*_విమాన ప్రమాదంలో 242 మంది ప్రయాణికులు వీరితో పాటు హాస్టల్లో అన్నం తింటున్న 20 మంది డాక్టర్స్ మృతి_*
*_గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని సైతం మృతి_*
*_అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మొత్తం 242 మంది ప్రయాణికులు మరణించారు._*
*_ఈ జాబితాలో 169 మంది భారతీయులు, 53 మంది ఇంగ్లాండ్ పౌరులు, 7 పోర్చుగల్ పౌరులు, ఒక కెనెడియన్, 12 మంది విమాన సిబ్బంది ఉన్నారు. ఈ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని సైతం మృతి చెందారు._*
*_గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని సైతం మృతి_*
*_అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మొత్తం 242 మంది ప్రయాణికులు మరణించారు._*
*_ఈ జాబితాలో 169 మంది భారతీయులు, 53 మంది ఇంగ్లాండ్ పౌరులు, 7 పోర్చుగల్ పౌరులు, ఒక కెనెడియన్, 12 మంది విమాన సిబ్బంది ఉన్నారు. ఈ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని సైతం మృతి చెందారు._*
*_విమాన ప్రమాదంలో 242 మంది ప్రయాణికులు వీరితో పాటు హాస్టల్లో అన్నం తింటున్న 20 మంది డాక్టర్స్ మృతి_*
*_గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని సైతం మృతి_*
*_అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మొత్తం 242 మంది ప్రయాణికులు మరణించారు._*
*_ఈ జాబితాలో 169 మంది భారతీయులు, 53 మంది ఇంగ్లాండ్ పౌరులు, 7 పోర్చుగల్ పౌరులు, ఒక కెనెడియన్, 12 మంది విమాన సిబ్బంది ఉన్నారు. ఈ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని సైతం మృతి చెందారు._*
0 Comments
0 Shares
551 Views
40
0 Reviews