మహిళా జర్నలిస్టుల హక్కులకు న్యాయాసనం తాళం తీసింది: సుప్రీం కోర్ట్ బ్రేక్‌త్రూ ఆర్డర్
తెలంగాణలో ఇద్దరు మహిళా జర్నలిస్టుల అరెస్టు దేశవ్యాప్తంగా చర్చను రేపిన సందర్భంగా, సుప్రీం కోర్టు వారికి కీలక ఉపశమనాన్ని అందించింది. పల్్స్ న్యూస్ చీఫ్ పోగడదండ రేవతి మరియు రిపోర్టర్ తమ్వీ యాదవ్  మార్చి 12న అరెస్టై, ఐదు రోజులకు బెయిల్‌పై విడుదలైన ఈ ఇద్దరిపై మళ్లీ అరెస్టు చర్యలను సుప్రీం కోర్టు గురువారం నిలిపివేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అవమానకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని తమ్వీ...
0 Comments 0 Shares 447 Views 0 Reviews
BMA | Bharat Media Association https://bma.bharatmediaassociation.com