డంపింగ్ యార్డ్ తొలగించండి.
సాయి రెడ్డి నగర్ కాలనీవాసుల నిరసన దీక్ష.
మచ్చ బొల్లారం డివిజన్ డంపింగ్ యాడ్ ను తీసివేసి ప్రజల ఆరోగ్యం కాపాడాలని ఎన్నో రోజులుగా 50 కాలనీల ప్రజలు నిరసన తెలుపుతూనే ఉన్నారని.. అట్టివారికి తన సహకారం ఉంటుందని స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ అన్నారు. సాయి రెడ్డి నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన నిరసన దీక్షకు మైనంపల్లి హనుమంతరావు హాజరవుతున్నట్లు మొదట తెలుపగా, అనివార్య కారణాలవల్ల హాజరు కాలేదని, ఆయన ఆదేశానుసారమే అల్వాల్ సర్కిల్ కాంగ్రెస్ నాయకులు డంపింగ్ యార్డ్ తీసివేతకు మా మద్దతు ఉంటుందని తెలియపరిచారు. డిసి శ్రీనివాసరెడ్డి హాజరై జిహెచ్ఎంసి అధికారులతో మాట్లాడి ఈ సమస్యను తీరుస్తానని ఒక వారం రోజుల లో సమస్యకు పరిష్కారం ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఏ బ్లాక్ అధ్యక్షులు నిమ్మ అశోక్ రెడ్డి లక్ష్మీకాంతరెడ్డి, బొబ్బిలి సురేందర్ రెడ్డి, సహదేవుడు, దిలీప్, రాజేష్ విజయ్, గోపి, మహేందర్ రెడ్డి, జోగిరాజు, శ్రీనివాస్ గౌడ్, శ్రీశైలం యాదవ్, కృష్ణ గౌడ్, కవిత, పుష్పలత, ఉమాదేవి, స్వప్న, లక్ష్మి, పద్మ, అర్చన, కాలనీవాసులు పాల్గొన్నారు
సాయి రెడ్డి నగర్ కాలనీవాసుల నిరసన దీక్ష.
మచ్చ బొల్లారం డివిజన్ డంపింగ్ యాడ్ ను తీసివేసి ప్రజల ఆరోగ్యం కాపాడాలని ఎన్నో రోజులుగా 50 కాలనీల ప్రజలు నిరసన తెలుపుతూనే ఉన్నారని.. అట్టివారికి తన సహకారం ఉంటుందని స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ అన్నారు. సాయి రెడ్డి నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన నిరసన దీక్షకు మైనంపల్లి హనుమంతరావు హాజరవుతున్నట్లు మొదట తెలుపగా, అనివార్య కారణాలవల్ల హాజరు కాలేదని, ఆయన ఆదేశానుసారమే అల్వాల్ సర్కిల్ కాంగ్రెస్ నాయకులు డంపింగ్ యార్డ్ తీసివేతకు మా మద్దతు ఉంటుందని తెలియపరిచారు. డిసి శ్రీనివాసరెడ్డి హాజరై జిహెచ్ఎంసి అధికారులతో మాట్లాడి ఈ సమస్యను తీరుస్తానని ఒక వారం రోజుల లో సమస్యకు పరిష్కారం ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఏ బ్లాక్ అధ్యక్షులు నిమ్మ అశోక్ రెడ్డి లక్ష్మీకాంతరెడ్డి, బొబ్బిలి సురేందర్ రెడ్డి, సహదేవుడు, దిలీప్, రాజేష్ విజయ్, గోపి, మహేందర్ రెడ్డి, జోగిరాజు, శ్రీనివాస్ గౌడ్, శ్రీశైలం యాదవ్, కృష్ణ గౌడ్, కవిత, పుష్పలత, ఉమాదేవి, స్వప్న, లక్ష్మి, పద్మ, అర్చన, కాలనీవాసులు పాల్గొన్నారు
డంపింగ్ యార్డ్ తొలగించండి.
సాయి రెడ్డి నగర్ కాలనీవాసుల నిరసన దీక్ష.
మచ్చ బొల్లారం డివిజన్ డంపింగ్ యాడ్ ను తీసివేసి ప్రజల ఆరోగ్యం కాపాడాలని ఎన్నో రోజులుగా 50 కాలనీల ప్రజలు నిరసన తెలుపుతూనే ఉన్నారని.. అట్టివారికి తన సహకారం ఉంటుందని స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ అన్నారు. సాయి రెడ్డి నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన నిరసన దీక్షకు మైనంపల్లి హనుమంతరావు హాజరవుతున్నట్లు మొదట తెలుపగా, అనివార్య కారణాలవల్ల హాజరు కాలేదని, ఆయన ఆదేశానుసారమే అల్వాల్ సర్కిల్ కాంగ్రెస్ నాయకులు డంపింగ్ యార్డ్ తీసివేతకు మా మద్దతు ఉంటుందని తెలియపరిచారు. డిసి శ్రీనివాసరెడ్డి హాజరై జిహెచ్ఎంసి అధికారులతో మాట్లాడి ఈ సమస్యను తీరుస్తానని ఒక వారం రోజుల లో సమస్యకు పరిష్కారం ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఏ బ్లాక్ అధ్యక్షులు నిమ్మ అశోక్ రెడ్డి లక్ష్మీకాంతరెడ్డి, బొబ్బిలి సురేందర్ రెడ్డి, సహదేవుడు, దిలీప్, రాజేష్ విజయ్, గోపి, మహేందర్ రెడ్డి, జోగిరాజు, శ్రీనివాస్ గౌడ్, శ్రీశైలం యాదవ్, కృష్ణ గౌడ్, కవిత, పుష్పలత, ఉమాదేవి, స్వప్న, లక్ష్మి, పద్మ, అర్చన, కాలనీవాసులు పాల్గొన్నారు
0 Comments
0 Shares
286 Views
0 Reviews