సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ చరిత్ర.
1813వ సంవత్సరంలో మిలటరీలో పనిచేస్తున్న సికింద్రాబాద్‌కు చెందిన సూరీటి అయ్యప్ప మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీ టవర్‌కు బదిలీ అయ్యాడు. బదిలీ అయిన కొన్ని రోజులకు కలరా వ్యాధి సోకి వేలాది మంది మరణించారు. ఆ సమయంలో అయ్యప్ప అనుచరులు ఉజ్జయినీలో శ్రీ మహంకాళి దేవీని దర్శించి కలరా వ్యాధి నుండి కాపాడాలని, పరిస్థితులు అనుకూలించిన అనంతరం సికింద్రాబాద్‌లో విగ్రహా ప్రతిష్టచేయించి ఆలయం...
0 Comments 0 Shares 330 Views 0 Reviews
BMA | Bharat Aawaz | IINNSIDE https://bma.bharatmediaassociation.com