0 Comments
0 Shares
254 Views
0 Reviews
Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
🛕 పూరీ జగన్నాథ రథయాత్రకు భక్తుల పోటెత్తు – భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగాఒడిశా, పూరీ: జగన్నాథ స్వామి వార్షిక రథయాత్ర మహోత్సవం ఇవాళ ఘనంగా ప్రారంభమైంది. వేల ఏళ్లుగా కొనసాగుతున్న ఈ పర్వదినాన్ని చూసేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు పూరీకి తరలివచ్చారు. భద్రతకు ప్రధాన ప్రాధాన్యం ఇచ్చిన అధికారులు: మొత్తం 10,000 మంది పోలీసు సిబ్బంది రథయాత్ర భద్రతా విధుల్లో మోహరించారు. 275 AI కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. రద్దీని అదుపులో...0 Comments 0 Shares 745 Views 0 Reviews