• అక్రమంగా తరలిస్తున్న గోవులు, వ్యాన్ బోల్తా ||
    విశాఖపట్నం: సోమవారం తెల్లవారుజామున విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నరసన్నపేట నుంచి విశాఖపట్నం పూర్ణ మార్కెట్‌కు గోవులను రహస్యంగా తరలిస్తున్న వ్యాన్, పాత డైరీ ఫారం వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తితో పాటు కొన్ని గోవులు మృతి చెందాయి.  సోమవారం తెల్లవారుజామున సుమారు 2.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నరసన్నపేట నుంచి బయలుదేరిన వ్యాను, విశాఖపట్నం పాత డైరీ ఫారం వద్దకు...
    0 Comments 0 Shares 20 Views 0 Reviews
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com