• 79 వ స్వాతంత్ర్య దినోత్సవం ను పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకకు
    రాష్ట్రవైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
    ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా పోలీస్ శాఖ అద్వర్యం లో నిర్వహించిన పరేడ్ ను పరిశీలించారు. స్వాతంత్ర్య సమరయోధులను ఘనంగా సన్మానించారు.

    అనంతరం జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంసృతిక కళా ప్రదర్శనలను తిలకించారు. సకటాల ప్రదర్శన తిలకించారు.
    ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పోలీస్ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, గ్రామీణ అభివృద్ధి సంస్థ, వ్యవసాయ శాఖ, విద్యాశాఖ, ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖ,
    మిషన్ భగీరథ,
    మెప్మా , పశుసంవర్ధక శాఖ, మత్సశాఖ ల ప్రదర్శనశాల లను తిలకించారు.

    ఉత్తమ సేవలందించిన వివిధ శాఖల ఉద్యోగులకు ప్రశంస పత్రాలు అందించారు.

    ఈ వేడుకల్లో టీ జి ఐ ఐ సి నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, స్వాతంత్ర్య సమరయోధులు, ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
    79 వ స్వాతంత్ర్య దినోత్సవం ను పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకకు రాష్ట్రవైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా పోలీస్ శాఖ అద్వర్యం లో నిర్వహించిన పరేడ్ ను పరిశీలించారు. స్వాతంత్ర్య సమరయోధులను ఘనంగా సన్మానించారు. అనంతరం జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంసృతిక కళా ప్రదర్శనలను తిలకించారు. సకటాల ప్రదర్శన తిలకించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పోలీస్ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, గ్రామీణ అభివృద్ధి సంస్థ, వ్యవసాయ శాఖ, విద్యాశాఖ, ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖ, మిషన్ భగీరథ, మెప్మా , పశుసంవర్ధక శాఖ, మత్సశాఖ ల ప్రదర్శనశాల లను తిలకించారు. ఉత్తమ సేవలందించిన వివిధ శాఖల ఉద్యోగులకు ప్రశంస పత్రాలు అందించారు. ఈ వేడుకల్లో టీ జి ఐ ఐ సి నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది, స్వాతంత్ర్య సమరయోధులు, ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 18 Views 0 Reviews
  • అహ్మద్ గుడా 2 BHK కీసర మండల్ : ఈ కాలనీలో 41 బ్లాకులు ఒక్కొక్క బ్లాక్లో 108 ప్లాట్లు మొత్తం ఇక్కడ 4428 ప్లాట్లు రెండు పేజీలు ఉన్నాయి ఫేస్ 1 ఫేస్ 2 అయితే మీ ఇంట్లో మీరు వచ్చి ఉండాలి అని అధికారులు చెప్తున్నారు కానీ ఇక్కడ అరకొర సౌకర్యాలు మాత్రమే ఉన్నాయి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే హాస్పిటల్ కి వెళ్ళాలంటే సరైన సౌకర్యం లేదు పిల్లలు స్కూల్ కి వెళ్ళాలి బస్ సరైన సౌకర్యం లేదు చాలా సమస్యలను డబుల్ బెడ్ రూమ్ నివాసితులు వ్యక్తం చేశారు ఫేస్ 1 జనరల్ సెక్రెటరీ షేక్ భాయ్ మరియు నివాసితుల మాటల్లో విందాం.
    అహ్మద్ గుడా 2 BHK కీసర మండల్ : ఈ కాలనీలో 41 బ్లాకులు ఒక్కొక్క బ్లాక్లో 108 ప్లాట్లు మొత్తం ఇక్కడ 4428 ప్లాట్లు రెండు పేజీలు ఉన్నాయి ఫేస్ 1 ఫేస్ 2 అయితే మీ ఇంట్లో మీరు వచ్చి ఉండాలి అని అధికారులు చెప్తున్నారు కానీ ఇక్కడ అరకొర సౌకర్యాలు మాత్రమే ఉన్నాయి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే హాస్పిటల్ కి వెళ్ళాలంటే సరైన సౌకర్యం లేదు పిల్లలు స్కూల్ కి వెళ్ళాలి బస్ సరైన సౌకర్యం లేదు చాలా సమస్యలను డబుల్ బెడ్ రూమ్ నివాసితులు వ్యక్తం చేశారు ఫేస్ 1 జనరల్ సెక్రెటరీ షేక్ భాయ్ మరియు నివాసితుల మాటల్లో విందాం.
    0 Comments 1 Shares 96 Views 8 0 Reviews
  • *పెన్షన్ దారుల మహా గర్జన సభను విజయవంతం చేయండి...*

    *•పిలుపు ఇచ్చిన ఎమ్మార్పీఎస్ నాయకులు*

    *•తడ్కల్ కు మంద కృష్ణ మాదిగ రాక*

    కంగ్టి,9ఆగస్టు,(భారత్ ఆవాజ్ న్యూస్)

    కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ కు మంద కృష్ణ మాదిగ రాక......వృద్ధులు వితంతువులు మరియు వికలాంగుల పెన్షన్ పెంపుకై దేవి ఫంక్షన్ హాల్ తడ్కల్ లో 14 ఆగస్టున తడ్కల్ లో వికలాంగుల,మరియు చేయూత, పెన్షన్,దారుల మహాగర్జన సన్నాహక సదస్సు నారాయణఖేడ్ మరియు జహీరాబాద్, జుక్కల్, నియోజకవర్గంలోని అన్ని గ్రామాల పెన్షన్ దారులు,మాదిగ నాయకులు, ప్రజలు భారీ సంఖ్యలో రావాలని సంగారెడ్డి జిల్లా ఎమ్మార్పీఎస్ ఇన్చార్జ్ రామవరపు శ్రీనివాస్ మాదిగ పిలుపునివ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ఎంజేఫ్ జిల్లా అధ్యక్షడు విజయ్ కుమార్ మాదిగ,సంగారెడ్డి జిల్లా ఎమ్మార్పీఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ జంమ్గీ జాన్ మాదిగ,ఎమ్మార్పీఎస్ నారాయణఖేడ్ కన్వీనర్ అలిగే జీవన్ మాదిగ,ఎమ్మార్పీఎస్ తడ్కల్ క్లస్టర్ అధ్యక్షులు లాల్ కుమార్ మాదిగ, కోశాధికారి ఎర్రోళ్ల డేవిడ్ మాదిగ కార్యదర్శి గంగారాం మాదిగ,ఘనపూర్ ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి ఎర్రోళ్ల మనోహర్,జంమ్గీ(బి) ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి తుకారాం మాదిగ,ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు సల్మాన్ మాదిగ,రాజు,పవన్ తదితరులు పాల్గొన్నారు.
    *పెన్షన్ దారుల మహా గర్జన సభను విజయవంతం చేయండి...* *•పిలుపు ఇచ్చిన ఎమ్మార్పీఎస్ నాయకులు* *•తడ్కల్ కు మంద కృష్ణ మాదిగ రాక* కంగ్టి,9ఆగస్టు,(భారత్ ఆవాజ్ న్యూస్) కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ కు మంద కృష్ణ మాదిగ రాక......వృద్ధులు వితంతువులు మరియు వికలాంగుల పెన్షన్ పెంపుకై దేవి ఫంక్షన్ హాల్ తడ్కల్ లో 14 ఆగస్టున తడ్కల్ లో వికలాంగుల,మరియు చేయూత, పెన్షన్,దారుల మహాగర్జన సన్నాహక సదస్సు నారాయణఖేడ్ మరియు జహీరాబాద్, జుక్కల్, నియోజకవర్గంలోని అన్ని గ్రామాల పెన్షన్ దారులు,మాదిగ నాయకులు, ప్రజలు భారీ సంఖ్యలో రావాలని సంగారెడ్డి జిల్లా ఎమ్మార్పీఎస్ ఇన్చార్జ్ రామవరపు శ్రీనివాస్ మాదిగ పిలుపునివ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ఎంజేఫ్ జిల్లా అధ్యక్షడు విజయ్ కుమార్ మాదిగ,సంగారెడ్డి జిల్లా ఎమ్మార్పీఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ జంమ్గీ జాన్ మాదిగ,ఎమ్మార్పీఎస్ నారాయణఖేడ్ కన్వీనర్ అలిగే జీవన్ మాదిగ,ఎమ్మార్పీఎస్ తడ్కల్ క్లస్టర్ అధ్యక్షులు లాల్ కుమార్ మాదిగ, కోశాధికారి ఎర్రోళ్ల డేవిడ్ మాదిగ కార్యదర్శి గంగారాం మాదిగ,ఘనపూర్ ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి ఎర్రోళ్ల మనోహర్,జంమ్గీ(బి) ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి తుకారాం మాదిగ,ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు సల్మాన్ మాదిగ,రాజు,పవన్ తదితరులు పాల్గొన్నారు.
    0 Comments 0 Shares 69 Views 0 Reviews
  • మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / మేడ్చల్


    రాఖీ పౌర్ణమి సందర్భంగా మాజీ మంత్రి,మేడ్చల్ శాసనసభ్యులు మల్లారెడ్డి ఇంట్లో సందడి నెలకొంది.మల్లారెడ్డి కి ఆయన అక్కచెల్లెలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ అంటే తనకు ఎంతో ఇష్టమని, సోదరీ సోదరులకు అత్యంత ఆప్యాయమైన రోజుగా రాఖీని అభివర్ణించారు. రాఖీ పౌర్ణమి రోజు తన విద్యా సంస్థలలో కీలకమైన ఇంజనీరింగ్ కళాశాలలో ప్రారంభించి ఉన్నత స్థాయికి ఎదిగినట్లు తెలిపారు. పాలమ్మె సాధారణ వ్యక్తి నుండి మూడు యూనివర్సిటీలను నెలకొల్పడం విద్యార్థులను ఇంజనీర్లు డాక్టర్లుగా తీర్చిదిద్దడంతో పాటు 50 వేల మంది కి ఉపాధి కల్పన చేసినట్లు తెలిపారు.

    -sidhumaroju
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా / మేడ్చల్ రాఖీ పౌర్ణమి సందర్భంగా మాజీ మంత్రి,మేడ్చల్ శాసనసభ్యులు మల్లారెడ్డి ఇంట్లో సందడి నెలకొంది.మల్లారెడ్డి కి ఆయన అక్కచెల్లెలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ అంటే తనకు ఎంతో ఇష్టమని, సోదరీ సోదరులకు అత్యంత ఆప్యాయమైన రోజుగా రాఖీని అభివర్ణించారు. రాఖీ పౌర్ణమి రోజు తన విద్యా సంస్థలలో కీలకమైన ఇంజనీరింగ్ కళాశాలలో ప్రారంభించి ఉన్నత స్థాయికి ఎదిగినట్లు తెలిపారు. పాలమ్మె సాధారణ వ్యక్తి నుండి మూడు యూనివర్సిటీలను నెలకొల్పడం విద్యార్థులను ఇంజనీర్లు డాక్టర్లుగా తీర్చిదిద్దడంతో పాటు 50 వేల మంది కి ఉపాధి కల్పన చేసినట్లు తెలిపారు. -sidhumaroju
    0 Comments 0 Shares 101 Views 8 0 Reviews
  • తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) ను డెరెక్టర్ సెకండరీ హెల్త్ గా త్వరలో అప్ గ్రేడ్ చేస్తాం :

    రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా .

    అసోసియేట్ ప్రొఫెసర్స్ నుండి ప్రొఫెసర్స్ గా పదోన్నతులు కల్పించినందుకు మంత్రి దామోదర్ రాజనర్సింహా గారికి కృతజ్ఞతలు తెలిపిన డాక్టర్ల సంఘం ప్రతినిధులు .

    తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో 1690 డాక్టర్ పోస్టుల భర్తీ కీ సానుకూలంగా మంత్రి దామోదర్ రాజనర్సింహా స్పందించారు .

    డాక్టర్ల పోస్టుల భర్తీకీ తెలంగాణ మెడికల్ బోర్డు త్వరగా విధివిధానాలు రూపొందించాలని మంత్రి దామోదర్ ఆదేశం.

    డాక్టర్ల ఉద్యోగాల భర్తీలో వయోపరిమితి పెంపు పై నిబంధనలు రూపొందించటానికి కమిటీ నీ నియమిస్తాం. మంత్రి దామోదర్ రాజనర్సింహా .

    TVVP లో క్యాడర్ స్ట్రెంత్ పెంపు పై కమిషనర్ డా . అజయ్ కుమార్ తో చర్చించిన మంత్రి దామోదర్ రాజనర్సింహా .

    TGGDA డాక్టర్ల సంఘం ప్రతినిధులతో సంగారెడ్డి లోని తన నివాసం లో మంత్రి దామోదర్ రాజనర్సింహా సమావేశం .

    డాక్టర్ల సమస్యల పై అసోసియేషన్ ప్రతినిధులు చేసిన విజ్ఞప్తి పై మంత్రి దామోదర్ రాజనర్సింహా సానుకూలంగా స్పందించారు .

    ఈ సమావేశం లో తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్ల అసోసియేషన్ (TGGDA) అధ్యక్షులు డా . నరహరి , సెక్రెటరి జనరల్ డా . లాలు ప్రసాద్ , డా . రాహుఫ్ , డా . వినయ్ కుమార్ , డా . గోపాల్ , డా . క్రాంతి , డా . అశోక్ , డా . రామ్ సింగ్ లు పాల్గొన్నారు .
    తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) ను డెరెక్టర్ సెకండరీ హెల్త్ గా త్వరలో అప్ గ్రేడ్ చేస్తాం : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా . అసోసియేట్ ప్రొఫెసర్స్ నుండి ప్రొఫెసర్స్ గా పదోన్నతులు కల్పించినందుకు మంత్రి దామోదర్ రాజనర్సింహా గారికి కృతజ్ఞతలు తెలిపిన డాక్టర్ల సంఘం ప్రతినిధులు . తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో 1690 డాక్టర్ పోస్టుల భర్తీ కీ సానుకూలంగా మంత్రి దామోదర్ రాజనర్సింహా స్పందించారు . డాక్టర్ల పోస్టుల భర్తీకీ తెలంగాణ మెడికల్ బోర్డు త్వరగా విధివిధానాలు రూపొందించాలని మంత్రి దామోదర్ ఆదేశం. డాక్టర్ల ఉద్యోగాల భర్తీలో వయోపరిమితి పెంపు పై నిబంధనలు రూపొందించటానికి కమిటీ నీ నియమిస్తాం. మంత్రి దామోదర్ రాజనర్సింహా . TVVP లో క్యాడర్ స్ట్రెంత్ పెంపు పై కమిషనర్ డా . అజయ్ కుమార్ తో చర్చించిన మంత్రి దామోదర్ రాజనర్సింహా . TGGDA డాక్టర్ల సంఘం ప్రతినిధులతో సంగారెడ్డి లోని తన నివాసం లో మంత్రి దామోదర్ రాజనర్సింహా సమావేశం . డాక్టర్ల సమస్యల పై అసోసియేషన్ ప్రతినిధులు చేసిన విజ్ఞప్తి పై మంత్రి దామోదర్ రాజనర్సింహా సానుకూలంగా స్పందించారు . ఈ సమావేశం లో తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్ల అసోసియేషన్ (TGGDA) అధ్యక్షులు డా . నరహరి , సెక్రెటరి జనరల్ డా . లాలు ప్రసాద్ , డా . రాహుఫ్ , డా . వినయ్ కుమార్ , డా . గోపాల్ , డా . క్రాంతి , డా . అశోక్ , డా . రామ్ సింగ్ లు పాల్గొన్నారు .
    0 Comments 0 Shares 133 Views 0 Reviews
  • *ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి పుట్టినరోజు వేడుకలు*

    కంగ్టి 7ఆగస్ట్ (భారత్ ఆవాజ్ న్యూస్)

    కంగ్టి మండలం భీమ్రా గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం పెంచేందుకు,విద్యార్థుల్లో ఉత్సాహాన్ని పెంచేందుకు విద్యార్థి శాలోమ్ రాజ్ పుట్టిన రోజు వేడుకలను విద్యార్థులు,పాఠశాల సిబ్బంది ఘనంగా జరుపుకున్నారు.ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు సుమారు 40 మంది పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకున్నారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నూతన ఉత్తేజం కలుగుతుంది. హాజరు శాతం కూడా మెరుగుపడుతుందని ప్రధానోపాధ్యాయులు శ్రీలక్ష్మి తెలిపారు.
    పుట్టినరోజు వేడుకలను పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల సమక్షంలో కేకు కట్ చేసి,పండ్లు, బిస్కెట్స్,చాక్లెట్ వంటివి పంచి పెట్టి నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శ్రీలక్ష్మి, ఉపాధ్యాయులు స్వామి, తల్లిదండ్రులు,విద్యార్థులు పాల్గొన్నారు.
    #bharataawaz #news #kangti #narayankhed #telangananews #allnews #newsbharat
    *ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి పుట్టినరోజు వేడుకలు* కంగ్టి 7ఆగస్ట్ (భారత్ ఆవాజ్ న్యూస్) కంగ్టి మండలం భీమ్రా గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం పెంచేందుకు,విద్యార్థుల్లో ఉత్సాహాన్ని పెంచేందుకు విద్యార్థి శాలోమ్ రాజ్ పుట్టిన రోజు వేడుకలను విద్యార్థులు,పాఠశాల సిబ్బంది ఘనంగా జరుపుకున్నారు.ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు సుమారు 40 మంది పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకున్నారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నూతన ఉత్తేజం కలుగుతుంది. హాజరు శాతం కూడా మెరుగుపడుతుందని ప్రధానోపాధ్యాయులు శ్రీలక్ష్మి తెలిపారు. పుట్టినరోజు వేడుకలను పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల సమక్షంలో కేకు కట్ చేసి,పండ్లు, బిస్కెట్స్,చాక్లెట్ వంటివి పంచి పెట్టి నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శ్రీలక్ష్మి, ఉపాధ్యాయులు స్వామి, తల్లిదండ్రులు,విద్యార్థులు పాల్గొన్నారు. #bharataawaz #news #kangti #narayankhed #telangananews #allnews #newsbharat
    0 Comments 0 Shares 419 Views 0 Reviews
  • "హైదరాబాద్‌లో భారీ వర్షాల తర్వాత ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్‌లు కనిపిస్తున్నాయి. మీరు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనడానికి ఏం చేయాలని భావిస్తున్నారు?"
    "హైదరాబాద్‌లో భారీ వర్షాల తర్వాత ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్‌లు కనిపిస్తున్నాయి. మీరు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనడానికి ఏం చేయాలని భావిస్తున్నారు?"
    0
    0
    0
    0
    0 Comments 0 Shares 87 Views 0 Reviews
  • *పేకాట స్థావరంపై దాడి ఏడుగురి అరెస్టు*

    *•సిఐ వెంకట్ రెడ్డి*

    కంగ్టి ,1 ఆగష్టు,(భారత్ ఆవాజ్ న్యూస్)

    గురువారం అర్ధరాత్రి 12 గంటలకు కంగ్టి మండలం భీమ్రా గ్రామంలో గంగూశెట్టి కిరాణా షాపు ముందు పేకాట ఆడుతున్నారు అని నమ్మదగిన సమచారం రావడంతో వెంటనే కంగ్టి సిఐ వెంకట్ రెడ్డి,కంగ్టి ఎస్సై దుర్గారెడ్డి, మరియు సిబ్బంది కలిసి రైడ్ చేయగా 7 మంది పేకాట ఆడుతుండగా వారిని పట్టుకోవడం జరిగింది.వారి వద్ద మొత్తం 9260/- రూపాయలు సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత వారిని కోర్టులో ప్రవేశ పెట్టడం జరుగుతోంది అని సిఐ వెంకట్ రెడ్డి శుక్రవారం తెలిపారు.
    కంగ్టి మండలంలో ఎవరైన పేకాట ఆడితే -8712656734,8712656760 నంబర్లకు సమాచారం ఇవ్వండి.వారి వివరాలు గోప్యంగా ఉంచబడును. పేకాట ఆడడం వల్ల సంసారాలు నాశనం అవుతాయి,అప్పుల పాలు అవుతారు, అది ఒక వ్యసనంగా మారి తాగుడుకు బానిస అవుతారు,కావున ఎవరన్నా పేకాట అడుతే తాట తీస్తాం,ఎవరైన సరే ఉరుకునే ప్రసక్తే లేదు అని కంగ్టి సిఐ తెలియజేశారు.
    #telangana #news #kangti #narayankhed #bharataawaz #newsrtelangana
    *పేకాట స్థావరంపై దాడి ఏడుగురి అరెస్టు* *•సిఐ వెంకట్ రెడ్డి* కంగ్టి ,1 ఆగష్టు,(భారత్ ఆవాజ్ న్యూస్) గురువారం అర్ధరాత్రి 12 గంటలకు కంగ్టి మండలం భీమ్రా గ్రామంలో గంగూశెట్టి కిరాణా షాపు ముందు పేకాట ఆడుతున్నారు అని నమ్మదగిన సమచారం రావడంతో వెంటనే కంగ్టి సిఐ వెంకట్ రెడ్డి,కంగ్టి ఎస్సై దుర్గారెడ్డి, మరియు సిబ్బంది కలిసి రైడ్ చేయగా 7 మంది పేకాట ఆడుతుండగా వారిని పట్టుకోవడం జరిగింది.వారి వద్ద మొత్తం 9260/- రూపాయలు సీజ్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత వారిని కోర్టులో ప్రవేశ పెట్టడం జరుగుతోంది అని సిఐ వెంకట్ రెడ్డి శుక్రవారం తెలిపారు. కంగ్టి మండలంలో ఎవరైన పేకాట ఆడితే -8712656734,8712656760 నంబర్లకు సమాచారం ఇవ్వండి.వారి వివరాలు గోప్యంగా ఉంచబడును. పేకాట ఆడడం వల్ల సంసారాలు నాశనం అవుతాయి,అప్పుల పాలు అవుతారు, అది ఒక వ్యసనంగా మారి తాగుడుకు బానిస అవుతారు,కావున ఎవరన్నా పేకాట అడుతే తాట తీస్తాం,ఎవరైన సరే ఉరుకునే ప్రసక్తే లేదు అని కంగ్టి సిఐ తెలియజేశారు. #telangana #news #kangti #narayankhed #bharataawaz #newsrtelangana
    0 Comments 0 Shares 661 Views 0 Reviews
  • 🗳 గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు విద్య, వ్యాపారాలు, నాయకత్వం వంటి అవకాశాలు సమానంగా లభిస్తున్నాయా?
    🗳 గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు విద్య, వ్యాపారాలు, నాయకత్వం వంటి అవకాశాలు సమానంగా లభిస్తున్నాయా?
    0
    0
    0
    0
    0 Comments 0 Shares 177 Views 0 Reviews
  • You must be 18+ to view this content
  • You must be 18+ to view this content
  • బలరాంనగర్ లో దాదాపు 28 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులు ప్రారంభం*

    ఈ రోజు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ మల్కాజ్గిరి డివిజన్ బలరాంనగర్ లో దాదాపు 28 లక్షల రూపాయల వ్యయం తో సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ పనులు అధికారులు మరియు స్థానికులతో కలిసి ప్రారంభించడం జరిగింది.

    అదే విధంగా దాదాపు 10 లక్షల రూపాయల వ్యయంతో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించడం జరిగింది.

    ఈ సందర్బంగా గత ఎన్నో సంవత్సరాలుగా నలిగి పోతున్న సమస్యలను పరిష్కరించడం పట్ల
    స్థానికులు హర్షం వ్యక్తం చేసారు.

    వర్షాలు తగ్గగానే పూర్తి స్థాయిలు పనులు వేగవంతం చేస్తామని అధికారులు అన్నారు.

    భారత్ ఆవాజ్ మల్కాజ్గిరి నియోజకవర్గ ఇన్చార్జి రిపోర్టర్

    వి ఏ చారి
    9640921229
    మీ బస్తీలో గాని మీ కాలనీలో గాని ఏవైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకు రాగలరు.

    ఓన్లీ వాట్స్అప్ డోంట్ కాల్
    బలరాంనగర్ లో దాదాపు 28 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులు ప్రారంభం* ఈ రోజు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ మల్కాజ్గిరి డివిజన్ బలరాంనగర్ లో దాదాపు 28 లక్షల రూపాయల వ్యయం తో సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ పనులు అధికారులు మరియు స్థానికులతో కలిసి ప్రారంభించడం జరిగింది. అదే విధంగా దాదాపు 10 లక్షల రూపాయల వ్యయంతో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించడం జరిగింది. ఈ సందర్బంగా గత ఎన్నో సంవత్సరాలుగా నలిగి పోతున్న సమస్యలను పరిష్కరించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేసారు. వర్షాలు తగ్గగానే పూర్తి స్థాయిలు పనులు వేగవంతం చేస్తామని అధికారులు అన్నారు. భారత్ ఆవాజ్ మల్కాజ్గిరి నియోజకవర్గ ఇన్చార్జి రిపోర్టర్ వి ఏ చారి 9640921229 మీ బస్తీలో గాని మీ కాలనీలో గాని ఏవైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకు రాగలరు. ఓన్లీ వాట్స్అప్ డోంట్ కాల్
    0 Comments 1 Shares 324 Views 14 0 Reviews
More Results
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com