశుద్ధి ఉంటే, అందరినీ కలుపుకుని నువ్వు విగ్రహాల ప్రతిష్టాపనకు వ్యతిరేకం కాదని నిరూపించు! మహనీయుల విగ్రహాలను వ్యతిరేకిస్తున్నావని పత్రికల్లో వచ్చిన వార్తలను ఖండించు. నోటికొచ్చినట్లు బీసీ కులాలపై దాడి చేయడం నీ అసలు రంగును చూపిస్తుంది," అని ఆయన సవాల్ విసిరారు. "నీవు కష్టపడి చదువుకున్నావంటావు, ఆ చదువుకు గౌరవం ఇవ్వు. నీకు మంచి భవిష్యత్తు, గౌరవం ఉన్నాయి. అహంకారంతో వాటిని నాశనం చేసుకోకు," అని హితవు పలికారు.
    ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చుట్టూ ఉన్నవారిని 'చిల్లర గాళ్లు' అనడం, ఎమ్మెల్యే ఈ వివాదానికి కారణమని ఆరోపించడంపై మహేష్ గౌడ్ మండిపడ్డారు. "ఎమ్మెల్యే కుల వివక్షతో ఉంటే, అరుంధతి హాస్పిటల్‌లో రోజూ 5-6 లక్షలు ఖర్చు చేస్తూ, కులం, ప్రాంతం తెలియకుండా నిరుపేదలకు వైద్యం ఎలా అందిస్తారు? నీకు దమ్ము ఉంటే, ఒక్క పేదవాడికైనా 10,000 రూపాయలు ఖర్చు చేసి చూపించు. విమర్శలు చేయడం తేలిక, కానీ ఎందుకు చేస్తున్నావో కారణం చెప్పు," అని ఆయన ప్రశ్నించారు.
    "పెద్దలను విమర్శిస్తే నీవు ఎప్పటికీ పెద్దోడివి కాలేవు. నీ బీజేపీలోని బీసీ నాయకులు ఎవరూ నిన్ను సమర్థించడం లేదు. ఇప్పటికైనా ఆలోచించి సరిదిద్దుకో," అని మహేష్ గౌడ్ గట్టిగా చెప్పారు.
    సఫిల్ గూడ మినీ ట్యాంక్ బండ్ వద్ద మహనీయుల విగ్రహాల స్థాపనను వ్యతిరేకించిన బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ వ్యాఖ్యలు రాజకీయ వేడిని రగిల్చాయి. ఈ విషయంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మౌలాఅలీ డివిజన్‌కు చెందిన దూలం మహేష్ గౌడ్ శ్రవణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. శ్రవణ్, తన వ్యాఖ్యలను ఖండించిన బీసీ నాయకులను 'చిల్లర గాళ్లు', 'బేకార్ గాళ్లు' అంటూ అవమానించి, అగ్రకుల అహంకారాన్ని బహిర్గతం చేశారని మహేష్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. "నీకు చిత్తశుద్ధి ఉంటే, అందరినీ కలుపుకుని నువ్వు విగ్రహాల ప్రతిష్టాపనకు వ్యతిరేకం కాదని నిరూపించు! మహనీయుల విగ్రహాలను వ్యతిరేకిస్తున్నావని పత్రికల్లో వచ్చిన వార్తలను ఖండించు. నోటికొచ్చినట్లు బీసీ కులాలపై దాడి చేయడం నీ అసలు రంగును చూపిస్తుంది," అని ఆయన సవాల్ విసిరారు. "నీవు కష్టపడి చదువుకున్నావంటావు, ఆ చదువుకు గౌరవం ఇవ్వు. నీకు మంచి భవిష్యత్తు, గౌరవం ఉన్నాయి. అహంకారంతో వాటిని నాశనం చేసుకోకు," అని హితవు పలికారు. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చుట్టూ ఉన్నవారిని 'చిల్లర గాళ్లు' అనడం, ఎమ్మెల్యే ఈ వివాదానికి కారణమని ఆరోపించడంపై మహేష్ గౌడ్ మండిపడ్డారు. "ఎమ్మెల్యే కుల వివక్షతో ఉంటే, అరుంధతి హాస్పిటల్‌లో రోజూ 5-6 లక్షలు ఖర్చు చేస్తూ, కులం, ప్రాంతం తెలియకుండా నిరుపేదలకు వైద్యం ఎలా అందిస్తారు? నీకు దమ్ము ఉంటే, ఒక్క పేదవాడికైనా 10,000 రూపాయలు ఖర్చు చేసి చూపించు. విమర్శలు చేయడం తేలిక, కానీ ఎందుకు చేస్తున్నావో కారణం చెప్పు," అని ఆయన ప్రశ్నించారు. "పెద్దలను విమర్శిస్తే నీవు ఎప్పటికీ పెద్దోడివి కాలేవు. నీ బీజేపీలోని బీసీ నాయకులు ఎవరూ నిన్ను సమర్థించడం లేదు. ఇప్పటికైనా ఆలోచించి సరిదిద్దుకో," అని మహేష్ గౌడ్ గట్టిగా చెప్పారు.
    0 Comments 0 Shares 122 Views 11 0 Reviews
  • చిత్తూరు జిల్లా పలమనేరులో ఆపరేషన్ సింధూర్, విజయవంతం సందర్భంగా 200 మందితో భారీ ర్యాలీ
    చిత్తూరు జిల్లా పలమనేరులో ఆపరేషన్ సింధూర్, విజయవంతం సందర్భంగా 200 మందితో భారీ ర్యాలీ
    You must be 18+ to view this content
    0 Comments 0 Shares 123 Views 0 Reviews
  • ఈరోజు అనగా 18-06-2025, బుధవారం రోజున, మౌలాలి డివిజన్ లోని హనుమాన్ నగర్ కాలనీ లో రోడ్ పనులు మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ మైనంపల్లి హనుమంత్ అన్న గారి సాకారంతో మంజూరు కాబడి పనులు ప్రారంభమయ్యాయి.

    ఈ కార్యక్రమానికి హనుమాన్ నగర్ కాలనీవాసులు బిక్షపతి, లక్ష్మణ్, శోభ, రాణి ,చారి, రేఖ, శివ, అబ్దుల్, సన్నీ రెడ్డి ,షబ్బీర్, ఖలీల్ ,అంజన్న, చంద్రయ్య
    మరియ కాలనీవాసులు పాల్గొని కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నామని ఎన్నోసార్లు ప్రస్తుత కార్పొరేటర్ని, స్థానిక అధికారులను అందర్నీ అడిగిన కూడా నేటి వరకు పనులు కాకపోవడము , మమ్ములను నిర్లక్ష్యం చేయడం జరిగింది. అటు తర్వాత లోకల్ కాంగ్రెస్ పెద్దలను కలవడం మా బాధ చెప్పుకోవడం వారు హనుమంతన్న దగ్గరికి తీసుకువెళ్లి రోడ్డు పనుల గురించి ప్రత్యేకంగా అడగడం వెంటనే హనుమంతన్న స్థానిక అధికారులకు ఫోన్ చేసి పనులు ప్రారంభించాలని చెప్పడం వాటికి కావాల్సిన నిధులు కూడా వచ్చేస్తాయని భరోసా ఇవ్వడం జరిగింది. పనులు ప్రారంభమైనందుకు స్థానిక ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ధన్యవాదాలు చెప్పడం జరిగింది.

    ఈ కార్యక్రమానికి 138 డివిజన్ ప్రెసిడెంట్ పోతుల వినోద్ యాదవ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు వెంకన్న, హమీద్, నరసింగరావు, సలీం, నరసింహ, జగదీష్, పాండురంగచారి,అజయ్,మల్లేష్, ప్రేమ్,మరియు ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొని పనుల గురించి వాటి మంజూరు మరియు ప్రారంభం గురించి మాట్లాడడం జరిగింది.

    ఈ సందర్భంగా 138 డివిజన్ ప్రెసిడెంట్ పోతుల వినోద్ యాదవ్ గారు మాట్లాడుతూ హనుమంతన్న చొరవతో మరియు సహాయ సహకారాలతోనే పనులు అవుతున్నాయని గుర్తు చేస్తూ, స్థానిక ప్రజలు ప్రజాపాలనలో దరఖాస్తు చేయడం మరియు ప్రత్యేకంగా హనుమంతనను కలవడం మొదలగున ప్రయత్నాలు చేయడం వలన ఈరోజు పనులు ప్రారంభమయ్యాయని అంతేగాని ఏలాంటి ప్రయత్నాలు చేయకుండా అడిగినా పట్టించుకోకుండా కేవలం కొబ్బరికాయ కొట్టే రాజకీయాలు చేయడం ఎంతవరకు సబబు. కష్టపడి పనులు తెచ్చుకున్న వారిపై కాలనీ ప్రెసిడెంట్ అని కూడా భావింపగా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఒక కార్పొరేట్ స్థాయిలో ఉన్నవారికి తగున? ఎంపీ ఈటల రాజేంద్ర గారి ఫండ్ అని అంటున్నారు అది ఎంతవరకు నిజం?, ఒక్కసారైనా ఎంపీ గారు మౌలాలికి వచ్చి ప్రత్యేకంగా అందరి సమస్యలు తెలుసుకున్నారా?, అసలు మౌలాలి ముఖం చూసాడా? దత్తత గురించి మాట్లాడం కూడా చాలా విడ్డూరంగా ఉంది. అవసరానికి రాజకీయాల కోసం ఎంపీ గారు పేరుని వాడుకోవడం నిజానికి చాలా దూరంగా ఉన్న మాటలు మాట్లాడడం, ఎదుటివారిని పనులు చేసే వారిపై అనుచితంగా మాట్లాడడం వారిని నిరుషాపరచడం ఇదేనా మీ బాధ్యత? పనులు చేయడం వల్ల కార్యకర్తలు ప్రజలు చేరి గుంపులో కనబడతారు... మీవల్ల ఏది కాకపోవడం మరియు అసలే చేతకాకపోవడం వల్ల ఇద్దరు ముగ్గురే ఉంటారు ఇది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు....అని అడుగుతూ...కాంగ్రెస్ పాలనలోని పథకాలు, సన్న బియ్యం, మైనార్టీ లకు కుట్టు మిషన్ల పంపిణీ, బీసీలకు 42 పర్సంటేజ్ రిజర్వేషన్ చేసిన ఏకైక ప్రభుత్వం అని, రేషన్ కార్డుల పంపిణీ మొదలగు కార్యక్రమాల గురించి వివరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్పుతూ ప్రజలకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని చాలా ప్రస్ఫుటంగా చెప్పడం జరుగుతుంది.
    ఈరోజు అనగా 18-06-2025, బుధవారం రోజున, మౌలాలి డివిజన్ లోని హనుమాన్ నగర్ కాలనీ లో రోడ్ పనులు మల్కాజ్గిరి మాజీ శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ మైనంపల్లి హనుమంత్ అన్న గారి సాకారంతో మంజూరు కాబడి పనులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి హనుమాన్ నగర్ కాలనీవాసులు బిక్షపతి, లక్ష్మణ్, శోభ, రాణి ,చారి, రేఖ, శివ, అబ్దుల్, సన్నీ రెడ్డి ,షబ్బీర్, ఖలీల్ ,అంజన్న, చంద్రయ్య మరియ కాలనీవాసులు పాల్గొని కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నామని ఎన్నోసార్లు ప్రస్తుత కార్పొరేటర్ని, స్థానిక అధికారులను అందర్నీ అడిగిన కూడా నేటి వరకు పనులు కాకపోవడము , మమ్ములను నిర్లక్ష్యం చేయడం జరిగింది. అటు తర్వాత లోకల్ కాంగ్రెస్ పెద్దలను కలవడం మా బాధ చెప్పుకోవడం వారు హనుమంతన్న దగ్గరికి తీసుకువెళ్లి రోడ్డు పనుల గురించి ప్రత్యేకంగా అడగడం వెంటనే హనుమంతన్న స్థానిక అధికారులకు ఫోన్ చేసి పనులు ప్రారంభించాలని చెప్పడం వాటికి కావాల్సిన నిధులు కూడా వచ్చేస్తాయని భరోసా ఇవ్వడం జరిగింది. పనులు ప్రారంభమైనందుకు స్థానిక ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ధన్యవాదాలు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి 138 డివిజన్ ప్రెసిడెంట్ పోతుల వినోద్ యాదవ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు వెంకన్న, హమీద్, నరసింగరావు, సలీం, నరసింహ, జగదీష్, పాండురంగచారి,అజయ్,మల్లేష్, ప్రేమ్,మరియు ఇతర కాంగ్రెస్ నేతలు పాల్గొని పనుల గురించి వాటి మంజూరు మరియు ప్రారంభం గురించి మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా 138 డివిజన్ ప్రెసిడెంట్ పోతుల వినోద్ యాదవ్ గారు మాట్లాడుతూ హనుమంతన్న చొరవతో మరియు సహాయ సహకారాలతోనే పనులు అవుతున్నాయని గుర్తు చేస్తూ, స్థానిక ప్రజలు ప్రజాపాలనలో దరఖాస్తు చేయడం మరియు ప్రత్యేకంగా హనుమంతనను కలవడం మొదలగున ప్రయత్నాలు చేయడం వలన ఈరోజు పనులు ప్రారంభమయ్యాయని అంతేగాని ఏలాంటి ప్రయత్నాలు చేయకుండా అడిగినా పట్టించుకోకుండా కేవలం కొబ్బరికాయ కొట్టే రాజకీయాలు చేయడం ఎంతవరకు సబబు. కష్టపడి పనులు తెచ్చుకున్న వారిపై కాలనీ ప్రెసిడెంట్ అని కూడా భావింపగా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఒక కార్పొరేట్ స్థాయిలో ఉన్నవారికి తగున? ఎంపీ ఈటల రాజేంద్ర గారి ఫండ్ అని అంటున్నారు అది ఎంతవరకు నిజం?, ఒక్కసారైనా ఎంపీ గారు మౌలాలికి వచ్చి ప్రత్యేకంగా అందరి సమస్యలు తెలుసుకున్నారా?, అసలు మౌలాలి ముఖం చూసాడా? దత్తత గురించి మాట్లాడం కూడా చాలా విడ్డూరంగా ఉంది. అవసరానికి రాజకీయాల కోసం ఎంపీ గారు పేరుని వాడుకోవడం నిజానికి చాలా దూరంగా ఉన్న మాటలు మాట్లాడడం, ఎదుటివారిని పనులు చేసే వారిపై అనుచితంగా మాట్లాడడం వారిని నిరుషాపరచడం ఇదేనా మీ బాధ్యత? పనులు చేయడం వల్ల కార్యకర్తలు ప్రజలు చేరి గుంపులో కనబడతారు... మీవల్ల ఏది కాకపోవడం మరియు అసలే చేతకాకపోవడం వల్ల ఇద్దరు ముగ్గురే ఉంటారు ఇది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు....అని అడుగుతూ...కాంగ్రెస్ పాలనలోని పథకాలు, సన్న బియ్యం, మైనార్టీ లకు కుట్టు మిషన్ల పంపిణీ, బీసీలకు 42 పర్సంటేజ్ రిజర్వేషన్ చేసిన ఏకైక ప్రభుత్వం అని, రేషన్ కార్డుల పంపిణీ మొదలగు కార్యక్రమాల గురించి వివరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్పుతూ ప్రజలకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని చాలా ప్రస్ఫుటంగా చెప్పడం జరుగుతుంది.
    0 Comments 1 Shares 237 Views 12 0 Reviews
  • చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం లో మామిడి తోపులో ఏనుగులు దాడి చేశాయి మామిడి తోపులో మామిడి పండ్లను వాసన పసిగట్టి తోపులకు వచ్చి అక్కడున్న ఒక గుడిసె ని థంసం చేసి మామిడికాయలను నేలమట్టం చేసి వెళ్లిపోయినాయి. ఏనుగులు రైతులు ఏనుగుల భారం నుంచి మమ్మల్ని కాపాడండి అంటూ అధికారులకు విన్నవించుకుంటున్నారు
    చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం లో మామిడి తోపులో ఏనుగులు దాడి చేశాయి మామిడి తోపులో మామిడి పండ్లను వాసన పసిగట్టి తోపులకు వచ్చి అక్కడున్న ఒక గుడిసె ని థంసం చేసి మామిడికాయలను నేలమట్టం చేసి వెళ్లిపోయినాయి. ఏనుగులు రైతులు ఏనుగుల భారం నుంచి మమ్మల్ని కాపాడండి అంటూ అధికారులకు విన్నవించుకుంటున్నారు
    0 Comments 0 Shares 170 Views 27 0 Reviews
  • గ్రీన్ హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అభివృద్ధికి మరియు కాలనీ అభివృద్ధికి తోడ్పడినటువంటి శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మా కాలనీలో అభివృద్ధి పనులకు సహకరించినటువంటి అన్నగారికి మా కాలనీ వాసులము మీకు తోడై ఉంటామని మా తరఫున మాట ఇస్తున్నాము. కాలనీవాసులమైన మేము అందరం కూడా మీరు చేసిన సహాయానికి మేము సంతోషంగా ఉన్నాము. అని కాలనీ ప్రెసిడెంట్ గారు చెప్పుకొచ్చారు.
    గ్రీన్ హిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అభివృద్ధికి మరియు కాలనీ అభివృద్ధికి తోడ్పడినటువంటి శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మా కాలనీలో అభివృద్ధి పనులకు సహకరించినటువంటి అన్నగారికి మా కాలనీ వాసులము మీకు తోడై ఉంటామని మా తరఫున మాట ఇస్తున్నాము. కాలనీవాసులమైన మేము అందరం కూడా మీరు చేసిన సహాయానికి మేము సంతోషంగా ఉన్నాము. అని కాలనీ ప్రెసిడెంట్ గారు చెప్పుకొచ్చారు.
    Like
    1
    0 Comments 0 Shares 401 Views 40 0 Reviews
  • *_విమాన ప్రమాదంలో 242 మంది ప్రయాణికులు వీరితో పాటు హాస్టల్లో అన్నం తింటున్న 20 మంది డాక్టర్స్ మృతి_*

    *_గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని సైతం మృతి_*

    *_అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మొత్తం 242 మంది ప్రయాణికులు మరణించారు._*

    *_ఈ జాబితాలో 169 మంది భారతీయులు, 53 మంది ఇంగ్లాండ్ పౌరులు, 7 పోర్చుగల్ పౌరులు, ఒక కెనెడియన్, 12 మంది విమాన సిబ్బంది ఉన్నారు. ఈ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని సైతం మృతి చెందారు._*
    *_విమాన ప్రమాదంలో 242 మంది ప్రయాణికులు వీరితో పాటు హాస్టల్లో అన్నం తింటున్న 20 మంది డాక్టర్స్ మృతి_* *_గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని సైతం మృతి_* *_అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మొత్తం 242 మంది ప్రయాణికులు మరణించారు._* *_ఈ జాబితాలో 169 మంది భారతీయులు, 53 మంది ఇంగ్లాండ్ పౌరులు, 7 పోర్చుగల్ పౌరులు, ఒక కెనెడియన్, 12 మంది విమాన సిబ్బంది ఉన్నారు. ఈ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని సైతం మృతి చెందారు._*
    0 Comments 0 Shares 541 Views 40 0 Reviews
More Results
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com