మురుగుకాల్వపై కూర్చోని భాధితుల వినతులు తీసుకున్న ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భాధితుల కోసం ఏకంగా రోడ్డు ప్రక్కన ఉన్న మురుగు కాల్వపై కూర్చోని వారి భాధలు విని భాధితుల నుంచి నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వినతులు స్వీకరించారు.
గురువారం సాయంత్రం నంద్యాల టెక్కె భారతమాత మందిరం రోడ్డులోని విహెచ్ పి కార్యాలయం ముందు రోడ్డు ప్రక్కన మురుగుకాల్వపై ఉన్న బండపై కూర్చోని ఆళ్లగడ్డ, పాణ్యం, శ్రీశైలం, నంద్యాల నియోజకవర్గాల నుంచి తన కోసం వచ్చిన వారి...