జేజే నగర్ లో నూతనంగా వేస్తున్న రోడ్డు పనులను పరిశీలించిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి
అల్వాల్ డివిజన్ లోని  జేజే నగర్ కాలనీలో నూతన రోడ్డు పనులను కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. నాణ్యమైన రోడ్డుని వేయాలని కంట్రాక్టర్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు, ఏఈ వరుణ్. రామారావు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు సయ్యద్ సాజిద్ లింగారెడ్డి ప్రశాంత్ పాల్గొన్నారు
0 Comments 0 Shares 209 Views 0 Reviews
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com