ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఈ పథకం ప్రకారం, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) నడిపే పలు వర్గాల బస్సుల్లో మహిళలు టికెట్ లేకుండా ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఈ పథకం ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నుండి అమల్లోకి రానుంది.
ఏ బస్సుల్లో ఉచితం?
పల్లె వేలు
ఎక్స్ప్రెస్
సిటీ సర్వీస్ బస్సులు
మెట్రో...
0 Comments
0 Shares
2K Views
0 Reviews
BMA | Bharat Media Associationhttps://bma.bharatmediaassociation.com