సికింద్రాబాద్..ఇటీవల మోండా మార్కెట్ లో జరిగిన దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు
సినీ ఫక్కి లో జరిగిన దోపిడీని చాకచక్యంగా ఛేదించిన పోలీసులు
72 లక్షల రూపాయలతో పరారైన ఇద్దరు వ్యక్తులను గోవాలో పట్టుకున్న పోలీసులు. ఈ కేసుకు సంబంధం ఉన్న మరి కొంతమందిని కర్ణాటకలో అరెస్టు చేసిన పోలీసులు. ఈ కేసులో మొత్తం 18 మంది నిందితులను గుర్తించి ఎఫ్ఐఅర్ లో చేర్చిన పోలీసులు.
మార్కెట్లో దోపిడీ చేసిన డబ్బులతో జేబీఎస్ నుండి వాహనంలో పరారైన భాను ప్రకాష్ రాంబాబులను పట్టుకున్న పోలీసులు. ఎస్ఓటి పోలీసుల పేరుతో డబ్బును అపహరించుకుని పరారైన దుండగులు. పథకం ప్రకారం ఎనిమిదవ బెటాలియన్ కానిస్టేబుల్ కేశవ్ ను వాడుకున్న ముఠా సభ్యులు
సీసీ కెమెరాలు సెల్ ఫోన్ సిగ్నల్స్ ద్వారా నిందితులను పట్టుకున్న పోలీసులు.
సినీ ఫక్కి లో జరిగిన దోపిడీని చాకచక్యంగా ఛేదించిన పోలీసులు
72 లక్షల రూపాయలతో పరారైన ఇద్దరు వ్యక్తులను గోవాలో పట్టుకున్న పోలీసులు. ఈ కేసుకు సంబంధం ఉన్న మరి కొంతమందిని కర్ణాటకలో అరెస్టు చేసిన పోలీసులు. ఈ కేసులో మొత్తం 18 మంది నిందితులను గుర్తించి ఎఫ్ఐఅర్ లో చేర్చిన పోలీసులు.
మార్కెట్లో దోపిడీ చేసిన డబ్బులతో జేబీఎస్ నుండి వాహనంలో పరారైన భాను ప్రకాష్ రాంబాబులను పట్టుకున్న పోలీసులు. ఎస్ఓటి పోలీసుల పేరుతో డబ్బును అపహరించుకుని పరారైన దుండగులు. పథకం ప్రకారం ఎనిమిదవ బెటాలియన్ కానిస్టేబుల్ కేశవ్ ను వాడుకున్న ముఠా సభ్యులు
సీసీ కెమెరాలు సెల్ ఫోన్ సిగ్నల్స్ ద్వారా నిందితులను పట్టుకున్న పోలీసులు.
సికింద్రాబాద్..ఇటీవల మోండా మార్కెట్ లో జరిగిన దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు
సినీ ఫక్కి లో జరిగిన దోపిడీని చాకచక్యంగా ఛేదించిన పోలీసులు
72 లక్షల రూపాయలతో పరారైన ఇద్దరు వ్యక్తులను గోవాలో పట్టుకున్న పోలీసులు. ఈ కేసుకు సంబంధం ఉన్న మరి కొంతమందిని కర్ణాటకలో అరెస్టు చేసిన పోలీసులు. ఈ కేసులో మొత్తం 18 మంది నిందితులను గుర్తించి ఎఫ్ఐఅర్ లో చేర్చిన పోలీసులు.
మార్కెట్లో దోపిడీ చేసిన డబ్బులతో జేబీఎస్ నుండి వాహనంలో పరారైన భాను ప్రకాష్ రాంబాబులను పట్టుకున్న పోలీసులు. ఎస్ఓటి పోలీసుల పేరుతో డబ్బును అపహరించుకుని పరారైన దుండగులు. పథకం ప్రకారం ఎనిమిదవ బెటాలియన్ కానిస్టేబుల్ కేశవ్ ను వాడుకున్న ముఠా సభ్యులు
సీసీ కెమెరాలు సెల్ ఫోన్ సిగ్నల్స్ ద్వారా నిందితులను పట్టుకున్న పోలీసులు.
0 Comments
1 Shares
79 Views
17
0 Reviews