రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సంగారెడ్డి జిల్లా ఆందోల్ వ్యవసాయ క్లస్టర్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రైతు పండుగ సంబరాలలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ... వ్యవసాయం దండగ నుంచి పండుగగా మార్చింది ప్రజా ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏ రాష్ట్రం లో లేని విధంగా 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలను రైతు భరోసా కార్యక్రమం ద్వారా రైతులకు పెట్టుబడిని అందించి అండగా నిలిచిందన్నారు. సంగారెడ్డి జిల్లాలో 3 లక్షల 75 వేల 932 మంది రైతుల ఖాతాలో 425.17 కోట్ల రూపాయలను ఎకరాకు 6 వేల రూపాయలు పెట్టుబడి నీ గతం లో ఏ ప్రభుత్వం చేయని విధంగా పూర్తిస్థాయిలో జమ చేసిందన్నారు.
ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లో రైతు సుభిక్షంగా ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రైతే రాజుగా ఉండేలా వ్యవసాయాన్ని పండుగల తీర్చి దిద్దుతున్నామన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత కరెంటు, సాగునీరు, ప్రాజెక్టులు అందుబాటులోకి తెచ్చి వ్యవసాయాన్ని పండగల చేస్తున్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. గత 18 నెలల్లో రాష్ట్రంలో సుమారు 75 నుండి 80 వేల కోట్ల రూపాయలను వ్యవసాయ అభివృద్ధికి వేచ్చించామన్నారు. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశామన్నారు. ధాన్యం కొనుగోల్లు, సన్నాలకు బోనస్ లు అందించి వ్యవసాయాన్ని పండగల మార్చింది రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఘనత అన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ.
ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ... వ్యవసాయం దండగ నుంచి పండుగగా మార్చింది ప్రజా ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏ రాష్ట్రం లో లేని విధంగా 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలను రైతు భరోసా కార్యక్రమం ద్వారా రైతులకు పెట్టుబడిని అందించి అండగా నిలిచిందన్నారు. సంగారెడ్డి జిల్లాలో 3 లక్షల 75 వేల 932 మంది రైతుల ఖాతాలో 425.17 కోట్ల రూపాయలను ఎకరాకు 6 వేల రూపాయలు పెట్టుబడి నీ గతం లో ఏ ప్రభుత్వం చేయని విధంగా పూర్తిస్థాయిలో జమ చేసిందన్నారు.
ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లో రైతు సుభిక్షంగా ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రైతే రాజుగా ఉండేలా వ్యవసాయాన్ని పండుగల తీర్చి దిద్దుతున్నామన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత కరెంటు, సాగునీరు, ప్రాజెక్టులు అందుబాటులోకి తెచ్చి వ్యవసాయాన్ని పండగల చేస్తున్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. గత 18 నెలల్లో రాష్ట్రంలో సుమారు 75 నుండి 80 వేల కోట్ల రూపాయలను వ్యవసాయ అభివృద్ధికి వేచ్చించామన్నారు. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశామన్నారు. ధాన్యం కొనుగోల్లు, సన్నాలకు బోనస్ లు అందించి వ్యవసాయాన్ని పండగల మార్చింది రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఘనత అన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ.
రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సంగారెడ్డి జిల్లా ఆందోల్ వ్యవసాయ క్లస్టర్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రైతు పండుగ సంబరాలలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ... వ్యవసాయం దండగ నుంచి పండుగగా మార్చింది ప్రజా ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏ రాష్ట్రం లో లేని విధంగా 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలను రైతు భరోసా కార్యక్రమం ద్వారా రైతులకు పెట్టుబడిని అందించి అండగా నిలిచిందన్నారు. సంగారెడ్డి జిల్లాలో 3 లక్షల 75 వేల 932 మంది రైతుల ఖాతాలో 425.17 కోట్ల రూపాయలను ఎకరాకు 6 వేల రూపాయలు పెట్టుబడి నీ గతం లో ఏ ప్రభుత్వం చేయని విధంగా పూర్తిస్థాయిలో జమ చేసిందన్నారు.
ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లో రైతు సుభిక్షంగా ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రైతే రాజుగా ఉండేలా వ్యవసాయాన్ని పండుగల తీర్చి దిద్దుతున్నామన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత కరెంటు, సాగునీరు, ప్రాజెక్టులు అందుబాటులోకి తెచ్చి వ్యవసాయాన్ని పండగల చేస్తున్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. గత 18 నెలల్లో రాష్ట్రంలో సుమారు 75 నుండి 80 వేల కోట్ల రూపాయలను వ్యవసాయ అభివృద్ధికి వేచ్చించామన్నారు. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశామన్నారు. ధాన్యం కొనుగోల్లు, సన్నాలకు బోనస్ లు అందించి వ్యవసాయాన్ని పండగల మార్చింది రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఘనత అన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ.
0 Comments
0 Shares
76 Views
0 Reviews