జర్నలిస్టుల పేరుతో యూట్యూబ్‌లో నకిలీ వార్తలు!—AI మోసంపై తీవ్ర హెచ్చరికలు
డీప్‌ఫేక్ టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో, భారత ప్రముఖ జర్నలిస్టులు యూట్యూబ్‌లో తమ పేరుతో ప్రచారం అవుతున్న నకిలీ వీడియోలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రవిష్ కుమార్, అభిసార్ శర్మ, సుధీర్ చౌదరి, రజత్ శర్మ వంటి ప్రముఖుల స్వరాన్ని కృత్రిమ మేధస్సు (AI) సాయంతో క్లోన్ చేసి, తాము మాట్లాడనివి మాట్లాడినట్లుగా వీడియోలు తయారు చేసి ప్రచారం చేస్తున్నారని వారు తెలిపారు. ఈ నకిలీ ఛానెల్స్...
0 Comments 0 Shares 208 Views 0 Reviews
BMA | Bharat Media Association https://bma.bharatmediaassociation.com