ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి
పదకొండు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా..అల్వాల్ సర్కిల్ పరిధిలోని చౌరస్తాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి, జాతీయ జెండాను, ఆవిష్కరించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతోమంది త్యాగాల ఫలితమే మనకు తెలంగాణ ఏర్పడిందని, వారందరిని గుర్తు చేసుకుంటూ, వారి ఆశయ సాధన కోసం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఎంతో ముందుకు తీసుకెళ్లిన మన కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, అమర వీరులను గుర్తు చేసుకుంటూ వారి ఆశయాల సాధనకై మునుముందు రాష్ట్ర అభివృద్ధి కొరకై నిరంతరం కృషి చేయాల్సిందిగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు శాంతిశ్రీనివాస్ రెడ్డి, సబితాఅనిల్ కిషోర్ గౌడ్, ఉద్యమనాయకులు, బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి పదకొండు సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా..అల్వాల్ సర్కిల్ పరిధిలోని చౌరస్తాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి, జాతీయ జెండాను, ఆవిష్కరించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతోమంది త్యాగాల ఫలితమే మనకు తెలంగాణ ఏర్పడిందని, వారందరిని గుర్తు చేసుకుంటూ, వారి ఆశయ సాధన కోసం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఎంతో ముందుకు తీసుకెళ్లిన మన కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, అమర వీరులను గుర్తు చేసుకుంటూ వారి ఆశయాల సాధనకై మునుముందు రాష్ట్ర అభివృద్ధి కొరకై నిరంతరం కృషి చేయాల్సిందిగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లు శాంతిశ్రీనివాస్ రెడ్డి, సబితాఅనిల్ కిషోర్ గౌడ్, ఉద్యమనాయకులు, బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Love
1
0 Comments 0 Shares 81 Views 0 Reviews
BMA (Bharat Media Association) | By IINNSIDE https://bma.bharatmediaassociation.com