విద్యార్థుల బంగారు భవిష్యత్తే ఎన్డీయే ప్రభుత్వం ధ్యేయం : ఎమ్మెల్యే బుడ్డా
    బండి ఆత్మకూరులో ఘనంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం    రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశాలతో విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి సూచనతో శ్రీశైలం నియోజకవర్గం బండి ఆత్మకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో గౌరవ శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారు హాజరయ్యారు....
0 Comments 0 Shares 38 Views 0 Reviews
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com