*మారుతినగర్ లో కార్పొరేటర్ శ్రవణ్ పాదయాత్ర*
ఈ రోజు మల్కాజ్గిరి డివిజన్, మారుతి నగర్ లో మాల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ పాదయాత్ర నిర్వహించారు.
ఈ సందర్బంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరు తమ తల్లి పేరు మీద ఒక మొక్క నాటాలని( *మా కె నామ్ ఏక్ పేడ్* ) కోరారు.
ఈ సందర్బంగా అనిల్, శంకర్ వారి తల్లి గారి పేరు పై మొక్కలు నాటడం జరిగింది.
అదే విధంగా కాలనీ వాసులు తీసుకోచ్చిన పలు సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారికి చరవాణి ద్వారా సూచనలు చెయ్యడం జరిగింది.
ముక్యంగా కరెంటు డిపార్ట్మెంట్ వారికీ కరెంటు కోతలు, కొత్త పోల్స్ వెయ్యుట, చెట్ల కొమ్మల ట్రిమ్మింగ్, వాటర్ వర్క్స్ సిల్ట్ ఎత్తివేత తదితర సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించడం జరిగింది.
ఈ కార్యక్రమం లో కాలనీ అధ్యక్షులు శంకు, ప్రధాన కార్యదర్శి హరినాథ్ గౌడ్, జై కృష్ణ, ఆనంద్, శంకర్, అంజి, సుబ్రహ్మణ్యం, జ్ఞానేశ్వర్ , రవి, జస్వంత్ తదితరులు పాల్గొన్నారు.
ఈ రోజు మల్కాజ్గిరి డివిజన్, మారుతి నగర్ లో మాల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ పాదయాత్ర నిర్వహించారు.
ఈ సందర్బంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరు తమ తల్లి పేరు మీద ఒక మొక్క నాటాలని( *మా కె నామ్ ఏక్ పేడ్* ) కోరారు.
ఈ సందర్బంగా అనిల్, శంకర్ వారి తల్లి గారి పేరు పై మొక్కలు నాటడం జరిగింది.
అదే విధంగా కాలనీ వాసులు తీసుకోచ్చిన పలు సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారికి చరవాణి ద్వారా సూచనలు చెయ్యడం జరిగింది.
ముక్యంగా కరెంటు డిపార్ట్మెంట్ వారికీ కరెంటు కోతలు, కొత్త పోల్స్ వెయ్యుట, చెట్ల కొమ్మల ట్రిమ్మింగ్, వాటర్ వర్క్స్ సిల్ట్ ఎత్తివేత తదితర సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించడం జరిగింది.
ఈ కార్యక్రమం లో కాలనీ అధ్యక్షులు శంకు, ప్రధాన కార్యదర్శి హరినాథ్ గౌడ్, జై కృష్ణ, ఆనంద్, శంకర్, అంజి, సుబ్రహ్మణ్యం, జ్ఞానేశ్వర్ , రవి, జస్వంత్ తదితరులు పాల్గొన్నారు.
*మారుతినగర్ లో కార్పొరేటర్ శ్రవణ్ పాదయాత్ర*
ఈ రోజు మల్కాజ్గిరి డివిజన్, మారుతి నగర్ లో మాల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ పాదయాత్ర నిర్వహించారు.
ఈ సందర్బంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ప్రతి ఒక్కరు తమ తల్లి పేరు మీద ఒక మొక్క నాటాలని( *మా కె నామ్ ఏక్ పేడ్* ) కోరారు.
ఈ సందర్బంగా అనిల్, శంకర్ వారి తల్లి గారి పేరు పై మొక్కలు నాటడం జరిగింది.
అదే విధంగా కాలనీ వాసులు తీసుకోచ్చిన పలు సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారికి చరవాణి ద్వారా సూచనలు చెయ్యడం జరిగింది.
ముక్యంగా కరెంటు డిపార్ట్మెంట్ వారికీ కరెంటు కోతలు, కొత్త పోల్స్ వెయ్యుట, చెట్ల కొమ్మల ట్రిమ్మింగ్, వాటర్ వర్క్స్ సిల్ట్ ఎత్తివేత తదితర సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించడం జరిగింది.
ఈ కార్యక్రమం లో కాలనీ అధ్యక్షులు శంకు, ప్రధాన కార్యదర్శి హరినాథ్ గౌడ్, జై కృష్ణ, ఆనంద్, శంకర్, అంజి, సుబ్రహ్మణ్యం, జ్ఞానేశ్వర్ , రవి, జస్వంత్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments
1 Shares
330 Views
19
0 Reviews