Telangana
    శ్రీ జగదాంబికా అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీ ఈటెల రాజేందర్
    మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ప్రతీక బోనాల పండుగ.. ఆషాఢ మాసంలో తొలి బోనం ను గోల్కొండ లోని శ్రీ జగదాంబిక అమ్మవారికి సమర్పించే మహోత్సవంలో పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీ శ్రీ ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఎం.పి మాట్లాడుతూ.. ఈ ఆషాఢ మాసంలో లో జరిగే బోనాల పండుగ సందర్భంగా.. గోల్కొండ అమ్మవారి ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించి తొలి బోనం ను అమ్మవారికి సమర్పిస్తారు.  హైదరాబాద్ లో లష్కర్ బోనాల పేరుతో తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి బస్తీతో ఆషాఢం శ్రావణం రెండు...
    By Sidhu Maroju 2025-06-26 12:38:56 0 15
    Telangana
    Heartfelt Congratulations!
    Proud moment as Padmini has secured an impressive Rank 4191 in TG LAWCET 2025 (LL.B. 5 Years) conducted by Osmania University, Hyderabad! Wishing her continued success in her legal journey ahead. Your hard work and determination have truly paid off!
    By Sidhu Maroju 2025-06-26 11:15:39 1 40
    Telangana
    శ్రీ రాధాకృష్ణ బాలాజీ దేవాలయ భూమిని కాపాడాలి: మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి
    మచ్చ బొల్లారం పరిధిలోని శ్రీ రాధాకృష్ణ బాలాజీ దేవాలయము.   సర్వేనెంబర్ 91లో ఒక ఎకరం 10 గుంటల విలువైన స్థలం, ఒక ఎన్జీవో సంస్థ కి 33 సంవత్సరాల లీజు ఇచ్చే ప్రతిపాదనలను విరమించుకోవాలని ఆ విలువైన స్థలాన్ని కాపాడాలని అదేవిధంగా  మల్కాజ్గిరి నియోజకవర్గానికి ఆషాడమాస బోనాల పండుగకు అధిక నిధులు కేటాయించాలని, నూతన దేవాలయాలకు కూడా నిధులు కేటాయించాలని, నియోజకవర్గంలోని పెద్ద దేవాలయాలకు భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనే దేవాలయాల్లో రంగము పోతురాజుల వీరంగం చేసే దేవాలయాలకు అధిక నిధులు ఇచ్చే విధంగా...
    By Sidhu Maroju 2025-06-26 10:39:33 0 38
    Telangana
    ఆబిడ్స్ ఇస్కాన్ ఆలయంలో జూన్ 27న శ్రీ జగన్నాథ రథయాత్ర
     అబిడ్స్‌ ఇస్కాన్‌ ఆలయ ఆధ్వర్యంలో జూన్ 27న శ్రీ జగన్నాథ రథయాత్రను ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ఎన్టీఆర్ స్టేడియం వద్ద రథయాత్రను మంత్రి సీతక్క ప్రారంభిస్తారు. దక్షిణ భారతదేశంలో ఇది అతి పెద్ద యాత్రగా నిలవనుందని ఇస్కాన్ టెంపుల్ మేనేజ్మెంట్ కమిటీ కన్వినర్ వరద కృష్ణ దాస్ తెలిపారు. రెండు లక్షల మందికి పైగా భక్తులు పాల్గొననుండగా, 5 వేల మంది వాలంటీర్లు, వెయ్యిమందికి పైగా వంట సిబ్బంది సిద్దమైయ్యారు. ‘‘నారీ శక్తి"ని ప్రోత్సహించేందుకు మహిళలకు, పిల్లలకు ప్రత్యేక...
    By Sidhu Maroju 2025-06-26 10:25:55 0 35
    Telangana
    ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేసిన కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్
     దొడ్డి అల్వాల్ సుభాష్‌నగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్తులకు కార్పొరేటర్  సబిత అనిల్ కిషోర్   స్పోర్ట్స్ మెటీరియల్స్ అందజేసారు. కార్యక్రమం లో స్కూల్ అద్యాపకులు మరియూ BRS నాయకులు శంకర్, శ్రీనివాస్, ప్రభాకర్, మోసిన్,రాజు, జనార్ధన్, అనిల్ అమూల్ పాల్గొన్నారు
    By Sidhu Maroju 2025-06-26 10:06:01 0 36
    Telangana
    🗳️ గ్రామాభివృద్ధికి ఓటుతో మార్గం! – తెలంగాణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో
    గ్రామ పంచాయతీ ఎన్నికలు అంటే కేవలం ఓట్ల పండుగ కాదు – ఇది గ్రామ ప్రజల చేతిలో అభివృద్ధికి దారి చూపే ఆయుధం. కానీ ఇప్పటికీ చాలా మంది ఈ ఎన్నికల ప్రాముఖ్యతను గమనించటం లేదు. పంచాయతీ స్థాయి నాయకుల బాధ్యతలు ఏంటి? వాళ్లను ఎంచుకోవడంలో ప్రజల పాత్ర ఏమిటి? మనం ఏ స్థాయిలో జవాబుదారీ ప్రభుత్వాన్ని కోరగలమన్నది ఓ లోతైన ఆలోచనగా మిగిలిపోతుంది. 🧭 పంచాయతీ ఎన్నికల ఉద్దేశం ఏమిటి? పల్లె అభివృద్ధి, పౌర అవసరాలు, స్థానిక సమస్యలకు ప్రత్యక్ష పరిష్కారం – ఇవన్నీ పాలన కేంద్రీకరణ కాకుండా స్థానికంగా జరిగేలా...
    By Pulse 2025-06-25 10:04:17 0 53
    Telangana
    50 ఏళ్ళ తర్వాత – పత్రికా స్వేచ్ఛను రక్షిస్తున్నామా? లేక మరొక విధంగా అణచివేస్తున్నామా?
    జూన్ 25, 1975 – భారత ప్రజాస్వామ్య చరిత్రలో నల్ల రోజుగా గుర్తింపు పొందిన రోజు.ఆ రోజు ప్రకటించిన ఎమర్జెన్సీతో ప్రజల హక్కులు, ప్రెస్ స్వేచ్ఛలు మూసివేయబడ్డాయి.పత్రికలపై కంచె వేసారు. వేలాది మందిని అరెస్ట్ చేశారు. ప్రశ్న అడిగే గొంతును అణచేశారు. ఇప్పటివరకు మారిందేమైనా? ఇప్పుడు ఎమర్జెన్సీ అధికారికంగా లేదు. కానీ స్వేచ్ఛ ఉందా? లేక అది కొత్తరూపంలో ఉందా? ఈరోజుల్లో జర్నలిస్టులు ఎదుర్కొంటున్నవివరణలు: ఆన్లైన్ బెదిరింపులు, ట్రోలింగ్ చట్టాల వాడకం ద్వారా అరెస్టులు పత్రికలకు ఆర్ధిక...
    By Bharat Aawaz 2025-06-25 09:19:51 0 64
    Telangana
    హైకోర్టు సంచలన తీర్పు - సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టండి
        సెప్టెంబర్ 30వ తేదీ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టండి.స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు.  సెప్టెంబర్ 30వ తేదీ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని ఆదేశించిన తెలంగాణ హైకోర్టు. తీర్పు ప్రకటించిన జస్టిస్ మాధవి దేవి బెంచ్
    By Sidhu Maroju 2025-06-25 05:57:54 0 69
    Telangana
    పాలు పలిగాయని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కూకట్ పల్లి పోలీసులు
    కూకట్‌పల్లిలో హెరిటేజ్ పాకెట్ పాలు పగిలిపోయాయని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన బాధితులు.  అరదుగా వచ్చే కేసులలో ఇదొకటి కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రత్నదీప్ సూపర్ మార్కెట్లో హెరిటేజ్ పాలను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చి కాచిన తరువాత మొదటి ప్యాకెట్ బాగానే ఉంది మ రో ప్యాకెట్ ఉదయం కాచేసరికి పగిలిపోయాయి. అసలు ఏంటి అని ప్రశ్నించగా వాళ్లకి మేము ఏమి చేస్తాం అంటూ సమాధానం ఇచ్చిన దుకాణదారుడుస్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితులు.. స్పందించిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు...
    By Sidhu Maroju 2025-06-24 12:38:15 0 108
    Telangana
    శ్రీ మహంకాళి ఆషాడ బోనాల సందర్భంగా పలు శాఖలతో ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం
    సికింద్రాబాద్. శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం సికింద్రాబాద్ ఆషాఢ బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకొని  ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ వివిధ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ,జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన,డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత,స్థానిక కార్పొరేటర్ సుచిత్ర శ్రీకాంత్ ,మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి,కోట నీలిమ వివిధ విభాగాల అధికారులు,ముఖ్య నేతలు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.....
    By Sidhu Maroju 2025-06-24 08:10:53 0 98
    Telangana
    ప్రియుడితో కలిసి కన్నతల్లిని హత్య చేసిన పదవ తరగతి కూతురు.
    మేడ్చల్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం.  NLB నగర్లో నివాసముండే తల్లి అంజలి(39)ని తన ప్రియుడితో కలిసి గొంతు పిసికి, తలపై రాడ్ లతో కొట్టి హత్య చేసిన కూతురు(16)ప్రేమ  వ్యవహారంలో కూతుర్ని మందలించిందన్న కోపంతో తన ప్రియుడు పగిల్ల శివ(19), అతని తమ్ముడు పగిల్ల యశ్వంత్(18)తో కలిసి హత్య చేసిన కన్న కూతురుకేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న జీడిమెట్ల పోలీసులు
    By Sidhu Maroju 2025-06-24 04:55:54 0 104
    Telangana
    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త రేషన్ కార్డ్ పథకాన్ని ప్రారంభించింది. - కొత్త రేషన్ కార్డ్ – మీసేవలో ఎలా అప్లై చేసుకోవాలి?
    📝 కొత్త రేషన్ కార్డ్ – మీసేవలో ఎలా అప్లై చేసుకోవాలి? 🌟 ప్రధానాంశాలు:  తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రారంభించిన FSC పథకం రేషన్‑కార్డు లేని వారు ఈ అవకాశాన్ని వ్రాహ్యంగా ఉపయోగించుకోవచ్చు ప్రస్తుతానికి కేవలం Food Security Card (FSC) మాత్రమే అందుబాటులో ఉంది ✅ అర్హతాపరమైన జాబితా: గ్రామీణ ప్రాంతాలు – వార్షిక ఆదాయం ₹1.5 లక్షలకు లోపగా ఉండాలి పట్టణ ప్రాంతాలు – వార్షిక ఆదాయం ₹2 లక్షలకు లోపగా ఉండాలి ఇంకా రేషన్‑కార్డు లేని యవకులు, వివాహితులు కూడా...
    By Bharat Aawaz 2025-06-23 14:17:43 0 119
More News Updates
Read More
BMA
🎙️ Are You a Journalist, Content Creator, Videographer, Anchor, or Media Professional working anywhere in India?
🎙️ Are you a journalist, content creator, videographer, anchor, or media professional working...
By BMA (Bharat Media Association) 2025-05-16 10:31:31 0 1K
BMA
Media Consultancy & Strategic Advisory Services: Unlocking New Opportunities
Media Consultancy & Strategic Advisory Services: Unlocking New Opportunities At Bharat Media...
By BMA (Bharat Media Association) 2025-04-27 17:02:15 0 829
Jammu & Kashmir
CBI Files Chargesheet Against Former J&K Governor Satya Pal Malik in Kiru Hydropower Corruption Case
CBI Files Chargesheet Against Former J&K Governor Satya Pal Malik in Kiru Hydropower...
By BMA ADMIN 2025-05-23 10:02:15 0 844
Telangana
అల్లనేరేడు చెట్టు ఎక్కి ప్రాణాలు కోల్పోయిన యువకుడు.
అల్లనేరేడు చెట్టు ఎక్కి ప్రాణాలు కోల్పోయిన యువకుడు.అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కనాజీగూడ లో...
By BMA ADMIN 2025-05-26 09:12:54 0 770
Prop News
Welcome to PROPIINN – Your Dream, Our Vision
In today’s real estate world, confusion often outweighs clarity. Searching for a flat?...
By Hazu MD. 2025-05-19 11:42:25 0 752
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com