మున్సిపల్ ఇంజనీరింగ్ ఒప్పంద కార్మికుల వేతనాలు పెంచాలి సంక్షేమ పథకాల అమలు చేయాలి
 ఆత్మకూరు టౌన్ మున్సిపల్ ఇంజనీరింగ్ ఒప్పంద కార్మికుల వేతనాలు పెంచాలని, సంక్షేమ పథకాల అమలు చేయాలని ఆత్మకూరు సిపిఐ తాలూకా కార్యదర్శి టి. ప్రతాప్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఏ. బీసన్న లు అన్నారు. గురువారం పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద కార్మికుల సమస్యలు పరిష్కరించాలని టిడిపి పట్టణ అధ్యక్షుడు వేణుగోపాల్ కు వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపల్ ఔట్సోర్సింగ్...
0 Comments 0 Shares 45 Views 0 Reviews
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com