నందిగుంట: మంచి నీటి ట్యాంక్ వద్ద అపరిశుభ్రత – ప్రజల ఆందోళన

0
191

నందిగుంట:

స్థానిక రక్షిత మంచి నీటి పథకం (ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్) పరిసరాలు తీవ్ర అపరిశుభ్రంగా మారాయని నందిగుంట గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తాగునీరు అందించే ట్యాంక్ మరియు దాని పక్కనే ఉన్న బోర్ మోటార్ గది చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగి, చెత్తాచెదారం పేరుకుపోయింది. పారిశుధ్య లోపం కారణంగా నీరు కలుషితమై రోగాలు పడతామేమోనని స్థానికులు భయపడుతున్నారు.

వెంటనే పంచాయతీ అధికారులు స్పందించి, ట్యాంక్ పరిసరాలను శుభ్రం చేయించి పారిశుధ్య చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Search
Categories
Read More
Telangana
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త రేషన్ కార్డ్ పథకాన్ని ప్రారంభించింది. - కొత్త రేషన్ కార్డ్ – మీసేవలో ఎలా అప్లై చేసుకోవాలి?
📝 కొత్త రేషన్ కార్డ్ – మీసేవలో ఎలా అప్లై చేసుకోవాలి? 🌟 ప్రధానాంశాలు:  తెలంగాణ...
By Bharat Aawaz 2025-06-23 14:17:43 0 3K
Prop News
PROPIINN:- Redefining Real Estate for a Smarter Tomorrow
PROPIINN: Redefining Real Estate for a Smarter Tomorrow In a world where real estate is both a...
By Hazu MD. 2025-05-19 11:41:58 0 4K
BMA
📻 The Rise of Radio Journalism in India
📻 The Rise of Radio Journalism in India! The 1930s marked a revolutionary chapter in India's...
By Media Facts & History 2025-04-28 11:11:57 0 3K
Business EDGE
🚀 BUSINESS EDGE: Transforming Media Aspirants into Entrepreneurs
🚀 BUSINESS EDGE: Transforming Future Media Leaders into Entrepreneurs Zero Investment. High...
By Business EDGE 2025-04-30 04:55:42 0 5K
BMA | Bharat Media Association https://bma.bharatmediaassociation.com