గాండ్లపెంటలో టీడీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ
 కదిరి : గాండ్లపెంట మండల కేంద్రంలో టీడీపీ కన్వీనర్ గొట్టెలగల ప్రసాద్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 9న కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో సీఎం నారా చంద్రబాబు నాయుడి అరెస్టును గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మండల నాయకులు, అనుబంధ కమిటీల ప్రతినిధులు, టీడీపీ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు నిజం గెలిచింది అంటూ నినాదాలు చేశారు....
0 Comments 0 Shares 212 Views 0 Reviews
BMA | Bharat Media Association https://bma.bharatmediaassociation.com