గూడూరు పట్టణం కొత్తగేరిలో టీడీపీ సభ్యత్వ గుర్తింపు కార్డుల పంపిణీ..కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరు నగర పంచాయతీ 1వ వార్డు పరిధిలోని కొత్తగేరిలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని టీడీపీ సీనియర్ నాయకులు,డీసీసీబీ ఛైర్మన్ డి.విష్ణువర్ధన్ రెడ్డి మరియు కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారి ఆదేశాల మేరకు, యువ నాయకుడు బోజుగు సృజన్ ఆధ్వర్యంలో వార్డు కౌన్సిలర్ మల్లాపు బుడ్డంగలి గారి చేతులమీదుగా సభ్యత్వ కార్డులు పంపిణీ చేయబడ్డాయి.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, టీడీపీ పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, సభ్యత్వం పొందిన వారికి 5 లక్షల రూపాయల భీమా మరియు సహాయ కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయని సభ్యత్వం తీసుకోని వారు ఎవరైనా ఉంటే కొత్తగా టీడీపీ పార్టీ సభ్యత్వం తీసుకోని ప్రమాద భీమా [ఇన్సూరెన్స్] ద్వారా తమ కుటుంబాలకు అండగా మరియు ఆసరాగా ఉండొచ్చని తెలిపారు.టీడీపీ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి సభ్యుడికి గుర్తింపు కార్డు అందించడమే లక్ష్యమని చెప్పారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు అడివేప్ప,కాజా ఖాన్ నాయకులు ఆంజనేయులు,చిరంజీవి,బోజుగు వినోద్,మధుబాబు,సంజీవయ్య,ఇషాకు, ఆంజనేయులు,యేసేపు,అబ్రహం, జక్రి,దానేలు,హనుమంతు,సుధాకర్,పవన్ మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు విష్ణుసేన అభిమానులు పాల్గొన్నారు.
గూడూరు పట్టణం కొత్తగేరిలో టీడీపీ సభ్యత్వ గుర్తింపు కార్డుల పంపిణీ..కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరు నగర పంచాయతీ 1వ వార్డు పరిధిలోని కొత్తగేరిలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని టీడీపీ సీనియర్ నాయకులు,డీసీసీబీ ఛైర్మన్ డి.విష్ణువర్ధన్ రెడ్డి మరియు కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారి ఆదేశాల మేరకు, యువ నాయకుడు బోజుగు సృజన్ ఆధ్వర్యంలో వార్డు కౌన్సిలర్ మల్లాపు బుడ్డంగలి గారి చేతులమీదుగా సభ్యత్వ కార్డులు పంపిణీ చేయబడ్డాయి.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, టీడీపీ పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, సభ్యత్వం పొందిన వారికి 5 లక్షల రూపాయల భీమా మరియు సహాయ కార్యక్రమాలు అందుబాటులో ఉంటాయని సభ్యత్వం తీసుకోని వారు ఎవరైనా ఉంటే కొత్తగా టీడీపీ పార్టీ సభ్యత్వం తీసుకోని ప్రమాద భీమా [ఇన్సూరెన్స్] ద్వారా తమ కుటుంబాలకు అండగా మరియు ఆసరాగా ఉండొచ్చని తెలిపారు.టీడీపీ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి సభ్యుడికి గుర్తింపు కార్డు అందించడమే లక్ష్యమని చెప్పారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు అడివేప్ప,కాజా ఖాన్ నాయకులు ఆంజనేయులు,చిరంజీవి,బోజుగు వినోద్,మధుబాబు,సంజీవయ్య,ఇషాకు, ఆంజనేయులు,యేసేపు,అబ్రహం, జక్రి,దానేలు,హనుమంతు,సుధాకర్,పవన్ మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు విష్ణుసేన అభిమానులు పాల్గొన్నారు.
0 Comments
0 Shares
266 Views
0 Reviews