రోడ్ సేప్టి డ్రైవ్ కార్యక్రమంలో కార్పొరేటర్ సబితఅనిల్ కిషోర్
ఆల్వాల్ సర్కిల్ పరిది సుభాష్‌నగర్‌లో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి  అదేశాలమేరకు రోడ్ సేఫ్టీ డ్రైవ్ కార్యక్రమం ను సబితఅనిల్ కిషోర్  ప్రారంభించారు. ఈ కార్యక్రమములో AE. అరుణ్, వర్క్ ఇన్స్పెక్టర్ వెంకట్ రావు,నవీన్ Brs నాయకులు మోసిన్, విజయశేఖర్, వీరేష్,మురళి గౌడ్,జమధర్, కన్న పాల్గొన్నారు 
0 Comments 0 Shares 293 Views 0 Reviews
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com