Recent Updates
-
కదిరి మున్సిపల్ కమిషనర్కు జనసేన నాయకుల వినతికదిరి పట్టణంలోని వాణివీధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని జనసేన పార్టీ నాయకులు మున్సిపల్ కమిషనర్ను కోరారు. జనసేన పట్టణ అధ్యక్షులు చలపతి ఆధ్వర్యంలో కమిషనర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. వాణివీధిలో వీధిలైట్లు ఏర్పాటు చేయడం, కాలువలను శుభ్రం చేయడం, గతంలో మూసివేసిన మంచినీటి కొళాయిని తిరిగి పునరుద్ధరించాలని కోరారు. దీనిపై స్పందించిన మున్సిపల్ కమిషనర్ సిబ్బందిని పంపించి సమస్యలను...0 Comments 0 Shares 166 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
కదిరిలో కరపత్రం విడుదలకదిరి, సెప్టెంబర్ 10: శ్రీ సత్యసాయి జిల్లా బహుజన ఉద్యోగుల ఆధ్వర్యంలో సెప్టెంబర్ 12న ధర్మవరంలో నిర్వహించనున్న “బహుజన ఉద్యోగుల న్యాయభేరి – చలో ధర్మవరం” కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని కదిరి R&B అతిథి గృహంలో విడుదల చేశారు. రిజర్వేషన్ల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రచార కార్యదర్శి నచ్చు బాలకృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు...0 Comments 0 Shares 172 Views 0 Reviews
-
గుట్టకిందపల్లికి రోడ్డు సౌకర్యం కల్పించాలని మంత్రికి వినతికదిరి :ముదిగుబ్బ మండలంలోని గుట్టకిందపల్లి గ్రామానికి రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామ రామాలయ కమిటీ సభ్యులు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ను ధర్మవరంలోని ఎన్డీఏ కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా సమస్యలను మంత్రికి వివరించారు. స్పందించిన మంత్రి సమస్యపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.0 Comments 0 Shares 176 Views 0 Reviews
-
కదిరిలో ఘనంగా వాల్మీకి విగ్రహ భూమి పూజకదిరి పట్టణంలో వాల్మీకి మహర్షి ప్రతిష్టకు భూమి పూజ కార్యక్రమం బుధవారం వాల్మీకి పెద్దలు సంఘం నాయకులు కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు కదిరి పట్టణంలో స్టేట్ బ్యాంక్ ఎదురుగా వాల్మీకి విగ్రహం ఏర్పాటు చేయనున్న స్థలంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భూమి పూజ చేశారు ఈ కార్యక్రమానికి వాల్మీకి సభ్యులు యువత పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. వాల్మీకి మహర్షి ఆశయాలను స్ఫూర్తి తీసుకుని సమాజ...0 Comments 0 Shares 118 Views 0 Reviews
-
కదిరిలో ఘనంగా నిజం గెలిచింది కార్యక్రమంకదిరి పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా నిజం గెలిచింది కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. 53 రోజుల నిర్బంధానికి ప్రతీకగా 53 దీపాలు వెలిగించి నిరసన వ్యక్తం చేశారు.నిజం గెలిచింది.న్యాయం గెలిచింది.ప్రజాస్వామ్యం గెలిచింది ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పాల్గొన అంటూ నినాదాలు చేశారు....0 Comments 0 Shares 221 Views 0 Reviews
-
గాండ్లపెంటలో టీడీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీకదిరి : గాండ్లపెంట మండల కేంద్రంలో టీడీపీ కన్వీనర్ గొట్టెలగల ప్రసాద్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 9న కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో సీఎం నారా చంద్రబాబు నాయుడి అరెస్టును గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మండల నాయకులు, అనుబంధ కమిటీల ప్రతినిధులు, టీడీపీ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు నిజం గెలిచింది అంటూ నినాదాలు చేశారు....0 Comments 0 Shares 207 Views 0 Reviews
-
నల్లచెరువులో టీడీపీ మండల స్థాయి సమావేశంకదిరి : నల్లచెరువు మండల కేంద్రంలోని గీత మందిరం సమీపంలో తెలుగుదేశం పార్టీ మండల స్థాయి విస్తృత సమావేశం బుధవారం నిర్వహించారు కదిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆదేశాల మేరకు జరిగిన ఈ సమావేశానికి. టిడిపి నాయకులు ప్రజాప్రతినిధులు.కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.0 Comments 0 Shares 127 Views 0 Reviews
-
నల్లచెరువులో టీడీపీ మండల స్థాయి సమావేశంకదిరి : నల్లచెరువు మండల కేంద్రంలోని గీత మందిరం సమీపంలో తెలుగుదేశం పార్టీ మండల స్థాయి విస్తృత సమావేశం బుధవారం నిర్వహించారు కదిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆదేశాల మేరకు జరిగిన ఈ సమావేశానికి. టిడిపి నాయకులు ప్రజాప్రతినిధులు.కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.0 Comments 0 Shares 130 Views 0 Reviews
-
శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.9.85 లక్షలునల్లచెరువు మండలం శ్రీ పాలపాటి దీన్నే ఆంజనేయ స్వామి శాశ్వత హుండీలను బుధవారం లెక్కించారు ఈ లెక్కింపులో 16/04/26 నుండి 09/09/26 హుండీ రూ 9,85,535 ఆదాయం లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు ఈ ఉండి లెక్కింపు కార్యక్రమానికి ఈఓ బి నరసింహ రాజు పర్యవేక్షించారు పర్యవేక్షణ అధికారిగా బి అక్కిరెడ్డి కార్యనిర్వాహ అధికారిగా పాల్గొన్నారు ఆలయ అర్చకులు సిబ్బంది భక్తాదులు హుండీ లెక్కింపు...0 Comments 0 Shares 133 Views 0 Reviews
-
శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.9.85 లక్షలునల్లచెరువు మండలం శ్రీ పాలపాటి దీన్నే ఆంజనేయ స్వామి శాశ్వత హుండీలను బుధవారం లెక్కించారు ఈ లెక్కింపులో 16/04/26 నుండి 09/09/26 హుండీ రూ 9,85,535 ఆదాయం లభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు ఈ ఉండి లెక్కింపు కార్యక్రమానికి ఈఓ బి నరసింహ రాజు పర్యవేక్షించారు పర్యవేక్షణ అధికారిగా బి అక్కిరెడ్డి కార్యనిర్వాహ అధికారిగా పాల్గొన్నారు ఆలయ అర్చకులు సిబ్బంది భక్తాదులు హుండీ లెక్కింపు...0 Comments 1 Shares 474 Views 0 Reviews
-
నల్లచెరువులో టీడీపీ మండల స్థాయి సమావేశంకదిరి : నల్లచెరువు మండల కేంద్రంలోని గీత మందిరం సమీపంలో తెలుగుదేశం పార్టీ మండల స్థాయి విస్తృత సమావేశం బుధవారం నిర్వహించారు కదిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆదేశాల మేరకు జరిగిన ఈ సమావేశానికి. టిడిపి నాయకులు ప్రజాప్రతినిధులు.కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.0 Comments 2 Shares 873 Views 0 Reviews
-
కదిరిలో ఘనంగా వాల్మీకి విగ్రహ భూమి పూజకదిరి పట్టణంలో వాల్మీకి మహర్షి ప్రతిష్టకు భూమి పూజ కార్యక్రమం బుధవారం వాల్మీకి పెద్దలు సంఘం నాయకులు కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు కదిరి పట్టణంలో స్టేట్ బ్యాంక్ ఎదురుగా వాల్మీకి విగ్రహం ఏర్పాటు చేయనున్న స్థలంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భూమి పూజ చేశారు ఈ కార్యక్రమానికి వాల్మీకి సభ్యులు యువత పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. వాల్మీకి మహర్షి ఆశయాలను స్ఫూర్తి తీసుకుని సమాజ...0 Comments 1 Shares 574 Views 0 Reviews
More Stories