వినాయక మండపాలను సందర్శించిన ప్రభుత్వ విప్ గణబాబు
Posted 2026-09-14 08:25:56
0
117
వినాయక చవితి సందర్భంగా విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను ప్రభుత్వ విప్, విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు ( *గణబాబు* ) గారు సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయా మండపాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొని, స్వామివారి ఆశీస్సులు పొందారు . నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీ గణబాబు గారు ఆకాంక్షించారు.
Search
Categories
- Legal
- Sadhana
- Bharat
- International
- SURAKSHA
- Technology
- Sports
- Prop News
- Music
- Life Style
- Health & Fitness
- Fashion & Beauty
- Entertainment
- Business & Finance
- BMA
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
BMA: Your Gateway to the Biggest Stages in Media 🌎🎙
BMA: Your Gateway to the Biggest Stages in Media 🌎🎙️
At Bharat Media Association (BMA), we...
Training & Skill Development Programs: Shaping the Future of Media
Training & Skill Development Programs: Shaping the Future of Media
At Bharat Media...
Chandigarh Sets Bold Climate Goal: 1.26 Crore Tonnes CO₂ Cut by 2030
Chandigarh is charting an ambitious path toward environmental sustainability with its State...
🤝 Building a Stronger Media Community Through Connection & Collaboration
In the fast-moving world of journalism, content creation, and media production, one truth remains...