ఏపీ ఛాంబర్స్ బిజినెస్ ఎక్స్‌పో-2026 రెండో రోజు సెషన్ ప్రారంభించి, స్టాళ్లను పరిశీలించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గణబాబు
ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నగరంలోని ఎంవీపీ కాలనీ, గాదిరాజు ప్యాలెస్‌లో నిర్వహిస్తున్న ‘బిజినెస్ ఎక్స్‌పో–2026’ రెండవ రోజు సెషన్‌ను ప్రభుత్వ విప్, విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పి.జి.వి.ఆర్. నాయుడు (గణబాబు) గారు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన ఎక్స్‌పో ప్రాంగణంలోని వివిధ...
0 Comments 0 Shares 142 Views 0 Reviews
BMA | Bharat Media Association https://bma.bharatmediaassociation.com