గుట్టకిందపల్లికి రోడ్డు సౌకర్యం కల్పించాలని మంత్రికి వినతి
Posted 2026-09-09 15:52:56
0
183
కదిరి :ముదిగుబ్బ మండలంలోని గుట్టకిందపల్లి గ్రామానికి రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామ రామాలయ కమిటీ సభ్యులు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ను ధర్మవరంలోని ఎన్డీఏ కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా సమస్యలను మంత్రికి వివరించారు. స్పందించిన మంత్రి సమస్యపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Search
Categories
- Legal
- Sadhana
- Bharat
- International
- SURAKSHA
- Technology
- Sports
- Prop News
- Music
- Life Style
- Health & Fitness
- Fashion & Beauty
- Entertainment
- Business & Finance
- BMA
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
Citizen Rights Violated: Dalit Youths Subjected to Custodial Torture in Madhya Pradesh
Bhopal, Madhya Pradesh:In a deeply disturbing case that highlights the misuse of authority and...
BMA: Standing Strong With You – Your Health, Your Security, Our Priority
BMA: Standing Strong With You – Your Health, Your Security, Our Priority ❤️
At Bharat...