Andhra Pradesh
    ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు
    ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత అనంత భూమి, మార్కాపురం :ఎరువులు, విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్లో జేసీతో కలిసి ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఎరువుల పంపిణీ కోసం ఏపీ ఏఐఎంఎస్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిందని, ప్రతి రైతు యాప్ డౌన్‌లోడ్ చేసుకుని తమకు కావలసిన ఎరువులను...
    By Chandu Arjun 2026-07-14 08:09:08 0 13
    Andhra Pradesh
    తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద ప్రతిష్టాత్మక సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి రూ.151 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న
    తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద ప్రతిష్టాత్మక సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి రూ.151 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న 117 నూతన గేట్ల నిర్మాణ పనులకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. గోదావరి డెల్టా రైతాంగానికి దీర్ఘకాలిక జల భద్రతను కల్పించే ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు రాష్ట్ర అభివృద్ధిలో మరో కీలక మైలురాయిగా నిలవనుంది. అనంతరం పిచ్చుకలంకలో నిర్వహించిన బహిరంగ సభలో కొత్తపేట నియోజకవర్గ రైతులతో గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖాముఖి నిర్వహించి, వారి...
    By Chandu Arjun 2026-07-14 07:41:09 0 13
    Andhra Pradesh
    23 మందిని ఒకేసారి బదిలీ చేసిన SP అజిత
    23 మందిని ఒకేసారి బదిలీ చేసిన SP అజిత హత్య కేసు తప్పుదోవ పట్టించిన బుచ్చిరెడ్డిపాలెం పోలీసు CI మాతంగి శ్రీనివాసరావు ను VR కు పంపడం తో పాటు స్టేషన్ లోని 23 సిబ్బందిని మొత్తం బదిలీచేసిన జిల్లా SP డాక్టర్ అజిత వేజెండ్ల నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్లో సీఐ మాతంగి శ్రీనివాసరావును VR కు పంపడంతో పాటు.. స్టేషన్లో ఉన్న మొత్తం 23 మందిని ఎస్పీ అజిత వేజెండ్ల బదిలీ చేశారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం వ్యవసాయ అధికారి శ్రీహరి జూన్ 15న మృతి చెందారు. ముందుగా గుండెపోటుగా చిత్రీకరించారు. తర్వాత...
    By Chandu Arjun 2026-07-14 07:29:51 0 13
    Andhra Pradesh
    రైతులను వైకాపా మోసం చేసిందన్న కేంద్ర సహాయ మంత్రి
    ఆచంట, పెనుగొండ: గత ఐదేళ్ల వైకాపా పాలనలో రైతులను పూర్తిగా మోసం చేశారని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఆరోపించారు. పెనుగొండ ఏ.ఎం.సి (అగ్రికల్చరల్ మార్కెట్ కమిటీ) లో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏ.ఎం.సి లకు పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రయత్నిస్తుందని చెప్పారు. ప్రజలు వైఎస్సార్సీపీని కేవలం 11 సీట్లకు పరిమితం చేసినా, ఆ పార్టీ నాయకులు ఇంకా అవాకులు చవాకులు...
    By Bharat Aawaz 2025-08-14 10:24:38 0 3K
    Andhra Pradesh
    దాచేపల్లిలో విద్యార్థిపై దారుణ ర్యాగింగ్ – విద్యుత్ షాక్‌తో హింస
    దాచేపల్లి- ఆంధ్రప్రదేశ్-  దాచేపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చదువుతున్న ప్రథమ సంవత్సరం విద్యార్థి ఓ దారుణ ర్యాగింగ్‌కు గురయ్యాడు. సీనియర్ విద్యార్థులు అతనిపై శారీరక దాడి చేయడంతో పాటు, విద్యుత్ షాక్ ఇచ్చినట్లు సమాచారం. ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్థానికులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ర్యాగింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
    By Bharat Aawaz 2025-08-12 05:56:55 0 1K
    Andhra Pradesh
    ఆంధ్రప్రదేశ్ మహిళలకు రాష్ట్ర RTC బస్సుల్లో ఉచిత ప్రయాణం - ఈ పథకం ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నుండి అమల్లోకి రానుంది.
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఈ పథకం ప్రకారం, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) నడిపే పలు వర్గాల బస్సుల్లో మహిళలు టికెట్ లేకుండా ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఈ పథకం ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నుండి అమల్లోకి రానుంది. ఏ బస్సుల్లో ఉచితం? పల్లె వేలు ఎక్స్‌ప్రెస్ సిటీ సర్వీస్ బస్సులు మెట్రో ఎక్స్‌ప్రెస్ సూపర్ లగ్జరీ (కొన్ని మార్గాల్లో) ప్రయాణించే సమయంలో, మహిళలు తమ ఆధార్ కార్డు లేదా...
    By Bharat Aawaz 2025-08-11 12:30:44 0 2K
    Andhra Pradesh
    విజయనగరం జైల్లో మానవ హక్కుల ఉల్లంఘనపై ఆందోళన
    విశాఖపట్నం: విజయనగరం కేంద్ర కారాగారంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, ఖైదీలను మానవత్వం లేకుండా ప్రవర్తిస్తూ, హింసకు గురిచేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో మానవ హక్కుల వేదిక (HRF) మరియు మానవ హక్కుల నిఘా సంఘం (Human Rights Watch) తీవ్రంగా స్పందించాయి. వీరి ప్రకారం, ఖైదులను శారీరకంగా కొట్టడం, ఆహారాన్ని సమయానికి ఇవ్వకపోవడం, ఆరోగ్య సేవలను నిర్లక్ష్యం చేయడం, మరియు కుటుంబ సభ్యులతో కలవనివ్వకుండా నిరోధించడం వంటి ఘటనలు నిత్యం జరుగుతున్నాయట. ఇవి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (జీవించే హక్కు), ఆర్టికల్ 14...
    By Citizen Rights Council 2025-07-21 06:55:15 0 3K
    Andhra Pradesh
    Annadata Sukhibhava: Who Gets the ₹7,000 First Installment?
    🌾 Annadata Sukhibhava: Who Gets the ₹7,000 First Installment? The Andhra Pradesh government recently released the first beneficiary list under its flagship Annadata Sukhibhava scheme part of the “Super Six” promises aimed at supplementing farmers beyond the central PM-KISAN aid. Key Highlights: Total Benefit: ₹20,000/year per farmer — ₹6,000 from PM-KISAN + ₹14,000 state support  First Installment: ₹7,000 credited to eligible accounts from June  25,...
    By Bharat Aawaz 2025-06-26 07:15:53 0 2K
    Andhra Pradesh
    విశాఖ నగర ప్రజలకు పోలీస్ వారి ముఖ్య గమనిక
    విశాఖ నగర ప్రజలకు పోలీస్ వారి ముఖ్య గమనిక
    By Bharat Aawaz 2025-05-28 14:43:50 0 3K
    Andhra Pradesh
    ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
    తిరుపతి జిల్లాగాజులమండ్యం  పోలీసు స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు ఐపిఎస్‌., గారు
    By Bharat Aawaz 2025-05-28 14:42:46 0 2K
    Andhra Pradesh
    పవన్ కళ్యాణ్ (ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి) తెలుగు సినీ పరిశ్రమ (టాలీవుడ్)పై విమర్శలు చేశారు.
    పవన్ కళ్యాణ్ (ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి) తెలుగు సినీ పరిశ్రమ (టాలీవుడ్)పై విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గౌరవం, కృతజ్ఞత లేకపోవడం దీనికి ప్రధాన కారణం. ముఖ్య కారణాలు: సీఎంను కలవకపోవడం: కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా, పరిశ్రమ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలవలేదు. వ్యక్తిగత లాబీయింగ్: పరిశ్రమ సమస్యల కోసం ఐక్యంగా కాకుండా, వ్యక్తులుగా వచ్చి లాబీయింగ్ చేస్తున్నారని ఆక్షేపించారు. పరిశ్రమ అభివృద్ధి పట్టించుకోకపోవడం: స్వంత ప్రయోజనాల కోసం ప్రభుత్వ సహాయం కోరడం...
    By Bharat Aawaz 2025-05-27 05:53:21 0 3K
    Andhra Pradesh
    ప్రజా సమస్యల పరిష్కార వేదిక
    పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా  ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్ గారు.
    By Bharat Aawaz 2025-05-27 04:42:17 0 4K
More Blogs
Read More
BMA
PRP Act 2023 Grants Sweeping Digital Registrations
The enforcement of the Press and Registration of Periodicals (PRP) Act, 2023 has modernized media...
By Tejaswini Komanduru 2026-07-14 06:26:49 0 21
BMA
Local News At Risk: The Chilling Echo Chamber Threat
In Dimapur, Henlly Phom Odyuo, President of the Dimapur Press Club, recently sounded an alarm...
By Tejaswini Komanduru 2026-06-27 04:55:23 0 249
Jammu & Kashmir
Revoking Article 370: A Turning Point in India's Constitutional History
August 5, 2019 – The Day That Changed Jammu & Kashmir In a historic move, the Indian...
By Bharat Aawaz 2025-08-05 12:45:50 0 2K
Bharat Aawaz
🚨 ALERT: Major Rule Changes Effective From July 1 – What You Need to Know
Starting July 1, 2025 (Tuesday), several important changes are coming into effect across...
By Bharat Aawaz 2025-07-01 09:35:21 0 1K
BMA
The Evolution of Digital Journalism in India
The Evolution of Digital Journalism in IndiaIn the late 1990s and early 2000s, India saw the dawn...
By Media Facts & History 2025-04-28 12:18:46 0 3K
BMA | Bharat Media Association https://bma.bharatmediaassociation.com