కదిరిలో ఘనంగా నిజం గెలిచింది కార్యక్రమం
కదిరి పట్టణంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా నిజం గెలిచింది కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. 53 రోజుల నిర్బంధానికి ప్రతీకగా 53 దీపాలు వెలిగించి నిరసన వ్యక్తం చేశారు.నిజం గెలిచింది.న్యాయం గెలిచింది.ప్రజాస్వామ్యం గెలిచింది ఈ కార్యక్రమానికి  పెద్ద సంఖ్యలో పాల్గొన అంటూ నినాదాలు చేశారు....
0 Comments 0 Shares 223 Views 0 Reviews
BMA | Bharat Media Association https://bma.bharatmediaassociation.com