శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.9.85 లక్షలు
Posted 2026-09-09 11:59:49
0
484
నల్లచెరువు మండలం శ్రీ పాలపాటి దీన్నే ఆంజనేయ స్వామి శాశ్వత హుండీలను బుధవారం లెక్కించారు ఈ లెక్కింపులో 16/04/26 నుండి 09/09/26 హుండీ రూ 9,85,535 ఆదాయం లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు ఈ ఉండి లెక్కింపు కార్యక్రమానికి ఈఓ బి నరసింహ రాజు పర్యవేక్షించారు పర్యవేక్షణ అధికారిగా బి అక్కిరెడ్డి కార్యనిర్వాహ అధికారిగా పాల్గొన్నారు ఆలయ అర్చకులు సిబ్బంది భక్తాదులు హుండీ లెక్కింపు కార్యక్రమం లో పాల్గొన్నారు
Search
Categories
- Legal
- Sadhana
- Bharat
- International
- SURAKSHA
- Technology
- Sports
- Prop News
- Music
- Life Style
- Health & Fitness
- Fashion & Beauty
- Entertainment
- Business & Finance
- BMA
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
When News Stops, Accountability Disappears
When News Stops, Accountability Disappears
In a democracy, media is not just a...
కదిరిలో ఘనంగా నిజం గెలిచింది కార్యక్రమం
కదిరి పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు మూడేళ్లు పూర్తైన...
Sigandur Bridge Opens — Karnataka’s Longest Cable-Stayed Marvel
Karnataka celebrated the inauguration of its longest inland cable-stayed bridge, the 2.25 km...