• ఆ కొద్దిమందిలో నేను ఒకడిని కావడం అదృష్టం: శుభాంశు శుక్లా



    అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి భూమిని చూసే అవకాశం లభించిన కొద్దిమందిలో తాను ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు శుభాంశు శుక్లా పేర్కొన్నారు. ఐఎస్‌ఎస్‌లోకి తొలిసారి ప్రవేశించిన ఆయన.. అక్కడున్న వ్యోమగాములతో కలిసి మాట్లాడారు. అంతకుముందు భూమి నుంచి 28గంటల ప్రయాణం తర్వాత ఐఎస్‌ఎస్‌ చేరుకున్న శుభాంశు శుక్లా.. అంతరిక్షంలోకి వెళ్లిన 634వ వ్యోమగామి కావడం విశేషం.
    ఆ కొద్దిమందిలో నేను ఒకడిని కావడం అదృష్టం: శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి భూమిని చూసే అవకాశం లభించిన కొద్దిమందిలో తాను ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు శుభాంశు శుక్లా పేర్కొన్నారు. ఐఎస్‌ఎస్‌లోకి తొలిసారి ప్రవేశించిన ఆయన.. అక్కడున్న వ్యోమగాములతో కలిసి మాట్లాడారు. అంతకుముందు భూమి నుంచి 28గంటల ప్రయాణం తర్వాత ఐఎస్‌ఎస్‌ చేరుకున్న శుభాంశు శుక్లా.. అంతరిక్షంలోకి వెళ్లిన 634వ వ్యోమగామి కావడం విశేషం.
    Love
    1
    0 Comments 0 Shares 13 Views 5 0 Reviews
  • ఆరోగ్యశాఖలో మరో 2 జాబ్ నోటిఫికేషన్లు విడుదల

    డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ ఫాథాలజిస్ట్ పోస్టులకు వెలువడిన నోటిఫికేషన్లు

    స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులకు జూలై 12 నుంచి, డెంటల్ అసిస్టెంట్ సర్జన్స్‌కు జూలై 14 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు ఆహ్వానం

    ప్రభుత్వ హాస్పిటల్స్‌లో గడిచిన 17 నెలల్లో 8 వేలకుపైగా పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం

    మరో 6 వేలకుపైగా పోస్టులకు కొనసాగుతున్న భర్తీ ప్రక్రియ

    ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి మరో 2 నోటిఫికేషన్లను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు గురువారం విడుదల చేసింది. ఇందులో డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులు ఉన్నాయి. డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు 48 ఉండగా, స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులు 4 ఉన్నాయి. స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులకు జూలై 12 నుంచి 26వ తేదీ వరకూ.. డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు జూలై 14 నుంచి 25వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు, విద్యార్హతలు, ఇతర వివరాలను బోర్డు వెబ్‌సైట్‌లో (https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm) అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు.

    గత 18 నెలల కాలంలో ప్రభుత్వ దవాఖాన్లలో 8 వేలకుపైగా పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. ఇందులో డాక్టర్స్‌, స్టాఫ్‌ నర్స్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్స్‌, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్‌ తదితర పోస్టులు ఉన్నాయి. మరో 6 వేలకుపైగా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో ల్యాబ్ టెక్నీషియన్ 1284, మల్టీ పర్పస్ ఫీమేల్ హెల్త్ అసిస్టెంట్, 1930, ఫార్మసిస్ట్ 732, నర్సింగ్ ఆఫీసర్(స్టాఫ్ నర్స్‌) 2322, తదితర పోస్టులు ఉన్నాయి. తాజాగా 48 డెంటల్ అసిస్టెంట్ సర్జన్, 4 స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులకు బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. త్వరలో మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అవనుంది.
    ఆరోగ్యశాఖలో మరో 2 జాబ్ నోటిఫికేషన్లు విడుదల డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ ఫాథాలజిస్ట్ పోస్టులకు వెలువడిన నోటిఫికేషన్లు స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులకు జూలై 12 నుంచి, డెంటల్ అసిస్టెంట్ సర్జన్స్‌కు జూలై 14 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు ఆహ్వానం ప్రభుత్వ హాస్పిటల్స్‌లో గడిచిన 17 నెలల్లో 8 వేలకుపైగా పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం మరో 6 వేలకుపైగా పోస్టులకు కొనసాగుతున్న భర్తీ ప్రక్రియ ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి మరో 2 నోటిఫికేషన్లను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు గురువారం విడుదల చేసింది. ఇందులో డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులు ఉన్నాయి. డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు 48 ఉండగా, స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులు 4 ఉన్నాయి. స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులకు జూలై 12 నుంచి 26వ తేదీ వరకూ.. డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు జూలై 14 నుంచి 25వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు, విద్యార్హతలు, ఇతర వివరాలను బోర్డు వెబ్‌సైట్‌లో (https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm) అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు. గత 18 నెలల కాలంలో ప్రభుత్వ దవాఖాన్లలో 8 వేలకుపైగా పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. ఇందులో డాక్టర్స్‌, స్టాఫ్‌ నర్స్, డ్రగ్ ఇన్‌స్పెక్టర్స్‌, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్‌ తదితర పోస్టులు ఉన్నాయి. మరో 6 వేలకుపైగా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో ల్యాబ్ టెక్నీషియన్ 1284, మల్టీ పర్పస్ ఫీమేల్ హెల్త్ అసిస్టెంట్, 1930, ఫార్మసిస్ట్ 732, నర్సింగ్ ఆఫీసర్(స్టాఫ్ నర్స్‌) 2322, తదితర పోస్టులు ఉన్నాయి. తాజాగా 48 డెంటల్ అసిస్టెంట్ సర్జన్, 4 స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టులకు బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. త్వరలో మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అవనుంది.
    0 Comments 0 Shares 11 Views 0 Reviews
  • రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సంగారెడ్డి జిల్లా ఆందోల్ వ్యవసాయ క్లస్టర్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రైతు పండుగ సంబరాలలో పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ... వ్యవసాయం దండగ నుంచి పండుగగా మార్చింది ప్రజా ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏ రాష్ట్రం లో లేని విధంగా 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలను రైతు భరోసా కార్యక్రమం ద్వారా రైతులకు పెట్టుబడిని అందించి అండగా నిలిచిందన్నారు. సంగారెడ్డి జిల్లాలో 3 లక్షల 75 వేల 932 మంది రైతుల ఖాతాలో 425.17 కోట్ల రూపాయలను ఎకరాకు 6 వేల రూపాయలు పెట్టుబడి నీ గతం లో ఏ ప్రభుత్వం చేయని విధంగా పూర్తిస్థాయిలో జమ చేసిందన్నారు.

    ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లో రైతు సుభిక్షంగా ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రైతే రాజుగా ఉండేలా వ్యవసాయాన్ని పండుగల తీర్చి దిద్దుతున్నామన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత కరెంటు, సాగునీరు, ప్రాజెక్టులు అందుబాటులోకి తెచ్చి వ్యవసాయాన్ని పండగల చేస్తున్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. గత 18 నెలల్లో రాష్ట్రంలో సుమారు 75 నుండి 80 వేల కోట్ల రూపాయలను వ్యవసాయ అభివృద్ధికి వేచ్చించామన్నారు. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశామన్నారు. ధాన్యం కొనుగోల్లు, సన్నాలకు బోనస్ లు అందించి వ్యవసాయాన్ని పండగల మార్చింది రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఘనత అన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ.
    రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సంగారెడ్డి జిల్లా ఆందోల్ వ్యవసాయ క్లస్టర్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రైతు పండుగ సంబరాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ... వ్యవసాయం దండగ నుంచి పండుగగా మార్చింది ప్రజా ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏ రాష్ట్రం లో లేని విధంగా 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలను రైతు భరోసా కార్యక్రమం ద్వారా రైతులకు పెట్టుబడిని అందించి అండగా నిలిచిందన్నారు. సంగారెడ్డి జిల్లాలో 3 లక్షల 75 వేల 932 మంది రైతుల ఖాతాలో 425.17 కోట్ల రూపాయలను ఎకరాకు 6 వేల రూపాయలు పెట్టుబడి నీ గతం లో ఏ ప్రభుత్వం చేయని విధంగా పూర్తిస్థాయిలో జమ చేసిందన్నారు. ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లో రైతు సుభిక్షంగా ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రైతే రాజుగా ఉండేలా వ్యవసాయాన్ని పండుగల తీర్చి దిద్దుతున్నామన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత కరెంటు, సాగునీరు, ప్రాజెక్టులు అందుబాటులోకి తెచ్చి వ్యవసాయాన్ని పండగల చేస్తున్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. గత 18 నెలల్లో రాష్ట్రంలో సుమారు 75 నుండి 80 వేల కోట్ల రూపాయలను వ్యవసాయ అభివృద్ధికి వేచ్చించామన్నారు. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశామన్నారు. ధాన్యం కొనుగోల్లు, సన్నాలకు బోనస్ లు అందించి వ్యవసాయాన్ని పండగల మార్చింది రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఘనత అన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ.
    0 Comments 0 Shares 62 Views 0 Reviews
  • విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి
    రేగోడు: విద్యార్థులు మంచి నడవడికతో విద్యనభ్యసిస్తే బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవచ్చని, విద్యార్థి దశలో సైబర్‌ నేరాలకు, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని రేగోడు మండల ఎస్‌ఐ పోచయ్య అన్నారు. మోడల్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు ప్రవీణ అధ్యక్షతన ‘సైబర్‌ నేరాలు-డ్రగ్స్‌ వాడకం’ అనే అంశంతో పాటు మహిళలపై జరుగుతున్న నేరాల గురించి అవగాహన సదస్సు మంగళవారం నిర్వహిం చారు. రేగోడు ఎస్‌ఐ మాట్లాడుతూ సమాజంలో మహిళలపై జరిగే సైబర్‌ క్రైమ్‌ గురించి విద్యార్థులు అవగాహన కలిగి ఉండాల న్నారు. విద్యార్థి దశలో డ్రగ్స్‌ అలవాటు చేసుకుని ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడంతో పాటు అనేక నేరాలకు దగ్గరవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంచిగా నడుచుకోవాలన్నారు. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఈ పాఠశాలలో చదివిన అనేక మంది మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్నారని, వారు విద్యార్థి దశ నుంచి మంచి ప్రవర్తనతో మెలిగారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సోమవారం పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఫోన్‌కి మెసేజ్‌లు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. సైబర్‌ క్రైమ్‌కు గురైన వెంటనే 1930కి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఈవ్‌టీజింగ్‌ చేయరాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ , కళాశాల ప్రిన్సిపాల్‌ విద్యార్థులు పాల్గొన్నారు.
    విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి రేగోడు: విద్యార్థులు మంచి నడవడికతో విద్యనభ్యసిస్తే బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకోవచ్చని, విద్యార్థి దశలో సైబర్‌ నేరాలకు, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని రేగోడు మండల ఎస్‌ఐ పోచయ్య అన్నారు. మోడల్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు ప్రవీణ అధ్యక్షతన ‘సైబర్‌ నేరాలు-డ్రగ్స్‌ వాడకం’ అనే అంశంతో పాటు మహిళలపై జరుగుతున్న నేరాల గురించి అవగాహన సదస్సు మంగళవారం నిర్వహిం చారు. రేగోడు ఎస్‌ఐ మాట్లాడుతూ సమాజంలో మహిళలపై జరిగే సైబర్‌ క్రైమ్‌ గురించి విద్యార్థులు అవగాహన కలిగి ఉండాల న్నారు. విద్యార్థి దశలో డ్రగ్స్‌ అలవాటు చేసుకుని ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడంతో పాటు అనేక నేరాలకు దగ్గరవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంచిగా నడుచుకోవాలన్నారు. ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఈ పాఠశాలలో చదివిన అనేక మంది మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్నారని, వారు విద్యార్థి దశ నుంచి మంచి ప్రవర్తనతో మెలిగారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సోమవారం పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఫోన్‌కి మెసేజ్‌లు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. సైబర్‌ క్రైమ్‌కు గురైన వెంటనే 1930కి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఈవ్‌టీజింగ్‌ చేయరాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ , కళాశాల ప్రిన్సిపాల్‌ విద్యార్థులు పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 83 Views 0 Reviews
  • సికింద్రాబాద్..ఇటీవల మోండా మార్కెట్ లో జరిగిన దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు

    సినీ ఫక్కి లో జరిగిన దోపిడీని చాకచక్యంగా ఛేదించిన పోలీసులు
    72 లక్షల రూపాయలతో పరారైన ఇద్దరు వ్యక్తులను గోవాలో పట్టుకున్న పోలీసులు. ఈ కేసుకు సంబంధం ఉన్న మరి కొంతమందిని కర్ణాటకలో అరెస్టు చేసిన పోలీసులు. ఈ కేసులో మొత్తం 18 మంది నిందితులను గుర్తించి ఎఫ్ఐఅర్ లో చేర్చిన పోలీసులు.
    మార్కెట్లో దోపిడీ చేసిన డబ్బులతో జేబీఎస్ నుండి వాహనంలో పరారైన భాను ప్రకాష్ రాంబాబులను పట్టుకున్న పోలీసులు. ఎస్ఓటి పోలీసుల పేరుతో డబ్బును అపహరించుకుని పరారైన దుండగులు. పథకం ప్రకారం ఎనిమిదవ బెటాలియన్ కానిస్టేబుల్ కేశవ్ ను వాడుకున్న ముఠా సభ్యులు
    సీసీ కెమెరాలు సెల్ ఫోన్ సిగ్నల్స్ ద్వారా నిందితులను పట్టుకున్న పోలీసులు.
    సికింద్రాబాద్..ఇటీవల మోండా మార్కెట్ లో జరిగిన దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు సినీ ఫక్కి లో జరిగిన దోపిడీని చాకచక్యంగా ఛేదించిన పోలీసులు 72 లక్షల రూపాయలతో పరారైన ఇద్దరు వ్యక్తులను గోవాలో పట్టుకున్న పోలీసులు. ఈ కేసుకు సంబంధం ఉన్న మరి కొంతమందిని కర్ణాటకలో అరెస్టు చేసిన పోలీసులు. ఈ కేసులో మొత్తం 18 మంది నిందితులను గుర్తించి ఎఫ్ఐఅర్ లో చేర్చిన పోలీసులు. మార్కెట్లో దోపిడీ చేసిన డబ్బులతో జేబీఎస్ నుండి వాహనంలో పరారైన భాను ప్రకాష్ రాంబాబులను పట్టుకున్న పోలీసులు. ఎస్ఓటి పోలీసుల పేరుతో డబ్బును అపహరించుకుని పరారైన దుండగులు. పథకం ప్రకారం ఎనిమిదవ బెటాలియన్ కానిస్టేబుల్ కేశవ్ ను వాడుకున్న ముఠా సభ్యులు సీసీ కెమెరాలు సెల్ ఫోన్ సిగ్నల్స్ ద్వారా నిందితులను పట్టుకున్న పోలీసులు.
    0 Comments 1 Shares 74 Views 17 0 Reviews
  • మీ కథను ప్రచురించేందుకు ఒత్తిడి ఎదురైనా, మీరు ఎంతవరకు వెళ్తారు?


    మీ అభిప్రాయాన్ని తెలపండి – నిజాయితీకి మీరు ఎంత విలువ ఇస్తారు అనేది ఇక్కడ కనిపిస్తుంది!
    మీ కథను ప్రచురించేందుకు ఒత్తిడి ఎదురైనా, మీరు ఎంతవరకు వెళ్తారు? మీ అభిప్రాయాన్ని తెలపండి – నిజాయితీకి మీరు ఎంత విలువ ఇస్తారు అనేది ఇక్కడ కనిపిస్తుంది!
    0
    0
    0
    0
    0 Comments 0 Shares 43 Views 0 Reviews
  • You must be 18+ to view this content
  • సఫిల్ గూడ మినీ ట్యాంక్ బండ్ వద్ద మహనీయుల విగ్రహాల స్థాపనను వ్యతిరేకించిన బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ వ్యాఖ్యలు రాజకీయ వేడిని రగిల్చాయి. ఈ విషయంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మౌలాఅలీ డివిజన్‌కు చెందిన దూలం మహేష్ గౌడ్ శ్రవణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. శ్రవణ్, తన వ్యాఖ్యలను ఖండించిన బీసీ నాయకులను 'చిల్లర గాళ్లు', 'బేకార్ గాళ్లు' అంటూ అవమానించి, అగ్రకుల అహంకారాన్ని బహిర్గతం చేశారని మహేష్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
    "నీకు చిత్తశుద్ధి ఉంటే, అందరినీ కలుపుకుని నువ్వు విగ్రహాల ప్రతిష్టాపనకు వ్యతిరేకం కాదని నిరూపించు! మహనీయుల విగ్రహాలను వ్యతిరేకిస్తున్నావని పత్రికల్లో వచ్చిన వార్తలను ఖండించు. నోటికొచ్చినట్లు బీసీ కులాలపై దాడి చేయడం నీ అసలు రంగును చూపిస్తుంది," అని ఆయన సవాల్ విసిరారు. "నీవు కష్టపడి చదువుకున్నావంటావు, ఆ చదువుకు గౌరవం ఇవ్వు. నీకు మంచి భవిష్యత్తు, గౌరవం ఉన్నాయి. అహంకారంతో వాటిని నాశనం చేసుకోకు," అని హితవు పలికారు.
    ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చుట్టూ ఉన్నవారిని 'చిల్లర గాళ్లు' అనడం, ఎమ్మెల్యే ఈ వివాదానికి కారణమని ఆరోపించడంపై మహేష్ గౌడ్ మండిపడ్డారు. "ఎమ్మెల్యే కుల వివక్షతో ఉంటే, అరుంధతి హాస్పిటల్‌లో రోజూ 5-6 లక్షలు ఖర్చు చేస్తూ, కులం, ప్రాంతం తెలియకుండా నిరుపేదలకు వైద్యం ఎలా అందిస్తారు? నీకు దమ్ము ఉంటే, ఒక్క పేదవాడికైనా 10,000 రూపాయలు ఖర్చు చేసి చూపించు. విమర్శలు చేయడం తేలిక, కానీ ఎందుకు చేస్తున్నావో కారణం చెప్పు," అని ఆయన ప్రశ్నించారు.
    "పెద్దలను విమర్శిస్తే నీవు ఎప్పటికీ పెద్దోడివి కాలేవు. నీ బీజేపీలోని బీసీ నాయకులు ఎవరూ నిన్ను సమర్థించడం లేదు. ఇప్పటికైనా ఆలోచించి సరిదిద్దుకో," అని మహేష్ గౌడ్ గట్టిగా చెప్పారు.
    సఫిల్ గూడ మినీ ట్యాంక్ బండ్ వద్ద మహనీయుల విగ్రహాల స్థాపనను వ్యతిరేకించిన బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ వ్యాఖ్యలు రాజకీయ వేడిని రగిల్చాయి. ఈ విషయంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మౌలాఅలీ డివిజన్‌కు చెందిన దూలం మహేష్ గౌడ్ శ్రవణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. శ్రవణ్, తన వ్యాఖ్యలను ఖండించిన బీసీ నాయకులను 'చిల్లర గాళ్లు', 'బేకార్ గాళ్లు' అంటూ అవమానించి, అగ్రకుల అహంకారాన్ని బహిర్గతం చేశారని మహేష్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. "నీకు చిత్తశుద్ధి ఉంటే, అందరినీ కలుపుకుని నువ్వు విగ్రహాల ప్రతిష్టాపనకు వ్యతిరేకం కాదని నిరూపించు! మహనీయుల విగ్రహాలను వ్యతిరేకిస్తున్నావని పత్రికల్లో వచ్చిన వార్తలను ఖండించు. నోటికొచ్చినట్లు బీసీ కులాలపై దాడి చేయడం నీ అసలు రంగును చూపిస్తుంది," అని ఆయన సవాల్ విసిరారు. "నీవు కష్టపడి చదువుకున్నావంటావు, ఆ చదువుకు గౌరవం ఇవ్వు. నీకు మంచి భవిష్యత్తు, గౌరవం ఉన్నాయి. అహంకారంతో వాటిని నాశనం చేసుకోకు," అని హితవు పలికారు. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చుట్టూ ఉన్నవారిని 'చిల్లర గాళ్లు' అనడం, ఎమ్మెల్యే ఈ వివాదానికి కారణమని ఆరోపించడంపై మహేష్ గౌడ్ మండిపడ్డారు. "ఎమ్మెల్యే కుల వివక్షతో ఉంటే, అరుంధతి హాస్పిటల్‌లో రోజూ 5-6 లక్షలు ఖర్చు చేస్తూ, కులం, ప్రాంతం తెలియకుండా నిరుపేదలకు వైద్యం ఎలా అందిస్తారు? నీకు దమ్ము ఉంటే, ఒక్క పేదవాడికైనా 10,000 రూపాయలు ఖర్చు చేసి చూపించు. విమర్శలు చేయడం తేలిక, కానీ ఎందుకు చేస్తున్నావో కారణం చెప్పు," అని ఆయన ప్రశ్నించారు. "పెద్దలను విమర్శిస్తే నీవు ఎప్పటికీ పెద్దోడివి కాలేవు. నీ బీజేపీలోని బీసీ నాయకులు ఎవరూ నిన్ను సమర్థించడం లేదు. ఇప్పటికైనా ఆలోచించి సరిదిద్దుకో," అని మహేష్ గౌడ్ గట్టిగా చెప్పారు.
    0 Comments 0 Shares 121 Views 11 0 Reviews
  • తెలంగాణలో అమల్లోకి వచ్చిన 112 ఎమర్జెన్సీ నెంబర్‌

    ఇక మీదట అన్ని అత్యవసర సేవలకు 112
    పోలీస్‌, ఫైర్‌, రోడ్డు ప్రమాదాలు, మెడికల్‌, ఉమెన్‌, చిల్ర్డన్‌ అత్యవసర సేవలకు 112 నెంబర్‌
    112 డయల్‌ చేయగానే GPS ద్వారా ట్రాక్‌ చేసి నేరుగా సేవలు
    ప్యానిక్‌ బటన్‌ గట్టిగా నొక్కితే ఆండ్రాయిడ్‌ ఫోన్‌ నుంచి 112కి కాల్
    తెలంగాణలో అమల్లోకి వచ్చిన 112 ఎమర్జెన్సీ నెంబర్‌ ఇక మీదట అన్ని అత్యవసర సేవలకు 112 పోలీస్‌, ఫైర్‌, రోడ్డు ప్రమాదాలు, మెడికల్‌, ఉమెన్‌, చిల్ర్డన్‌ అత్యవసర సేవలకు 112 నెంబర్‌ 112 డయల్‌ చేయగానే GPS ద్వారా ట్రాక్‌ చేసి నేరుగా సేవలు ప్యానిక్‌ బటన్‌ గట్టిగా నొక్కితే ఆండ్రాయిడ్‌ ఫోన్‌ నుంచి 112కి కాల్
    0 Comments 1 Shares 222 Views 66 0 Reviews
  • You must be 18+ to view this content
  • చిత్తూరు జిల్లా పలమనేరులో ఆపరేషన్ సింధూర్, విజయవంతం సందర్భంగా 200 మందితో భారీ ర్యాలీ
    చిత్తూరు జిల్లా పలమనేరులో ఆపరేషన్ సింధూర్, విజయవంతం సందర్భంగా 200 మందితో భారీ ర్యాలీ
    You must be 18+ to view this content
    0 Comments 0 Shares 122 Views 0 Reviews
  • అహ్మద్గూడా డబుల్ బెడ్ రూమ్ వాసులు తగినన్ని బస్సులు లేక పోవటంతో వారి యొక్క వృత్తి పనుల మీద వెళ్లేవారు వారి కార్యాలయానికి సమయానికి చేరుకోలేకపోవడంతో ఉపాధి చేసుకునే కార్యాలయాలలో వారిని వృత్తి పనుల నుంచి తీసేయడం జరుగుతుంది. సమయానికి బస్సులు రాక వస్తే ఒకటేసారి మూడు మూడు బస్సులు రెండు బస్సులు రావడం లేకపోతే ఖాళీగా సమయానికి బస్సులు అందకపోవడంతో కాలేజీ పిల్లలు స్కూల్ పిల్లలు కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు అష్ట కష్టాలు పడుతున్నారు. జరుగుతున్నది. కావున టి ఎస్ ఆర్ టి సి కుషాయిగూడ డిపో మేనేజర్ గారు దయచేసి ఏవైతే కేటాయించినటువంటి రూట్లలో సమయానికి అందుబాటులో ఉండేటట్టుగా బస్సులను కేటాయించాలని లబ్ధిదారులు ఎంత మొత్తుకున్నా కూడా మీరు వినకుండా మీ అంతట మీరే మీ ఇష్టం వచ్చిన సమయానికి బస్సులను పంపించడం ప్రయాణికులు అందుబాటులో లేనప్పుడు బస్టాండ్ పంపించడం వస్తే రెండు బస్సులు ఒకేసారి మూడు బస్సులు ఒకేసారి పోతే ఒకటేసారి కాలిగా పోవడం వస్తే ఒకటే బస్సు రావడం ఆ బస్సు కిక్కిరిసి ఉండడం ఇలా చాలా బాధపడుతున్నారు. మీరు రూట్లో కేటాయించిన బస్సులను సమయానికి ఇవ్వకపోవడం వలన జరిగే పరిణామాలు మీరు చూస్తున్నారు. సమయానికి పనికి వెళ్లకపోతే పనిలో నుంచి తీసేయడం జరుగుతుంది. అప్పుడు వారికి ఉపాధి కరువు అవుతుంది. మరి దీనికి సమాధానం ఎవరు చెపుతారు. మీరు చేసే పని సరిగ్గా చేయకపోగా ఇబ్బందులు గురి చేసిన వారవుతున్నారు. కాబట్టి టిఎస్ఆర్టిసి కుషాయిగూడ వారు దృష్టి సారించి ఈ సమస్యను పూర్తి చేయాలని మేము కోరుచున్నాము.
    అహ్మద్గూడా డబుల్ బెడ్ రూమ్ వాసులు తగినన్ని బస్సులు లేక పోవటంతో వారి యొక్క వృత్తి పనుల మీద వెళ్లేవారు వారి కార్యాలయానికి సమయానికి చేరుకోలేకపోవడంతో ఉపాధి చేసుకునే కార్యాలయాలలో వారిని వృత్తి పనుల నుంచి తీసేయడం జరుగుతుంది. సమయానికి బస్సులు రాక వస్తే ఒకటేసారి మూడు మూడు బస్సులు రెండు బస్సులు రావడం లేకపోతే ఖాళీగా సమయానికి బస్సులు అందకపోవడంతో కాలేజీ పిల్లలు స్కూల్ పిల్లలు కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు అష్ట కష్టాలు పడుతున్నారు. జరుగుతున్నది. కావున టి ఎస్ ఆర్ టి సి కుషాయిగూడ డిపో మేనేజర్ గారు దయచేసి ఏవైతే కేటాయించినటువంటి రూట్లలో సమయానికి అందుబాటులో ఉండేటట్టుగా బస్సులను కేటాయించాలని లబ్ధిదారులు ఎంత మొత్తుకున్నా కూడా మీరు వినకుండా మీ అంతట మీరే మీ ఇష్టం వచ్చిన సమయానికి బస్సులను పంపించడం ప్రయాణికులు అందుబాటులో లేనప్పుడు బస్టాండ్ పంపించడం వస్తే రెండు బస్సులు ఒకేసారి మూడు బస్సులు ఒకేసారి పోతే ఒకటేసారి కాలిగా పోవడం వస్తే ఒకటే బస్సు రావడం ఆ బస్సు కిక్కిరిసి ఉండడం ఇలా చాలా బాధపడుతున్నారు. మీరు రూట్లో కేటాయించిన బస్సులను సమయానికి ఇవ్వకపోవడం వలన జరిగే పరిణామాలు మీరు చూస్తున్నారు. సమయానికి పనికి వెళ్లకపోతే పనిలో నుంచి తీసేయడం జరుగుతుంది. అప్పుడు వారికి ఉపాధి కరువు అవుతుంది. మరి దీనికి సమాధానం ఎవరు చెపుతారు. మీరు చేసే పని సరిగ్గా చేయకపోగా ఇబ్బందులు గురి చేసిన వారవుతున్నారు. కాబట్టి టిఎస్ఆర్టిసి కుషాయిగూడ వారు దృష్టి సారించి ఈ సమస్యను పూర్తి చేయాలని మేము కోరుచున్నాము.
    0 Comments 1 Shares 412 Views 20 0 Reviews
More Results
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com