
Iam a normal person. Iam willing to work on honest with public problems and soluetions.
-
-
-
-
-
Class of 12th class
-
-
Experience
3 Years -
Language
Telugu
-
Currently Working For
Bharat aawaz -
Current Position
Constituency In-charge
-
State
Telangana -
Constituency
Malkajgiri -
District
Medchal -
Mandal | Tahasil | Sub Division
Malkajgiri
Pinned Post
Please log in to like, share and comment!
Recent Updates
-
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరిపించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి*ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం..మర్రి రాజశేఖర్ రెడ్డి* తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మల్కాజ్గిరి చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి సర్కిల్ బి ఆర్ యస్ నాయకులు జెఎసి వెంకన్న ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి భారీ ఎత్తున ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబరాలకు...0 Comments 0 Shares 11 Views 0 Reviews
-
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరిపించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి*ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం..మర్రి రాజశేఖర్ రెడ్డి* తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మల్కాజ్గిరి చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి సర్కిల్ బి ఆర్ యస్ నాయకులు జెఎసి వెంకన్న ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికి భారీ ఎత్తున ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబరాలకు...0 Comments 1 Shares 47 Views 0 Reviews
-
మల్కాజ్గిరి బాలుర ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొన్న మల్కాజ్గిరి 140 డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్*మల్కాజ్గిరి బాలుర ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం లో పాల్గొన్న మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్* మల్కాజ్గిరి బాలుర ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం లో మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా జండా ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించడం జరిగింది. తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో అసువులు బాసిన అమర వీరులకు నివాళులి అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం లో హెడ్ మాస్టర్...0 Comments 0 Shares 10 Views 0 Reviews
-
మల్కాజ్గిరి బాలుర ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొన్న మల్కాజ్గిరి 140 డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్*మల్కాజ్గిరి బాలుర ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం లో పాల్గొన్న మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్* మల్కాజ్గిరి బాలుర ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం లో మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా జండా ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించడం జరిగింది. తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో అసువులు బాసిన అమర వీరులకు నివాళులి అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం లో హెడ్ మాస్టర్...0 Comments 0 Shares 9 Views 0 Reviews
-
మల్కాజ్గిరి బాలుర ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో పాల్గొన్న మల్కాజ్గిరి 140 డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్*మల్కాజ్గిరి బాలుర ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం లో పాల్గొన్న మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్* మల్కాజ్గిరి బాలుర ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం లో మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా జండా ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించడం జరిగింది. తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో అసువులు బాసిన అమర వీరులకు నివాళులి అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమం లో హెడ్ మాస్టర్...0 Comments 2 Shares 55 Views 0 Reviews
-
మల్కాజ్గిరి చౌరస్తాలో ఘనంగా తెలంగాణ ఆర్విభవ దినోత్సవంజూన్ 2 ఈరోజు తెలంగాణ ఆర్విభవ దినోత్సవం లో ముఖ్యఅతిథిగా శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారు మల్కాజ్గిరి చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించినటువంటి తెలంగాణ ఆర్విభవ కార్యక్రమంలో పాల్గొని కాంగ్రెస్ సైన్యంలో ఉత్సవాన్ని నింపడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు,మాజీ కార్పొరేటర్లు, కార్పోరేటర్లు, డివిజన్ అధ్యక్షులు మరియు కార్యకర్తలు అందరూ పాల్గొని...0 Comments 0 Shares 10 Views 0 Reviews
-
మల్కాజ్గిరి చౌరస్తాలో ఘనంగా తెలంగాణ ఆర్విభవ దినోత్సవంజూన్ 2 ఈరోజు తెలంగాణ ఆర్విభవ దినోత్సవం లో ముఖ్యఅతిథిగా శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారు మల్కాజ్గిరి చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించినటువంటి తెలంగాణ ఆర్విభవ కార్యక్రమంలో పాల్గొని కాంగ్రెస్ సైన్యంలో ఉత్సవాన్ని నింపడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు,మాజీ కార్పొరేటర్లు, కార్పోరేటర్లు, డివిజన్ అధ్యక్షులు మరియు కార్యకర్తలు అందరూ పాల్గొని...
-
మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హెడ్మా అరెస్ట్మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్ ఘటన మరువక ముందే మరో కీలక నేతను ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. ఛత్తీస్ గఢ్ బీజాపూర్ జిల్లాలోని జనగూడకు చెందిన కుంజాం హిడ్మాను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఒడిశా పోలీసులు, డిస్ట్రిక్ట్ వాలంటరీ ఫోర్స్ బృందాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో బోయిపరిగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని పెటగూడ గ్రామ సమీపంలోని అడవుల్లో హిడ్మాను పోలీసులు అరెస్టు చేశారు....0 Comments 0 Shares 99 Views 0 Reviews
-
పిసిసి కాంగ్రెస్ పార్టీలో కొత్త పదవులకు 22 మంది ప్రతినిధులకు చోటు. పీసీసీ కాంగ్రెస్ ని ఇంకా బలంగా చేయాలన్న ఉద్దేశంతో ప్రజల్లో ఉండే వ్యక్తులను తీసుకున్నటువంటి అధిష్టానం. వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లలో విజయం కోసం కసరత్తు అని తెలుస్తుంది.0 Comments 0 Shares 49 Views 0 Reviews
-
పిసిసి కాంగ్రెస్ పార్టీలో కొత్త పదవులకు 22 మంది ప్రతినిధులకు చోటు. పీసీసీ కాంగ్రెస్ ని ఇంకా బలంగా చేయాలన్న ఉద్దేశంతో ప్రజల్లో ఉండే వ్యక్తులను తీసుకున్నటువంటి అధిష్టానం. వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లలో విజయం కోసం కసరత్తు అని తెలుస్తుంది.పిసిసి కాంగ్రెస్ పార్టీలో కొత్త పదవులకు 22 మంది ప్రతినిధులకు చోటు. పీసీసీ కాంగ్రెస్ ని ఇంకా బలంగా చేయాలన్న ఉద్దేశంతో ప్రజల్లో ఉండే వ్యక్తులను తీసుకున్నటువంటి అధిష్టానం. వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లలో విజయం కోసం కసరత్తు అని తెలుస్తుంది.0 Comments 1 Shares 127 Views 0 Reviews
-
-
*సీతారాం నగర్, బలరాం నగర్ లో దాదాపు 38 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్*
ఈ రోజు మల్కాజ్గిరి డివిజన్ సీతారాంనగర్, బలరాం నగర్ లలో దాదాపు 38 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు పనులను మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ జి.హెచ్.ఎం.సి అధికారులు మరియు కాలనీ వాసులతో కలిసి ప్రారంభించారు.
గతం లో రోడ్డు పై పొంగి పొర్లు తున్న మురుగు నీటి నివారణకు, వాటర్ వర్క్స్ ద్వారా ఇదే స్థలంలో భూగర్భ డ్రైనేజీ వెయ్యడం జరిగింది.
ఇప్పుడు పూర్తి స్థాయిలో మురుగు నీరు బైటకు రావడం ఆగడం తో అదే స్థలం లో సీసీ రోడ్డు పనులను మొదలు పెట్టడం జరిగింది.
మల్కాజ్గిరి డివిజన్ సమగ్ర అభివృధికి పూర్తి స్థాయిలో పాటు పడుతునందుకు ఈ సందర్బంగా స్థానికులు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ను అభినందించారు.
సమస్య తీవ్రత వల్ల ప్రత్యేక నిధుల ద్వారా ఈ పనులను చేపడుతున్నట్లు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ తెలిపారు, ఇందుకు సహకరించిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషయిన్ రాష్ట్ర కార్యదర్శి ఇలాంబర్తి ( IAS) గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసారు.
ఈ కార్యక్రమం లో ఏ.ఈ నవీన్,రమేష్, శ్యామల, ప్రేమ్, రవి, బన్ సోడే, సూరజ్ సింగ్,నందు యాదవ్, మురళి,బాబాన్ సింగ్, రాఘవేంద్ర, నవీన్, పవన్, ఎస్. పి రాజ్, వెంకటేష్, కుమార్, సతీష్ మరియు పెద్ద ఎత్తున కాలనీ వాసులు పాల్గొన్నారు.*సీతారాం నగర్, బలరాం నగర్ లో దాదాపు 38 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్* ఈ రోజు మల్కాజ్గిరి డివిజన్ సీతారాంనగర్, బలరాం నగర్ లలో దాదాపు 38 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు పనులను మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ జి.హెచ్.ఎం.సి అధికారులు మరియు కాలనీ వాసులతో కలిసి ప్రారంభించారు. గతం లో రోడ్డు పై పొంగి పొర్లు తున్న మురుగు నీటి నివారణకు, వాటర్ వర్క్స్ ద్వారా ఇదే స్థలంలో భూగర్భ డ్రైనేజీ వెయ్యడం జరిగింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో మురుగు నీరు బైటకు రావడం ఆగడం తో అదే స్థలం లో సీసీ రోడ్డు పనులను మొదలు పెట్టడం జరిగింది. మల్కాజ్గిరి డివిజన్ సమగ్ర అభివృధికి పూర్తి స్థాయిలో పాటు పడుతునందుకు ఈ సందర్బంగా స్థానికులు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ను అభినందించారు. సమస్య తీవ్రత వల్ల ప్రత్యేక నిధుల ద్వారా ఈ పనులను చేపడుతున్నట్లు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ తెలిపారు, ఇందుకు సహకరించిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషయిన్ రాష్ట్ర కార్యదర్శి ఇలాంబర్తి ( IAS) గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసారు. ఈ కార్యక్రమం లో ఏ.ఈ నవీన్,రమేష్, శ్యామల, ప్రేమ్, రవి, బన్ సోడే, సూరజ్ సింగ్,నందు యాదవ్, మురళి,బాబాన్ సింగ్, రాఘవేంద్ర, నవీన్, పవన్, ఎస్. పి రాజ్, వెంకటేష్, కుమార్, సతీష్ మరియు పెద్ద ఎత్తున కాలనీ వాసులు పాల్గొన్నారు.0 Comments 0 Shares 189 Views 0 Reviews -
-
0 Comments 0 Shares 117 Views 0 Reviews
More Stories